మొంథా తుపానును జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాలి

కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీని అత‌లాకుత‌లం చేసిన మొంథా తుపానును జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తుపాను కార‌ణంగా…

రేపే సీఎం రేవంత్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే

వ‌రంగ‌ల్, హుస్నాబాద్ కు వెళ్ల‌నున్నారు హైద‌రాబాద్ : మొంథా తుపాను ప్ర‌భావం దెబ్బ‌కు తెలంగాణ‌లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌లు చోట్లు వాగులు, వంక‌లు, న‌దులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున ర‌హ‌దారులు కూడా పాడ‌య్యాయి. చేతికి…

పంట‌ల ప‌రిశీల‌న రైతుల‌కు భ‌రోసా

అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో డిప్యూటీ సీఎంఅమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు పంచాయ‌తీరాజ్ , ఇత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. గురువారం స్వ‌యంగా తానే రంగంలోకి దిగారు. మొంథా తుపాను దెబ్బ‌కు…

తుపాను ప్ర‌భావం 87 వేల హెక్టార్ల‌లో పంట న‌ష్టం

వెల్ల‌డించిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : మొంథా తుపాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేసింది. భారీ ఎత్తున ఆస్తి న‌ష్టం వాటిల్లింది. ఎక్క‌డ చూసినా నీళ్లే క‌నిపిస్తున్నాయి. వాగులు, వంక‌లు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల…

అన్న‌దాత‌ల ఆందోళ‌న సీఎం ఆలంబ‌న

మొంథా తుపాను దెబ్బ‌కు పంట‌లు నాశ‌నం అమ‌రావ‌తి : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు, కాలువ‌లు పొంగి పొర్లుతున్నాయి. భారీ ఎత్తున…

ముంచెత్తిన వాన క‌మిష‌న‌ర్ల ప‌రిశీల‌న

క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించిన క‌మిష‌న‌ర్లు హైద‌రాబాద్ : మోంథా తీవ్ర తుపానుతో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల నేప‌థ్యంలో బుధ‌వారం హైద‌రాబాద్ లోని ల‌క‌డికాపూల్ ప‌రిస‌ర ప్రాంతాల‌ను హైడ్రా, జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్లు ఏవీ రంగ‌నాథ్ , ఆర్ వీ క‌ర్ణ‌న్…

వాంగ్ చుక్ అరెస్ట్ పై 10 రోజుల్లో స‌మాధానం ఇవ్వాలి

కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసి జైలులో ఉంచ‌డంపై త‌న భార్య దాఖ‌లు చేసిన…

హామీల పేరుతో ఎన్నాళ్లు మోసం చేస్తారు..?

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్ర‌హం హైద‌రాబాద్ : ఇలా ఇంకెన్నాళ్లు హామీల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తారంటూ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని నిల‌దీశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, వృద్దులు, యువ‌తీ యువ‌కులు, విద్యార్థులు..ఇలా…

విప‌త్తుల స‌మ‌యంలో విష ప్ర‌చారం త‌గ‌దు

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నారా లోకేష్ సీరియ‌స్ అమ‌రావ‌తి : ప్ర‌స్తుతం విప‌త్తులు నెల‌కొన్న త‌రుణంలో దురుద్దేశ పూర్వ‌కంగా అస‌త్య ప్ర‌చారాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు నారా లోకేష్ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి. ఇది ఎంత…

తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్

నేల కొరిగిన చెట్లు, పొంగుతున్న వాగులు అమ‌రావ‌తి : మొంథా తుపాను ఏపీని అత‌లాకుత‌లం చేసింది. భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎక్క‌డ చూసినా నీళ్లే. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. నరసాపూర్ సమీపంలో తీరం దాటింది మొంథా తుపాను. అర్ధ‌రాత్రి…