వైకుంఠ నాథుడి అలంకారంలో శ్రీ మలయప్ప కటాక్షం
పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై( పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన…
శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు తిరుమల : ఇటీవలే భారత దేశానికి నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్,…
శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు విరాళాలు ఇవ్వాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలన్నది తమ సంకల్పమని, ఇందుకు అనుగుణంగా భక్తులు, దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను…
తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్
ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ని తిరుమల పుణ్య క్షేత్రంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి…
మేడారం మహాజాతర ఏర్పాట్లపై సీఎం సమీక్ష
భారీ ఎత్తున వసతి సదుపాయాలు కల్పించాలి వరంగల్ జిల్లా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మేడారం సమ్మక్క సారళమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. మేడారంలోని సమ్మక్క ,సారలమ్మ దేవాలయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలన్నారు. మంత్రులు…
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రులు
ఇంద్రకీలాద్రి కొండపై పోటెత్తిన భక్తులు విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దేవాలయ…
కనకదుర్గమ్మా ఏపీని కరుణించమ్మా : అనిత
అమ్మ వారిని దర్శించుకున్న హోం మంత్రి విజయవాడ : కోరిన కోర్కెలు తీర్చే అమ్మ వారిగా ప్రసిద్ది చెందింది బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారు. దసరా పండుగ సందర్బంగా సోమవారం నుంచి కొండపై దేవి నవరాత్రి ఉత్సవాలు…
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్దం
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం విజయవాడ : దసరా ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారు సిద్దమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ. దాదాపు 20 లక్షల…
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి…
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో దిశా నిర్దేశం
భక్తుల సౌకర్యాలకు ఇబ్బంది రాకూడదు తిరుమల : తిరుమల పవిత్రతను కాపాడటం, సాధారణ భక్తులకు ఇబ్బంది లేని దర్శనం కల్పించడం అనేది సీఎం చంద్రబాబు కల అని దానిని తుచ తప్పకుండా ఆచరణలో చేసి చూపించాలని స్పష్టం చేశారు ఈవో అనిల్…
















