తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి : సీఎం

జ‌ర్మ‌న్ కౌన్సుల్ జ‌న‌ర‌ల్ తో భేటీ అయిన రేవంత్ హైద‌రాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల‌లో దూసుకు పోతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం ర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం సీఎంతో భేటీ…

పోలీసుల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తాం

హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పోలీసుల‌కు తీపి క‌బురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శాంతి, భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా పోలీసులకు…

స‌ర్కార్ నిర్వాకం అన్న‌దాత‌లు ఆగ‌మాగం

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : మొంథా తుపాను కార‌ణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు పంట‌ల‌ను కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆదుకోవాల్సిన స‌మ‌యంలో స‌ర్కార్ ప్ర‌చారంపై…

ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ‌లో సీఐఐ స‌ద‌స్సు 2025

ప్ర‌క‌టించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ‌పట్నం : ఏపీ స‌ర్కార్ ఈనెల 14, 15వ తేదీల‌లో విశాఖ వేదిక‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీఐఐ సమ్మిట్ ను నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్బంగా కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు మంత్రి నారా లోకేష్.…

ప‌త్తి రైతుల‌ను ఆదుకోవాలి : క‌విత

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆరుగాలం పండించే రైతుల‌ను ఆదుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌ధానంగా ఇటీవ‌ల కురిసిన…

కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ : కేటీఆర్

బోర‌బండ రోడ్ షోలో మాజీ మంత్రి హైద‌రాబాద్ : ఆరు నూరైనా , ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేన‌ని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బోరబండ‌లో రోడ్ షో చేప‌ట్టారు.ఇక్క‌డికి వ‌చ్చిన…

హైడ్రా ప్ర‌జావాణికి 61 ఫిర్యాదులు

అందాయ‌న్న అద‌న‌పు క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జావాణికి 61 ఫిర్యాదులు అందాయ‌ని అద‌న‌పు క‌మిషన‌ర్ వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా ఆక్ర‌మ‌ణ‌లు, క‌బ్జాల‌పై ఎక్కువ‌గా విన‌తిప‌త్రాలు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువుకు ఉన్న అలుగు ఎత్తు పెంచ‌డ‌మే…

క‌రూర్ ఘ‌ట‌న‌పై టీవీకే కార్యాల‌యంలో సీబీఐ ఆరా

సీసీటీవీ ఫుటేజ్ లు, కీల‌క‌మైన ప‌త్రాలు సేక‌ర‌ణ చెన్నై : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన క‌రూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న . టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ చేప‌ట్టిన ర్యాలీలో ఊపిరి ఆడ‌క ఏకంగా 41…

బ‌స్సు ప్ర‌మాద కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియా

రూ. 5 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ. 2 ల‌క్ష‌లురంగారెడ్డి జిల్లా : చేవెళ్ళ మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని చేవెళ్ల‌, హైద‌రాబాద్…

మనది గొంతెమ్మ కోరిక కాదు న్యాయమైన కోరిక

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్ హైద‌రాబాద్ : బీసీలు కోరుతున్న‌ది న్యాయ ప‌ర‌మైన కోరిక అని స్ప‌ష్టం చేశారు ఎంపీ ఈటల రాజేంద‌ర్.ఈ దేశంలో బ్రాహ్మణ వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు. మనం న్యూనత…