వైభవోపేతం శ్రీవారి గరుడ సేవ మహోత్సవం
వర్షాన్ని లెక్క చేయని భక్త జనసంద్రం తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు.సాయంత్రం 6 గంటల పైన గరుడసేవ…
హనుమంత వాహనంపై కోదండ రాముడు
అలంకారంలో శ్రీ మలయప్పస్వామి తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం…
తెలంగాణ సంస్కృతికి దర్పణం బతుకమ్మ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. తెలుగు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా.…
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై చైర్మన్ ఆరా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పోటెత్తారు తిరుమల : తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అడిగి తెలుసుకున్నారు.…
గరుడ వాహన సేవ రోజు ట్రాఫిక్ మళ్లింపు
వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయయుడుతిరుపతి జిల్లా : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా వేలాదిగా వాహనాలు వస్తుండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మరో వైపు స్వామి వారి గరుడ వాహన…
కనకదుర్గమ్మా కరుణించవమ్మా : అచ్చెన్నాయుడు
అమ్మ వారిని దర్శించుకున్న వ్యవసాయ మంత్రి విజయవాడ : బెజవాడలో ని ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి వచ్చే అక్టోబర్ 2వ తేదీ వరకు…
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం
అంగరంగ వైభవోపేతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల : తిరుమలలో అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున…
భక్తులకు ఖుష్ కబర్ భక్తులు ఇక నో ఫికర్
తిరుమలలో భారీ ఎత్తున వసతి సముదాయం తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా దీనిని ప్రారంభించారు సీఎం, ఉప రాష్ట్రపతి. పీఏసీ 5ను రూ.102…
సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప
హంస వాహనంపై ఊరేగిన స్వామి వారు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ…
ఐసీసీసీతో అన్ని ఆలయాలను అనుసంధానం చేయాలి
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గురువారం నూతనంగా నిర్మించిన ఏపీసీ 5 భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్…
















