మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు రండి
సీఎంను కలిసిన అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం హైదరాబాద్ : మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు హాజరు కావాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆహ్వానించారు. సెప్టెంబర్ 22న సాయంత్రం శంషాబాద్లోని…
పీఎం..సీఎం తర్వాత కలెక్టర్లే కీలకం : సీఎం
దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి అమరావతి : దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తులు జిల్లాల కలెక్టర్లు అని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్…
15,941 టీచర్ పోస్టుల ఫైనల్ లిస్టు రిలీజ్
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 కి సంబంధించి 15 వేల 941 టీచర్ పోస్టుల ఫైనల్ లిస్టును విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర చరిత్రలోనే ఇతి అతిపెద్ద…
వ్యక్తిగత ప్రయోజనాల వల్లే సమస్యలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ ఇండోర్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ యావత్ ప్రపంచం తీవ్రమైన ఆధిపత్య ధోరణులతో సతమతం అవుతోందని అన్నారు. ఇండోర్ వేదికగా జరిగిన పుస్తకావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా…
మోక్షగుండం భారత దేశానికి ఆదర్శప్రాయం
విశ్వేశ్వరయ్య జయంతి..నేడే ఇంజనీర్స్ డే హైదరాబాద్ : ప్రతి ఏటా సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక బలమైన కథ ఉంది. అంతకు మించిన చరిత్ర ఉంది. పలు ప్రాజెక్టులకు ప్రాణం పోసిన భారతీయ ఇంజనీర్.…
మహిళా సాధికారత దేశ పురోగతికి కీలకం
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు తిరుపతి : దేశ పురోగతికి మహిళా సాధికారతకు కీలకమని పేర్కొన్నారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. ఆదివారం తిరుపతి వేదికగా జరిఇగన మహిళా సాధికారతపై పార్లమెంటరీ, శాసనసభ కమిటీల మొదటి…
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాంగ్రెస్ మద్దతు
సంచలన ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం : దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి దాయాది పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరి పారేస్తామని…
ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు
మోస్తరు నుంచి భారీ వర్షాలు అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆదివారం ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.…
బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం
పాటే ఆయుధంగా బీసీ రాజకీయ అధికారం సాధిస్తాం హైదరాబాద్ : పాటనే ఆయుధంగా చేసుకున బీసీ కవులు, రచయితలు, కళాకారులు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు…
నో వర్క్ నో పే ను ఎమ్మెల్యేలకు వర్తింప చేయాలి
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుపతి : ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం సరే మరి అసెంబ్లీకి రాకుండా ఉన్న ఎమ్మెల్యేలపై వేటు వేసేలా ఎందుకు ఉండ కూడదంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై లోక్…