కళ్లు చెదిరే డిజైన్లు కురిపిస్తున్న కోట్లు
కొన్ని కథలు సాధారణంగా ఉంటాయి. మరికొన్ని అసాధారణంగా అనిపిస్తాయి. ఇంకొన్ని గుండెల్ని హత్తుకుంటాయి. కళ్లు చెదిరేలా..మనస్సు దోచుకునేలా డిజైన్లు తయారు చేస్తే కాసులు కురిపిస్తాయని నిరూపిస్తోంది భారత దేశానికి చెందిన ఆటో మొబైల్ ఇండస్ట్రీలోని వాహనాల డిజైనర్ కృపా. ఆమె అసలు…
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు చెంప పెట్టు
న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థకు మధ్య ఓ గీత ఉంటుంది. దానిని గుర్తించే ఇవాళ తీర్పు ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే చర్యలు తీసుకోవాలని కోరే వాళ్లం. కానీ రాజ్యాంగ పరంగా స్పీకర్ కు కొన్ని అధికారాలు అనేవి ఉంటాయి. వాటి…
దివ్య సంచలనం దేశానికి గర్వ కారణం
ఎవరీ దివ్యా దేశ్ ముఖ్ అంటూ యావత్ దేశం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. సాధించాలన్న సంకల్పం ఉంటే దానికి వయసుతో పనేంటి అంటూ నిరూపించింది మరాఠాకు చెందిన దివ్యా దేశ్ ముఖ్. అతి పిన్న వయసులో చరిత్రను సృష్టించింది. భారతీయ చదరంగపు…
మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఆపరేషన్
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ సముద్రం. స్వేచ్ఛ ఎక్కువ. ఎవరైనా సరే దేని గురించైనా మాట్లాడవచ్చు. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి దాకా సీఎం రేవంత్ రెడ్డి పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆ పేరు స్థానంలో కొత్త…
బనకచర్ల జలాశయం ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడి పోయినా జల వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. దీనికి రాజకీయాలు తోడు కావడంతో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాద్దాంతం చోటు చేసుకునేందుకు కారణమైంది బనకచర్ల ప్రాజెక్టు.…
ప్రాణం ఉన్నంత వరకు జనసేన నడిపిస్తా
అమరావతి – గొంతులో ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ నడుపుతానని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. మూడు రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత సమావేశాలు ఇవాల్టి నుంచి ఘనంగా ప్రారంభం…
క్రీడాకారులకు కూటమి సర్కార్ ఖుష్ కబర్
విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.4.9 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎస్…
ఏపీకి వచ్చిన 10,350 మెట్రిక్ టన్నుల యూరియా
అమరావతి – రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీపి కబురు చెప్పారు. యూరియా సరఫరా విషయంపై కేంద్ర వ్యవసాయ ఎరువుల రసాయనిక శాఖ మంత్రితో మాట్లాడటంతో గురువారం రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా గంగవరం పోర్టునకు…
సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల కొండ భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. ప్రతి రోజూ 75,000 మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా…
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!