హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటు : స‌విత

పట్టు సాగు పెంచేలా రైతులకు అవగాహన అమరావతి : హిందూపూరంలో చేనేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ) మంజూరు చేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి…

ఏఐ ఎదురు దెబ్బ‌ల‌ను త‌ట్టుకున్న గూగుల్

ఆధిప‌త్యంగా మార్చేశామ‌న్న సిఇఓ పిచాయ్ అమెరికా : టెక్నాల‌జీ రంగంలో ఏఐ , చాట్ జీపీటీ సంచ‌ల‌నం రేపాయి. ప్ర‌స్తుతం పెర్పెల్సిటీ దుమ్ము రేపుతోంది. గూగుల్ కు ద‌డ పుట్టిస్తోంది. ఇవాళ ఏఐ బ్రౌజ‌ర్ ను కూడా లాంచ్ చేశారు స‌ద‌రు…

మోహ‌న్ లాల్ పై రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకారంపై ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌కటించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై కామెంట్ చేశారు. ఈసారి ఈ…

కార్య‌క‌ర్త‌ల కోసం వైసీపీ డిజిట‌ల్ బుక్

ఆవిష్క‌రించిన మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అమ‌రావ‌తి : వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక పెద్ద ఎత్తున త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను…

రాష్ట్ర విభ‌జ‌న వ‌ల్ల ఏపీకి తీర‌ని న‌ష్టం

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ తిరుప‌తి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అర‌చేతిలో ప్ర‌జ‌ల‌కు స్వ‌ర్గం చూపిస్తున్నార‌ని ఆచ‌ర‌ణ‌లో…

ఏటా ఉచిత డీఎస్సీ కోచింగ్ : ఎస్. స‌విత

త్వరలో స్వ‌యం ఉపాధి యూనిట్ల ఏర్పాటు అమ‌రావ‌తి : జనాభా దామాషా పద్ధతి ప్రకారం వెనుకబడిన తరగతులకు స్వయం ఉపాధి యూనిట్లు కేటాయించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇటీవల జరిగిన బీసీ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, ఇదే…

పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందిస్తాం : సీఎం

వైసీపీ చేస్తున్న దుష్ప్ర‌చారం త‌గ‌ద‌ని ఆగ్ర‌హం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీని ఏకి పారేశారు. పేద‌ల‌కు మెరుగైన వైద్యం అంద‌జేస్తామ‌న్నారు. విభజన జరిగాక ఏపీకి త‌మ‌ హయాంలో 1,819…

తాల్ హెల్త్ ఫెస్ట్ కోసం కేటీఆర్ కు ఆహ్వానం

రావాల‌ని కోరిన సీఈవో సాయి గుండ‌వెల్లి హైద‌రాబాద్ : అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల్సిందిగా ఆ సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌లిసి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా ఆహ్వాన ప‌త్రాన్ని స్వ‌యంగా…

అవార్డు అందుకోలేక పోతున్నా కేటీఆర్ ఆవేద‌న

ముంద‌స్తు ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు ఉండ‌డంతో హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జ‌రిగే అవార్డు ప్ర‌దానోత్స‌వానికి వెళ్ల‌లేక పోతున్నారు. ఈ విష‌యాన్ని ఆ పార్టీ మంగ‌ళ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా న్యూయార్క్‌లో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వాతావ‌ర‌ణ శాఖ అల‌ర్ట్

వాయువ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉందని, దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి.మీ…