బాహుబ‌లికి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న జ‌క్క‌న్న

రీ రిలీజ్ కు రెడీ చేస్తున్న మూవీ నిర్మాత‌లు హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌ను రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బాహుబలి ఇండియాతో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్ర‌స్తుతం…

జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్…

వ‌ర‌క‌ట్న హ‌త్య‌ల‌లో తెలంగాణ టాప్

14 శాతం పెరుగుల క‌నిపించింది హైద‌రాబాద్ : తెలంగాణ అభివృద్ధిలో కంటే నేరాల‌లో టాప్ లో నిలిచింది. తాజాగా వ‌ర‌కట్న వేధింపులు, హ‌త్య‌ల‌కు సంబంధించి టాప్ లో నిలిచింది. ఇది విస్తు పోయేలా చేసింది. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా ఉండ‌డం…

గాజా శాంతి పురోగతికి మోదీ స్వాగతం

ట్రంప్ ప్ర‌య‌త్నం అభినంద‌నీయం ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్ర‌య‌త్నాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. గాజాలో శాంతి ప్రయత్నాలు నిర్ణయాత్మక పురోగతి సాధిస్తున్నందున…

ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపాల్సిందే

స్ప‌ష్టం చేసిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హమాస్ శాంతికి సిద్ధంగా ఉందన్నారు. ఇక ఇజ్రాయెల్ త‌క్ష‌ణ‌మే గాజాపై బాంబు దాడులు ఆపాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే…

ఎట్టకేల‌కు ఒక్క‌టి కాబోతున్న విజ‌య్ ర‌ష్మిక

వ‌చ్చే ఏడాది 2026లో ఘ‌ణంగా వివాహం హైద‌రాబాద్ : యువ హీరో హీరోయిన్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా తీపి క‌బురు చెప్పారు. తామిద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో దండ‌లు మార్చుకున్నారు. నిశ్చితార్థం పూర్త‌యింద‌ని…

శ‌త‌కాల‌తో చిత‌క్కొట్టిన భార‌త బ్యాట‌ర్లు

కేఎల్ రాహుల్, జ‌డేజా, ధ్రువ్ జురైల్ సెంచ‌రీలు అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు భారీ స్కోర్ న‌మోదు చేసింది. కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి 448 ప‌రుగులు చేసింది. ఇంకా ఆట…

పాకిస్తాన్ జ‌ర జాగ్ర‌త్త భార‌త్ హెచ్చ‌రిక‌

నిప్పులు చెరిగిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తోక జాడిస్తే తాట తీస్తామ‌న్నారు. ఇప్ప‌టికే ఇండియా స‌త్తా ఏమిటో ఆప‌రేష‌న్ సిందూర్ తో తేలి పోయింద‌న్నారు.…

క‌రూర్ ఘ‌ట‌న‌పై సిట్ ద‌ర్యాప్తు చేప‌ట్టాలి

ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన మ‌ద్రాస్ హైకోర్టు చెన్నై : ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న త‌మిళ‌నాడులోని క‌రూర్ లో చేప‌ట్టిన ప్ర‌చార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న‌లో 41…

ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

వాయుసేన అధిపతి ఏపీ సింగ్ షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : వాయుసేన అధిపతి ఎ.పి.సింగ్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్ ను మోకాళ్ల‌పై నిల‌బెట్టామ‌న్నారు. ఇందుకు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.శత్రువుల స్థావరాలను గురి చూసి…