చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన చైనా

ఆసియా క‌ప్ హాకీ పైన‌ల్ కు ఇండియా ఢిల్లీ – భార‌త హాకీ జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. బ‌ల‌మైన జ‌ట్టుగా పేరు పొందిన చైనాను చిత్తు చేసింది. ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు 7 గోల్స్ తేడాతో ఓడించింది.…

ఏపీలో ప్ర‌మాదంలో ప్ర‌జారోగ్యం : ర‌జిని

వైద్య ప్రైవేటీక‌ర‌ణ కోసం బాబు ప్ర‌య‌త్నం అమ‌రావ‌తి : మాజీ మంత్రి విడుద‌ల ర‌జిని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్ర‌మాదంలో ప్ర‌జా రోగ్యం ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం ర‌జిని మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు.…

గాలి జ‌నార్ద‌న్ రెడ్డిపై ఎంపీ ప‌రువు న‌ష్టం దావా

ధ‌ర్మ‌స్థ‌ల కేసుతో త‌న‌కు సంబంధం ఉందంటూ త‌మిళ‌నాడు : మైనింగ్ కేసులో జైలుపాలై , చివ‌ర‌కు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి నోరు పారేసు కోవ‌డంపై భ‌గ్గుమ‌న్నారు త‌మిళ‌నాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శ‌శి కాథ్…

కేసీఆర్ ను క‌లిసిన హ‌రీశ్ రావు

తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చ‌లు హైద‌రాబాద్ : తీవ్ర ఆరోప‌ణ‌ల మ‌ధ్య ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ కు వచ్చిన బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం హుటా హుటిన ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ…

ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మ‌లా సీతారామ‌న్

అమెరికా దేశాధ్య‌క్షుడిపై ఆర్థిక మంత్రి కామెంట్స్ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికా చీఫ్ ట్రంప్ విధించిన సుంకాల‌పై స్పందించారు. అంత‌గా ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం…

ప‌దేళ్ల అనుభ‌వం ప‌నికొచ్చింది : సీవీ ఆనంద్

వెల్ల‌డించిన హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : భాగ్య‌న‌గ‌రంలో గ‌ణ‌నాథుల శోభా యాత్ర కొన‌సాగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు డీజీపీ జితేంద‌ర్. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ…

బుల్లి తెర‌పై బిగ్ బాస్ 9 సంద‌డికి రెడీ

ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు గ్రాండ్ లాంచ్ హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న టాప్ ప్రోగ్రాం బిగ్ బాస్ సీజ‌న్ 9 బుల్లి తెర‌పై సంద‌డి చేసేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు…

రూ. 35 లక్ష‌ల‌కు అమ్ముడు పోయిన బాలాపూర్ ల‌డ్డు

ద‌క్కించుకున్న బీజేపీ నేత లింగాల ద‌శ‌ర‌థ్ గౌడ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో గ‌ణ‌నాథుల మ‌హా నిమ‌జ్జ‌న కార్య‌క్రమం ప్రారంభ‌మైంది. ఇది రేపు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. కొన్ని హుస్సేన్ సాగ‌ర్ లో మ‌రికొన్ని చుట్టు ప‌క్క‌ల…

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి

పిలుపునిచ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్ర‌వారం ఉపాధ్యాయ దినోత్సవం సంద‌ర్భంగా డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. తాము…

యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి

వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచ‌ల‌న కామెంట్స్ తిరుప‌తి : ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్‌ 2025 సీజన్‌లో ఎరువుల కొరత రైతులను…