ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మలా సీతారామన్
అమెరికా దేశాధ్యక్షుడిపై ఆర్థిక మంత్రి కామెంట్స్ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికా చీఫ్ ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు. అంతగా పట్టించు కోవాల్సిన అవసరం…
పదేళ్ల అనుభవం పనికొచ్చింది : సీవీ ఆనంద్
వెల్లడించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ : భాగ్యనగరంలో గణనాథుల శోభా యాత్ర కొనసాగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు డీజీపీ జితేందర్. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు నగర పోలీస్ కమిషనర్ సీవీ…
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాము…
యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి
వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచలన కామెంట్స్ తిరుపతి : ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్ 2025 సీజన్లో ఎరువుల కొరత రైతులను…
హరీశ్ రావు రియల్ ట్రబుల్ షూటర్
కీలక వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి సిద్దప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు తన్నీరు హరీశ్ రావు కీలకమైన వ్యక్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్…
యూరియా కొరతపై భగ్గుమన్న రైతన్నలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆగని ఆందోళనలు హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్లపైకి వస్తున్నారు. అయినా సర్కార్ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందవంటూ ఆందోళన బాట పట్టారు. తీవ్ర కొరత ఉందని, సకాలంలో అందక పోవడంతో సాగు…
చెరువుల పునరుద్ధరణ వేగంగా జరగాలి
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మొదట విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణ త్వరగా పూర్తి కావాలన్నారు. ఈ క్రమంలో…
కవిత ఎపిసోడ్ ఓ పెద్ద కుటుంబ డ్రామా
తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి సీతక్క. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్..తన కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా అని ప్రశ్నించారు. బుధవారం సీతక్క మీడియాతో మాట్లాడారు. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి…
చాట్ జిపిటి ఝలక్ టెక్నాలజీకి షాక్
ప్రపంచాన్ని విస్మయ పరుస్తోంది టెక్నాలజీ. ప్రతి రోజూ కోట్లాది మంది కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు. మరికొందరు వాటితోనే గడుపుతూ నిద్రహారాలు మాని చరిత్రకు అందకుండా పోతున్నారు. ప్రతి ఏటా వరల్డ్ వైడ్ గా అంకురాలు (స్టార్టప్ లు) రూపు దిద్దుకుంటున్నాయి.…
దర్మస్థలమా దహన స్థలమా..!
800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం, ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వచ్చింది కర్ణాటక లోని ధర్మస్థల్ (ధర్మస్థలం) . ప్రస్తుతం జైన్ లకు చెందిన వారి ఆధీనంలో కొనసాగుతోంది. ఈ ఆలయానికి చెందిన వ్యక్తే ఇప్పుడు పెద్దల సభలో కొలువు…