ఆకస్మిక తనిఖీ చేసిన ఈవో సింఘాల్
పలు శాఖలను పరిశీలించిన అనిల్ కుమార్ తిరుపతి : టీటీడీ నూతన ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్…
బ్రహ్మోత్సవాలకు గడువు లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఉన్నతాధికారులకు నూతన ఈవో దిశా నిర్దేశం తిరుమల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు…
ఈవోగా అవకాశం శ్రీవారి పుణ్యం : సింఘాల్
సిఫారసులకు నో ఛాన్స్ భక్తులకే ప్రయారిటీ తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో ఇవాళ మరోసారి ఈవోగా బాధ్యతలు చేపట్టడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు అనిల్ కుమార్ సింఘాల్. బుధవారం మరోసారి ఆయన కొలువు తీరారు. టీటీడీ…
అనధికార శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే చర్యలు
హెచ్చరించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుపతి : విదేశాలలో శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార నకిలీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. యూకే లోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ…
ఈవోగా పని చేయడం పూర్వ జన్మ సుకృతం
బదిలీపై వెళుతున్న జె. శ్యామల రావు కామెంట్స్ తిరుపతి : ఎంతో పుణ్యం ఉంటేనే కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోగా పని చేయలేమన్నారు బదిలీపై వెళుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామల రావు. అనేక సంస్కరణలు తీసుకు వచ్చానని…
ఎవరీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్రత్యేకత
టీటీడీకి ఈవోగా రెండోసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అమరావతి : ఏపీ సర్కార్ ఏరికోరి ఎందుకు సీనియర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించిందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఏపీ సీఎంగా కొలువు…
జగన్నాథ ఆచారాల ఉల్లంఘనపై ఆగ్రహం
ఇస్కాన్ ను హెచ్చరించిన పూరి గజపతిభువనేశ్వర్: పూరిలోని జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తప్పక ఉంటాయని హెచ్చరించారు ప్రధాన ఆలయ పూజారి. తాజాగా ఆయన ఇస్కాన్ ను ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు.…
రూ. 35 లక్షలకు అమ్ముడు పోయిన బాలాపూర్ లడ్డు
దక్కించుకున్న బీజేపీ నేత లింగాల దశరథ్ గౌడ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో గణనాథుల మహా నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది రేపు ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని హుస్సేన్ సాగర్ లో మరికొన్ని చుట్టు పక్కల…
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న సీఎం
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మేయర్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వినాయకుల విగ్రహాల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. భారీ ఎత్తున గణేశులను ప్రతిష్టించారు. తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల…
భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : టీటీడీ
తనను మోసగించారని భక్తురాలి ఫిర్యాదు తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయ మాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన…