ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

వాయుసేన అధిపతి ఏపీ సింగ్ షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : వాయుసేన అధిపతి ఎ.పి.సింగ్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్ ను మోకాళ్ల‌పై నిల‌బెట్టామ‌న్నారు. ఇందుకు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.శత్రువుల స్థావరాలను గురి చూసి…

వైట్ హౌస్ కార్య‌ద‌ర్శి క‌రోలిన్ లీవిట్ షాకింగ్ కామెంట్స్

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ తీవ్రతరం కావడం అమెరికా : అమెరికాలో ఏం జ‌రుగుతోంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. దేశాధ్య‌క్షుడు తీసుకుంటున్న కీల‌క నిర్ణ‌యాలు ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. మ‌రో వైపు నిధుల గడువును దాట వేయడంతో ఫెడరల్ ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్‌లోకి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ర్ణాట‌క నువ్వా నేనా

పోటా పోటీగా పెట్టుబ‌డుల వెల్లువ అమ‌రావ‌తి : పెట్టుబ‌డులను ఆక‌ర్షించ‌డంలో పెద్ద ఎత్తున పోటీ ప‌డుతున్నాయి ఆంధ్ర‌ప్ర‌దేశ్, కాంగ్రెస్ రాష్ట్రాలు. బెంగళూరులో మౌలిక సదుపాయాల సమస్యను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఉంటుందని లోకేష్ పేర్కొన‌డం పుండు మీద కారం…

పండుగ వేళ స‌మంత ఆనంద హేళ

రాజ్ నిడుమోరుతో జ‌త క‌ట్ట‌నుందా ముంబై : ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. త‌ను అక్కినేని నాగ చైత‌న్య‌తో విడి పోయింది. ఆ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. కానీ సినిమాల‌లో, వెబ్ సీరీస్ ల‌లో…

భారీ స్కోర్ దిశ‌గా టీమ్ ఇండియా

స‌త్తా చాటిన కేఎల్ రాహుల్ సెంచ‌రీ గుజ‌రాత్ : అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియంలో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా భారీ స్కోర్ దిశ‌గా ముందుకు సాగుతోంది. వెస్టిండీస్ ప్ర‌స్తుతం భారత్ లో టెస్టు సీరీస్ ఆడేందుకు ఇండియాలో…

ఆధునిక సాంకేతిక శిక్షణకు ముందడుగు

నైలెట్ ప్రారంభోత్స‌వంలో ఎంపీ గురుమూర్తి తిరుప‌తి : తిరుపతిలో నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ “నైలెట్” కేంద్రం శుక్ర‌వారం ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించగా తిరుపతి ఎంపీ మద్దిల…

ఉద్యోగుల‌పై స‌ర్కార్ వివ‌క్ష త‌గ‌దు : హ‌రశ్ రావు

రాష్ట్ర ప్ర‌భుత్వ ఎంప్లాయిస్ కు సీఎం బిగ్ షాక్ సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని, ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు. ద‌స‌రా పండుగ సంద‌ర్బంగా కేంద్రం ఉద్యోగుల‌కు తీపి…

బ‌తుక‌మ్మ‌కుంట బాధ్య‌త మీరే చూడాలి

హైడ్రా క‌మిష‌న‌ర్‌కు హ‌నుమంత‌రావు విన‌తి హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాజీ ఎంపీ వి. హ‌నుమంత రావు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బ‌తుక‌మ్మ కుంట‌ను అభివృద్ది చేయ‌డంలో, పూర్వ వైభ‌వాన్ని తీసుకు రావ‌డంలో…

భార‌త్, చైనా మ‌ధ్య ఫ్లైట్ స‌ర్వీసులు షురూ

తొల‌గిన ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌లు ఢిల్లీ : ఏడు సంవ‌త్స‌రాల సుదీర్ఘ కాలం త‌ర్వాత భార‌త , చైనా దేశాల మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితులు సాధార‌ణ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవ‌లే దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చైనా విదేశాంగ…

దేశం కోసం ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త మ‌ర‌ణించారా..?

సంచల‌న వ్యాఖ్య‌లు చేసిన అస‌దుద్దీన్ ఓవైసీ హైద‌రాబాద్ : ఎంఐఎం చీఫ్ , ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఆర్ఎస్ఎస్ సంస్థ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్యత సంత‌రించుకుంది. గురువారం ఓవైసీ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం…