ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థాపం : సీఎం
క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వైపు తాము కొలువు తీరాక పలు కంపెనీలు, దిగ్గజ సంస్థలు చూస్తున్నాయని చెప్పారు. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామన్నారు తెలిపారు.…
విశాఖ స్టీల్ ప్లాంట్ పై మౌనమేల..?
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. శుక్రవారం విజయవాడలోని ఎంబీ భవన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై అఖిలపక్ష సమావేశం…
పుష్కలంగా ఎరువుల నిల్వలు : అచ్చెన్నాయుడు
అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమరావతి : రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.…
నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు : సవిత
త్వరలో మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటన అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20…
ఏపీ కూటమి పాలన అభివృద్దికి నమూనా : సీఎం
వే 2 న్యూస్ కాంక్లేవ్ లో చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్రానికి ఓ విజన్ ఉందని, దానిని సాకారం చేసేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం వే 2 న్యూస్ సంస్థ…
మిరాయ్ దర్శకుడు..నటుడికి ఆర్జీవీ ప్రశంస
ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అభినందనలు హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మిరాయ్. ఆశించిన దానికంటే ఎక్కువగా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.…
మిరాయ్ బిగ్ సక్సెస్ తేజ సజ్జా ఖుష్
నటుడు, దర్శకుడు కీలక వ్యాఖ్యలు తను నటించి, దర్శకత్వం వహించిన మిరాయ్ చిత్రం ఎట్టకేలకు వరల్డ్ వైడ్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హనుమాన్ కంటే మిరాయ్ సినిమా కోసం ఎక్కువగా కష్టపడ్డామని, ఆ ఫలితం…
సెమీ కండక్టర్ గేమ్ ఛేంజర్ కాబోతోంది
వీఐపీ ఏపీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అమరావతి : రాబోయే రోజుల్లో సెడీ కండక్టర్ రంగం కీలకంగా మారబోతోందని, ఇప్పటికే తన ప్రభావాన్ని చూపిస్తోందని చెప్పారు వీఐటీ, ఏపీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఎస్ వీ కోటా రెడ్డి .…
ఉప రాష్ట్రపతిగా కొలువు తీరిన రాధాకృష్ణన్
ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ : తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ నూతన భారత దేశ ఉప రాష్ట్రపతిగా శుక్రవారం కొలువు తీరారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో తనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్ తో…
రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు తనకు లేదన్నారు. యూరియా కొరత లేదని, సమృద్దిగా ఉందన్నారు. కావాలని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం…
















