సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిక్రి చిక్రి
భారీ ఎత్తున ఆదరిస్తున్న అభిమానులు హైదరాబాద్ : సోషల్ మీడియాను షేక్ చేస్తోంది చిక్రీ చిక్రీ సాంగ్. బాలాజీ రాసిన ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తో…
ఢిల్లీ పేలుడు ఘటనలో డాక్టర్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ లో అదుపులోకి ఎన్ఐఏ పశ్చిమ బెంగాల్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న కారు పేలుడు ఘటనలో. ఇందులో వైట్ కాలర్ నేరాలు జరగడం గమనార్హం. ఈ ఘటనలో భాగంగా కేంద్ర…
చెన్నై సూపర్ కింగ్స్ చెంతకు చేరిన శాంసన్
రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి జడేజా, శామ్ కరన్ చెన్నై : ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ అంశం. ఏ జట్టులోకి తను వెళతాడనేది క్రికెట్ వర్గాలతో పాటు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు…
మంత్రి లోకేష్ తో ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్
కీలక అంశాలపై చర్చలు జరిపిన మంత్రి , సీజే విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నం నగరం వేదికగా కూటమి సర్కార్ ఆధ్వర్యంలో చేపట్టిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల సంతోషం…
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
స్పష్టం చేసిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో…
డిసెంబర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
ఏర్పాట్లపై సమీక్ష చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పెట్టుబడులను సాధించడంలో ఓ వైపు ఏపీ సర్కార్ టాప్ లో కొనసాగుతోంది. ఇప్పటికే విశాఖ వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఇదే సమయంలో తెలంగాణ…
రూ. 1201 కోట్లతో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులు
వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం విశాఖపట్నం : ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. విశాఖ వేదికగా నిన్న ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు భారీ ఎత్తున కంపెనీలు ఏపీ సర్కార్ తో ఎంఓయూ…
ఏపీ సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబువిశాఖపట్నం : సింగపూర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విజయవాడ నుండి నేరుగా సింగపూర్ కు వెళ్లేందుకు విమాన…
ఇంజనీర్లు కొత్త టెక్నాలజీపై దృష్టి సారించాలి
పిలుపునిచ్చిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఇంజనీర్లు నగర అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసలు కురిపించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి…
కష్టపడ్డాం కానీ ఓడి పోయాం : కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ సీటును కోల్పోవడం పట్ల బాధ పడటం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కష్ట పడ్డామని…
















