రిజర్వేషన్ల కోసం హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్లు
కీలక నిర్ణయం తీసుకున్న బీసీ మంత్రులు హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సామూహికంగా హైకోర్టులో…
శ్రీవారి కటాక్షం వల్లనే బతికి బయట పడ్డా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే తాను బతికి బయట పడ్డానని ఇవాళ సీఎంగా మీకు సేవలు అందిస్తున్నానని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నాపై 24…
మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డ్
నెల రోజుల్లోనే రూ. 2,715 కోట్ల అమ్మకాలు హైదరాబాద్ : అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో, మహిళలపై నేరాల నమోదలో మాత్రం టాప్ లో కొనసాగుతోంది. దసరా పండుగ ఈసారి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున…
తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప…
కల్కి అలంకారం శ్రీ మలయప్ప దర్శనం
అశ్వ వాహనంపై భక్తులకు అనుగ్రహం తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి అశేష జన వాహనికి…
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం : సీఎం
అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం అమరావతి : సూపర్ సిక్స్ పథకాల అమల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తున్నాం అన్నారు.…
ఏపీ సర్కార్ బక్వాస్ : జగన్ రెడ్డి
సీఎం చంద్రబాబుపై కామెంట్స్ అమరావతి : ఏపీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఏపీలో పాలన గాడి తప్పిందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. గత రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో…
ఉద్యోగాలు ఇచ్చే స్తాయికి యువత ఎదగాలి : కేటీఆర్
బోరబండ యువకుల ఆధ్వర్యంలో డాక్టర్ గార్డ్ కంపెనీ హైదరాబాద్ : ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి జాబ్స్ ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన యువకులు డాక్టర్ గార్డ్ కంపెనీని ఏర్పాటు…
మిథున్ రెడ్డి కపట నాటకాలు ఇక సాగవు
పార్లమెంటరీ పార్టీ చీఫ్ లావు క్రిష్ణదేవరాయులు అమరావతి : ఎంపీ మిథున్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు లావు క్రిష్ణదేవరాయులు . ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితాలను దెబ్బ తీసిన మద్యం కుంభకోణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు…
ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీలో ఇక నుంచి ప్రతి సంవత్సరం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి…