యూపీఐ చెల్లింపుల్లో లిమిట్స్ పెంపు

వినియోగ‌దారుల‌కు కేంద్రం ఖుష్ క‌బ‌ర్ ఢిల్లీ : సెప్టెంబర్ 15 నుండి ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ని పెంచుతున్నట్లు ప్ర‌క‌టించింది కేంద్రం. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చ‌సింది. ఇప్ప‌టికే జీఎస్టీ కౌన్సిల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు నాలుగు స్లాబ్ రేట్ల‌ను…

నేపాల్ లో చిక్కుకున్న వారిపై లోకేష్ ఆరా

తెలుగు వారిని ర‌క్షించేందుకు చ‌ర్య‌లు అమ‌రావ‌తి : నేపాల్ లో తీవ్ర సంక్షోభం నెల‌కొంది. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. దెబ్బ‌కు ప్ర‌ధానితో పాటు మంత్రులు రాజీనామాలు చేశారు. సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోప‌డంతో దీనిని నిర‌సిస్తూ రోడ్డెక్కారు. 19 మందికి…

సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ఫ్లాప్ : ష‌ర్మిలా రెడ్డి

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న బేకార్ విజ‌య‌వాడ : ఏం సాధించారని సూప‌ర్ సిక్స్ సూప‌ర్ స‌క్సెస్ అంటూ స‌భ నిర్వ‌హిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు…

అనధికార శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే చర్యలు

హెచ్చ‌రించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుపతి : విదేశాలలో శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార నకిలీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. యూకే లోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ…

ఈవోగా ప‌ని చేయ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

బ‌దిలీపై వెళుతున్న జె. శ్యామ‌ల రావు కామెంట్స్ తిరుప‌తి : ఎంతో పుణ్యం ఉంటేనే కానీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ఈవోగా ప‌ని చేయ‌లేమ‌న్నారు బ‌దిలీపై వెళుతున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామ‌ల రావు. అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చాన‌ని…

చంద్ర‌బాబూ చ‌రిత్ర క్ష‌మించ‌దు : ష‌ర్మిల

తెలుగు వారికి తీర‌ని ద్రోహం బాధాక‌రం అమ‌రావ‌తి : ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి కేఎస్ రాధాకృష్ణ‌న్ కు మ‌ద్ద‌తు ఇచ్చారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త కూట‌మి పార్టీల అధిపతుల‌పై ఉంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా…

ఎవ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్ర‌త్యేక‌త‌

టీటీడీకి ఈవోగా రెండోసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ఏరికోరి ఎందుకు సీనియ‌ర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియ‌మించింద‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో ఏపీ సీఎంగా కొలువు…

యూరియా కొర‌త లేదు రైతులు అధైర్య ప‌డొద్దు

స్ప‌ష్టం చేసిన మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి అమ‌రావ‌తి : రాష్ట్రంలో యూరియా కొర‌త లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్క‌డా ఏ ఒక్క రైతు…

ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా

కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ అమ‌రావ‌తి : రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారుల‌ను ఆదేశించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా…

విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం అమరావతి : విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో…