ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై సమీక్ష
మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలి తిరుమల : తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆర్జిత సేవలు రద్దు
ప్రకటించిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 25 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్బంగా జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో భారీ ఎత్తున…
శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
స్పష్టం చేసిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. అంతకు ముందు ఏర్పాట్లను పరిశీలించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచానూరులో ఏడాదికేడాది…
శ్రీవారి అన్న ప్రసాదం అద్భుతం
మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. తన కుటుంబంతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ తరిగొండ…
తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజనం
తరలి వచ్చిన భక్త బాంధవులు తిరుమల : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని పార్వేట మండపంలో టిటిడి ఘనంగా నిర్వహించింది. దీనిని పురస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి వాహన మండపానికి…
శ్రీ పద్మావతి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వెల్లడించిన టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం తిరుపతి : నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని నవంబరు 11వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్…
శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన
పెద్ద ఎత్తున హాజరైన భక్తులు తిరుపతి : తిరుపతి లోని సుప్రసిద్ద శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో…
కోటి దీపోత్సవం అద్భుతం : సీఎం
ప్రతి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలొ నిర్వహిస్తాం హైదరాబాద్ : కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆంధ్రాకు చెందిన ఓ ఛానల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు.…
సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస
నివాళులు అర్పించిన మంత్రి లోకేష్ అనంతపురం జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త దాస 538వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ…
భక్తులకు సాంప్రదాయ ఆహారం అందించాలి
తిరుమలలోని దుకాణాదారులకు ఏఈవో ఆదేశం తిరుమల : తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సమావేశ మందిరంలో…
















