బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడు : జగన్
అనుమతి ఇచ్చిన స్పీకర్ కు బుద్ది లేదు తాడేపల్లి గూడెం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోజు అసెంబ్లీలోకి…
పాలనపై పట్టు కోల్పోయిన సీఎం : కేటీఆర్
సిగ్గు ఉంటే పాలనపై పట్టు నిరూపించుకోవాలి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తను పాలనా పరంగా పట్టు కోల్పోయారని అన్నారు. మంత్రులు సైతం ఎవరికి వారే యమునా తీరే అన్న…
తాడేపల్లి ప్యాలెస్ లో నకిలీ మద్యం తయారీ
సంచలన ఆరోపణలు చేసిన మంత్రి సవిత అమరావతి : మంత్రి ఎస్. సవిత సంచలన ఆరోపణలు చేశారు జగన్ రెడ్డిపై. కూటమి ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా తాడేపల్లి ప్యాలెస్ లో కల్తీ మద్యం తయారీ ప్రణాళికలు రచిస్తున్నారని విమర్శించారు. నకిలీ…
ఏపీ మీడియా అకాడమీని బలోపేతం చేయాలి
సమాచార సంచాలకులను కోరిన ఏపీయూడబ్ల్యూజే విజయవాడ : ఇబ్బందుల్లో ఉన్న పాత్రికేయులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని, మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను పటిష్టం చేయాలని ఏపీ సమాచార శాఖ సంచాలకులు విశ్వనాథన్ ను కోరారు ఏపీయూడబ్ల్యూజే నేతలు కోరారు. అవసరమైన…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వైస్సార్సీపీ ఆందోళన
అక్టోబర్ 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు తాడేపల్లి గూడెం : ఏపీ కూటమి సర్కార్ వచ్చాక పేదలు, సామాన్యులకు శాపంగా మారిందన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. వైద్యాన్ని అందకుండా చేయడంలో భాగంగానే మెడికల్ కాలేజీలను…
టీపీసీసీ సోషల్ మీడియాకు వంశీకృష్ణ రాజీనామా
సంస్థ చైర్మన్ పై సంచలన ఆరోపణలు చేసిన కార్యదర్శి హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియాకు కోలుకోలేని షాక్ తగిలింది. మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పెండ్యాల వంశీకృష్ణ తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. సంచలన…
నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ గా పదోన్నతి
ప్రకటించిన మోదీ బీజే ప్రభుత్వం న్యూఢిల్లీ : ఒలింపియన్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. తను భారత దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చినందుకు గాను మోదీ ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తనకు దేశం…
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీతక్క బిజీ
కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైంది. నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీలకు చెందిన నేతలు, స్టార్ క్యాంపెయినర్లు…
ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయి అమరావతి : ఏపీని వర్షాలు ముంచెత్తనున్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ. బుధవారం కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా వర్షాలు ఎడ తెరిపి లేకుండా…
సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా సహకరించాలి
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అస్ట్రేలియా : సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా సర్కార్ సహకరించాలని కోరారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సీఫుడ్ వాణిజ్యంలో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం గురించి గత…
















