సత్యసాయి బాబా జీవితం ఆదర్శప్రాయం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన వ్యక్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన…
సచివాలయ ఉద్యోగులకు ఆరోగ్యం ముఖ్యం
ప్రారంభించిన మంత్రి దామోదర రాజ నరసింహా హైదరాబాద్ : ఉద్యోగులకు విధులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహా. బుధవారం హైదరాబాద్ లోని డా. B R అంబేడ్కర్ తెలంగాణ…
దేశానికి స్పూర్తి ఇందిర జీవితం : షర్మిలా రెడ్డి
యావత్ ప్రపంచాన్ని విస్మయ పరిచిన నేత విజయవాడ : యావత్ భారత జాతికి స్పూర్తి దాయకంగా దివంగత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిలా రెడ్డి. ధైర్య సాహసాలకు, భారతీయ మహిళా…
తెలంగాణను రోల్ మోడల్ గా మారుస్తాం
ప్రకటించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : ‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
ధనలక్ష్మి అలంకారంలో అలిమేలు మంగమ్మ
అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన…
బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షించండి
సీపీకి మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు హైదరాబాద్ : తమను కావాలని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. భారత రాజ్యాంగం ప్రకారం తాము కూడా ఈ దేశ…
తెలంగాణ రాష్ట్రానికి ఆరు పురస్కారాలు
అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆరు అరుదైన పురస్కారాలు దక్కాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలను దేశంలో రాష్ట్రాలను ఐదు…
విస్తృతంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ సేవలు
ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.…
డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలి
పిలుపునిచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ : డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మాదకద్రవ్యాల బారిన పడి యువత విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్…
టెట్ పరీక్ష కోసం టి శాట్ లో కంటెంట్ సిద్దం
ప్రకటించిన ఛానలె సిఈఓ వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ : వచ్చే ఏడాదిలో నిర్వహించే తెలంగాణ టెట్ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టి శాట్ ఛానల్ కంటెంట్ ను సిద్దం చేసిందని చెప్పారు సీఈఓ వేణుగోపాల్ రెడ్డి.…
















