జూబ్లీహిల్స్ బైపోల్ లో నవీన్ యాదవ్ గెలుపు
బీఆర్ఎస్ అభ్యర్థిపై 25,658 ఓట్ల మెజారిటీ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. నువ్వా నేనా అన్న రీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు సాగింది.…
ఏపీ మారిటైమ్ బోర్డులో రూ. 12,255 కోట్లు
ఎంఓయూ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం : ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి రాదాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు సీఎం నారా…
ఆధ్యాత్మిక సౌరభం కోటి దీపోత్సవం
ప్రశంసించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : హైదరాబాద్ లో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం అందుకున్నానని దీనిని…
పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ మారిందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ భాగస్వామ్యానికి నిదర్శనంగా ఈ సదస్సు నిలుస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్కు చిరునామాగా మారిందని…
ఎస్వీబీసీ నిర్వహణ మెరుగు పడాలి : ఈవో
సమీక్ష చేపట్టిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా ప్రసారాలు అందించేందుకు, ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేందుకు, పాలన పారదర్శకంగా ఉండేలా,…
16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీ పద్మావతి ఆలయంలో లక్ష కుంకుమార్చన తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 16వ తేదీ అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం…
పెట్టుబడిదారులకు హైదరాబాద్ గమ్యస్థానం
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్య స్థానమని…
సీఎంతో పారిశ్రామికవేత్త అగర్వాల్ భేటీ
కీలక అంశాలపై చర్చించిన సీఎం విశాఖపట్నం : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సీఐఐ భాగస్వామ్య సదస్సు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్. అంతకు ముందు అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్…
ఎంపీ గురుమూర్తి విన్నపం రైల్వే శాఖ ఆమోదం
రేణిగుంట యాక్సిస్ రోడ్డుకు లైన్ క్లియర్ తిరుపతి : ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి నుండి తిరుపతి వైపునకు మాత్రమే యాక్సెస్ రోడ్డు…
అటవీ భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం
ఎవరైనా సరే చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ వార్నింగ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అటవీ భూముల ఆక్రమణదారులపై. ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే వారిని…
















