ప్రాణాలు పోతున్నా పట్టించుకోక పోతే ఎలా..?
ఏపీ సర్కార్ పై భగ్గుమన్న మాజీ సీఎం జగన్ అమరావతి : పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోక పోవడం దారుణమని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీ సర్కార్ పాలనను గాలికి వదిలి వేసిందన్నారు. పేదల తలరాతను…
భక్త కనకదాసను స్పూర్తిగా తీసుకోవాలి
పిలుపునిచ్చిన మంత్రి ఎస్. సవిత తిరుపతి : సాధువు, యోగి భక్త కనకదాసును స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. సవిత. తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో…
ఏపీ స్పీకర్ కు అరుదైన అవకాశం
68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం అమరావతి : ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు బార్బాడోస్ లో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి…
ఆటో డ్రైవర్లను మోసం చేసిన సీఎం
సంచలన ఆరోపణలు చేసిన షర్మిల విజయవాడ : హామీలు ఇవ్వడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మించి పోయాడని మండిపడ్డారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్ ను…
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే తాట తీస్తాం
రెడ్డి సంఘానికి జాజుల స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఆయన రెడ్డి సంఘానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో అత్యధికంగా 56 శాతానికి పైగా ఉన్న…
ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీజీ వైద్య సీట్లలో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు…
చంద్రబాబూ నకిలీ మద్యంపై చర్యలేవీ..?
ఏపీ సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ జగన్ రెడ్డి అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై…
ప్రత్యేక గ్రీవెన్స్ తో అందరికీ ఆర్థిక సాయం
రాష్ట్ర బీసీ , సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కడప జిల్లా : అన్ని రంగాలలో ఏపీ దూసుకు పోతోందని చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత.స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం వైసీపీ ఆగ్రహం
భూమన ఆధ్వర్యంలో భారీ నిరసన చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ…
ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ అండ : డిప్యూటీ సీఎం
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమం విజయవాడ : అన్ని వర్గాలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆటో డ్రైవర్ సేవలో అనే పథకాన్ని…