మోసం చేయడం కాంగ్రెస్ నైజం : కేటీఆర్
అబద్దాల పునాదుల మీద ప్రభుత్వం హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి చేతిలో ప్రజలు మోసపోవడంలో వారి తప్పు లేదన్నారు.…
స్వచ్చ ఆంధ్రపై ప్రచారం చేపట్టాలి : సీఎం
స్పష్టం చేసిన నారా చంద్ర బాబు నాయుడు అమరావతి : స్వచ్ఛ ఆంధ్ర ప్రచారాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. జిల్లా కలెక్టర్లతో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖలపై సమీక్ష చేపట్టారు.…
జగన్ కామెంట్స్ బక్వాస్ : అచ్చెన్నాయుడు
అన్నదాతల గురించి మాట్లాడే అర్హత లేదు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఆయన హయాంలో రైతులు తీవ్ర…
ఆరోగ్యశ్రీకి పాతర బీమా కంపెనీలకు జాతర
ఏపీ సర్కార్ పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ నిర్వాకం కారణంగా ఆరోగ్యశ్రీకి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాదికి…
చప్రాసీ లాగా పని చేస్తున్న తెలంగాణ గవర్నర్
సీపీఐ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మపై సీపీఐ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బీజేపీకి చప్రాసీ లాగా పని చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి…
ప్రభుత్వ నిర్లక్ష్యం టమాట రైతులు ఆగమాగం
సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంఅమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు…
నాలాల ఆక్రమణ బాధితుల ఆందోళన
హైడ్రా ప్రజావాణికి 26 ఫిర్యాదులు హైదరాబాద్ : వర్షాలు ముంచెత్తుతున్న వేళ నాలాల ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి హైడ్రాకు బాధితుల నుంచి. ఒక చెరువు నుంచి మరో చెరువుకు ఉన్న నాలాలు కబ్జాకు గురి అవ్వడంతో పాటు వరద…
మోదీ నాయకత్వంలో భారత్ బలోపేతం
బీజేపీ స్పోక్స్ పర్సన్ అనిల్ కె ఆంటోనీ విజయవాడ : సమర్థవంతమైన నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ అనిల్ కె ఆంటోనీ. సోమవారం…
రైతలను ఇబ్బంది పెడితే ఊరుకోం
వార్నింగ్ ఇచ్చిన హరీశ్ రావు హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ గనుక రైతులను కావాలని ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇదిలా ఉండగా ఇష్టారీతిన ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు…
ఎన్టీఆర్ హయాంలో మహిళలకు పెద్దపీట
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుపతి : మహిళలకు పెద్ద పీట వేసిన ఘనత ఆనాటి సీఎం ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత…