చంద్రబాబూ నకిలీ మద్యంపై చర్యలేవీ..?
ఏపీ సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ జగన్ రెడ్డి అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై…
ఇక నుంచి సినిమాలపైనే ఫోకస్ పెడతా
నటుడు రాహుల్ రామక్రిష్ణ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : నటుడు, రచయిత రాహుల్ రామకృష్ణ మరోసారి సంచలనంగా మారాడు. తను తాజాగా ఎక్స్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు కలకలం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున…
కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం
పెద్ద ఎత్తున హాజరైన శ్రీవారి భక్తులు తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం…
త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తాం : ఈవో
భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలనే దానిపై కామెంట్స్ తిరుమల : ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి…
ప్రత్యేక గ్రీవెన్స్ తో అందరికీ ఆర్థిక సాయం
రాష్ట్ర బీసీ , సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కడప జిల్లా : అన్ని రంగాలలో ఏపీ దూసుకు పోతోందని చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత.స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…
వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు ప్రమోషన్
శ్రేయాస్ అయ్యర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేశారు. ఎవరూ ఊహించని రీతిలో శుభ్ మన్ గిల్ కు ప్రమోషన్ ఇచ్చారు. తనను ఇప్పటికే టి20 ఫార్మాట్…
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం వైసీపీ ఆగ్రహం
భూమన ఆధ్వర్యంలో భారీ నిరసన చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ…
గంగమ్మ ఆలయ స్థలం కోసం మేయర్ విరాళం
రూ. 5 లక్షలు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు తిరుపతి : తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి సంబంధించి నూతన స్థలం కోసం నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తమ కుటుంబం తరపున రూ. 5 లక్షలు విరాళంగా అందించారు.…
ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ అండ : డిప్యూటీ సీఎం
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమం విజయవాడ : అన్ని వర్గాలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆటో డ్రైవర్ సేవలో అనే పథకాన్ని…
బాహుబలికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న జక్కన్న
రీ రిలీజ్ కు రెడీ చేస్తున్న మూవీ నిర్మాతలు హైదరాబాద్ : దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చర్చనీయాంశంగా మారింది. తను రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం…