నో పాలిటిక్స్ ఓన్లీ మూవీస్ : బ్ర‌హ్మానందం

రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేద‌ని కామెంట్ తెలుగు సినిమా రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన హాస్య బ్ర‌హ్మ , న‌టుడు క‌న్నెగంటి బ్ర‌హ్మానంద ఆచారి అలియాస్ బ్ర‌హ్మానందం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త్వ‌ర‌లోనే పాలిటిక్స్ లోకి వ‌స్తున్నారంటూ పెద్ద ఎత్తున…

ఆక‌స్మిక త‌నిఖీల‌తో ఈవో హ‌ల్ చ‌ల్

తిరుమ‌ల‌లో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవోగా రెండోసారి కొలువు తీరిన సీనియ‌ర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. తానేమిటో మ‌రోసారి చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆక‌స్మిక త‌నిఖీల‌తో హోరెత్తిస్తున్నారు. నిరంర‌తం…

నేడే ఇండియా పాకిస్తాన్ బిగ్ ఫైట్

దాయాదుల పోరుపై తెగ‌ని ఉత్కంఠ దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీలో కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఆదివారం చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు , స‌ల్మాన్ అలీ అఘా కెప్టెన్ గా ఉన్న…

జగన్ రివర్స్ డ్రామాలు ఆపితే బెట‌ర్ : స‌విత‌

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కామెంట్స్ అమరావతి : రాజధాని అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాకు తెర తీశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అమరావతిపై మరో…

రూ. 500 కోట్ల విలువైన 12 ఎక‌రాలు స్వాధీనం

భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. శంషాబాద్ లో రూ. 500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియ‌స్…

మిరాయి మూవీ స‌క్సెస్ టీం ఖుష్

ఆనందం వ్య‌క్తం చేసిన న‌టి రితికా హైద‌రాబాద్ : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వహించిన చిత్రం మిరాయి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన దానికంటే అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక చిత్రం విష‌యానికి వ‌స్తే అనిల్ ఆనంద్ స‌హాయ ద‌ర్శ‌కుడిగా…

భార‌త జ‌ట్టు జెర్సీ స్పాన్స‌ర్ ప్ర‌క‌టిస్తాం

వెల్ల‌డించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ముంబై లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్ప‌టికే టీమిండియాకు సంబంధించిన జెర్సీ స్పాన్స‌ర్ షిప్…

స్టాలిన్ స‌ర్కార్ పై ద‌ళ‌ప‌తి క‌న్నెర్ర‌

తిరుచ్చి మీట్ ది పీపుల్ కార్య‌క్రమంలో చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన డీఎంకే స‌ర్కార్ ను ఏకి పారేశారు టీవీకే అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. శ‌నివారం ఆయ‌న రాష్ట్రంలోని తిరుచ్చి వేదిక‌గా మీట్ ది మై పీపుల్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం…

నేపాల్ ప్ర‌ధానిగా కొలువు తీరిన సుశీలా క‌ర్కి

దేశంలోనే తొలిసారిగా మహిళా నాయ‌కురాలు నేపాల్ : ఎట్ట‌కేల‌కు నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా సుశీలా క‌ర్కి కొలువు తీరారు. ఆమెతో దేశ అధ్య‌క్షుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దేశానికి తొలి మ‌హిళా నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. గ‌తంలో త‌ను దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా…

ఏపీ స‌ర్కార్ బ‌క్వాస్ : వైఎస్ ష‌ర్మిల‌

విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల‌లో వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు. ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు…