రేవంత్ రెడ్డి పాలనపై చర్చకు సిద్దం
సవాల్ విసిరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామన ప్రకటించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం తన…
జల్లికట్టు తరహాలో ఏపీలో భారీ ఉద్యమం
అనలిస్ట్ రాజశేఖర్ రావు చింతా ప్రకటన అమరావతి : జల్లికట్టు తరహాలో ఏపీలో భారీ ఉద్యమం రానుందని పేర్కొన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ రావు చింతా. శనివారం ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అమరావతి పేరుతో మోసం జరుగుతోందని…
తుపాను కారణంగా రూ. 20 వేల కోట్ల నష్టం
ఆవేదన వ్యక్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అమరావతి : రాష్ట్రంలో మొంథా తుపాను దెబ్బకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. 20 లక్షల హెక్టార్లకు పైగా రైతులకు నష్టం…
ముందు జాగ్రత్తతో తప్పిన వరద నష్టం
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు అమరావతి : అందరి సహకారంతో మొంథా తుపానును తట్టుకుని నిలబడటం జరిగిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం సచివాలయంలో 137 మందికి ప్రశంసా పత్రాలు, అవార్డులను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. ఎవరూ ఊహించని…
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలి
జాజుల శ్రీనివాస్ గౌడ్, శంకరప్ప డిమాండ్ హైదరాబాద్ : రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన పరిమితిని తక్షణమే ఎత్త వేయాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్ రావు .…
బాబును చూసి రేవంత్ నేర్చుకుంటే బెటర్
బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఓ వైపు ఏపీని ,…
బొమ్మలమ్మ గుట్టను రక్షించాలి : కవిత
గ్రానైట్ మాఫియాపై చర్యలు తీసుకోవలి కరీంనగర్ జిల్లా : చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆమె కరీంనగర్ జిల్లాలో జనంబాట కార్యక్రమం చేపట్టారు .ఈ…
బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు
ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఆరునూరైనా సరే జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేనని, తమ విజయాన్ని అడ్డుకునే శక్తి ఏదీ లేదని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గంలో పార్టీ…
నీటి ముంపు నుండి కాపాడండి ప్లీజ్
హైడ్రా కమిషనర్ కు విద్యార్థినుల మొర హైదరాబాద్ : రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది హైదరాబాద్ లో. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ , ప్రైవేట్ స్థలాలను కాపాడాలని కోరుతూ హైడ్రా ప్రజావాణిలో సమర్పించడం మామూలే. కానీ ఇప్పుడు విద్యార్థినులు సైతం…
యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : మొంథా తుపాను కారణంగా దెబ్బ తిన్న రహదారుల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన చేపడతామని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్. శుక్రవారం తుఫాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న కానూరు–ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు.…
















