మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండిఅమరావతి : మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12…
మొంథా తుపాను బెబ్బకు ఏపీ విలవిల
అత్యవసర సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని కారణంగా మొంథా తుపాను ఎఫెక్టుతో పెద్ద ఎత్తున వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. 3,778 గ్రామాలు వర్షాల ధాటికి బిక్కు బిక్కు మంటున్నాయి.…
సహాయక చర్యలపై సీఎం సమీక్ష
ఆందోళన చెందవద్దని సూచన అమరావతి : ఏపీలో వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఇటు ఏపీతో పాటు తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. మొంథా తుపాను…
కబ్జాలపై హైడ్రా కమిషనర్ ఫోకస్
ప్రజా వాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి హైదరాబాద్ : కబ్జాలపై హైడ్రాకు 52 ఫిర్యాదులు అందాయి. ఆక్రమణలపై, కబ్జాలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫోకస్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ, మండలంలోని బీరంగూడలో ఉన్న శాంబుని కుంట కబ్జాలకు గురి…
సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాలి
మొంథా తుపాను ప్రభావంపై సమీక్ష అమరావతి : మొంథా తుపాను బంగాళా ఖాతం తీరం దాటింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. ఈ సందర్బంగా కీలక సూచనలు…
తుపాను ఎఫెక్ట్ సర్కార్ అలర్ట్ : డిప్యూటీ సీఎం
మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలి అమరావతి : ఏపీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ. తుపాను ఎఫెక్ట్ కారణంగా ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోమవారం…
పుదుచ్చేరిలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు సేవలు
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద 25 బస్సుల ప్రారంభం పుదుచ్చేరి : ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభించి నగర రవాణా వ్యవస్థలో పుదుచ్చేరి మరో ముందడుగు వేసింది. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు సేవలు అందించటం ఒలెక్ట్రా తయారు చేసిన బస్సులతోనే…
మొంథా తుపాను ప్రభావం ఏపీలో భారీ వర్షం
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అమరావతి : మొంథా తుపాను ప్రభావం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన విడుదల…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీఎం
సమీక్ష చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంట గంటకూ అంచనా వేస్తున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు . సోమవారం అమరావతి…
ఆటో డ్రైవర్లను మోసం చేసిన సర్కార్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ సర్కార్ చేతిలో మోస పోయారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఓట్లు దండుకుందని ఆరోపించారు. తులం బంగారం ఇస్తామని చెప్పి మెడలో…
















