పురుగు మందుల మాఫియా రైతన్నల ఫోబియా
మనం తినే ఆహారం విష పూరితంగా మారుతోంది. ఆరుగాలం ధాన్యాన్ని పండించే రైతుల పాలిట పురుగు మందులు, ఎరువులు శాపంగా మారాయి. రోజు రోజుకు వీటి వినియోగం పెరుగుతోంది. బహిరంగంగానే వీటిని విక్రయిస్తున్నారు. వీటి వెనుక బడా కంపెనీల హస్తం దాగి…
ఈసీ అయ్యా ఎస్ అంటే ఎలా..?
భారత దేశానికి స్వేచ్ఛ లభించి 79 సంవత్సరాలు అవుతోంది. దేశమంతటా జెండా పండుగను ఘనంగా నిర్వహించుకున్న తరుణంలో రాజ్యాంగ బద్దమైన వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎందరో చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు…