సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…
సత్యసాయి బాబా జీవితం ఆదర్శప్రాయం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన వ్యక్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన…
ధనలక్ష్మి అలంకారంలో అలిమేలు మంగమ్మ
అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన…
విస్తృతంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ సేవలు
ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.…
పిఠాపురంలోని ఆలయాల అభివృద్దికి నిధులు
మంజూరు చేసినందుకు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ అమరావతి : దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఈ సందర్బంగా ఆలయాల పురోభివృద్దికి, పునర్ నిర్మాణానికి నిధులు…
ఆధ్యాత్మిక సౌరభం కోటి దీపోత్సవం
ప్రశంసించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : హైదరాబాద్ లో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం అందుకున్నానని దీనిని…
ఎస్వీబీసీ నిర్వహణ మెరుగు పడాలి : ఈవో
సమీక్ష చేపట్టిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా ప్రసారాలు అందించేందుకు, ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేందుకు, పాలన పారదర్శకంగా ఉండేలా,…
16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీ పద్మావతి ఆలయంలో లక్ష కుంకుమార్చన తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 16వ తేదీ అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం…
శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో హోం మంత్రి
స్వామిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పవిత్ర కార్తీక మాసం సందర్బంగా శ్రీ అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్నారు. స్వామి వారికి పూజలు చేయడం, ఇందులో పాల్గొనడం…
14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల…















