ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం రాష్ట్ర స్థాయి పోటీలు : సీపీ సింగ్
దరఖాస్తులకు ఆహ్వానం పలికిన సన్ ప్రీత్ సింగ్ వరంగల్ జిల్లా : రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్…
సర్కార్ భూమికి టెండర్ చెక్ పెట్టిన కమిషనర్
జూలు విదిల్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆక్రెమణలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడైతే సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కబ్జా రాయుళ్లు, ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. హైడ్రా కమిషనర్ ఏవీ…
గూగుల్ పై ప్రియాంక్ ఖర్గే షాకింగ్ కామెంట్స్
గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి బెంగళూరు : కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చిందని, అందుకే విశాఖకు గూగుల్ వెళ్లిందన్నారు. ఏకంగా సదరు కంపెనీకి…
రోహిన్ రెడ్డి సుమంత్ ల కాల్ లిస్ట్ బయట పెట్టండి
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని, రౌడీలు, గూండాలు, మాఫియాల చేతుల్లో అధికారం కొనసాగుతోందని మండిపడ్డారు. మంత్రుల…
మోదీ సభలో ఆకట్టుకున్న మహిళా ఎమ్మెల్యేలు
కర్నూల్ లో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ కర్నూల్ జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్నూల్ జిల్లాలో ఏపీ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భారీ…
ప్రధాని మోదీ కర్మ యోగి : పవన్ కళ్యాణ్
కర్నూల్ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం కర్నూలు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. ఆయన లేక పోతే దేశం ఇలా ఉండేది కాదన్నారు.…
9 రోజుల పాటు ప్రజా పాలన విజయోత్సవాలు
తీర్మానం చేసిన తెలంగాణ మంత్రివర్గం హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన పేరుతో విజయోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను…
పార్టీ పెద్దలకే వదిలేశా : కొండా సురేఖ
కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇదంతా హైదరాబాద్ : వరంగల్ కాంగ్రెస్ రాజకీయం మరింత వేడిని రాజేసింది. ఆధిపత్య పోరుకు తెర లేపింది. ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేరుకుంది. ప్రధానంగా సమ్మక్క…
నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
పునరుద్దరణ పనుల పురోగతిపై రంగనాథ్ ఆరా హైదరాబాద్ : అమీర్ పేటలో ఆకస్మికంగా తనిఖీ చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. నాలాలను ఆయన పరిశీలించారు. పూడుకు పోయిన నాలాలను ఇదే మాదిరి తెరిస్తే చాలా వరకు వరద సమస్యకు పరిష్కారం…
18న తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ : కృష్ణయ్య
బీసీలంటే భయపడే స్థాయికి తెస్తామని వార్నింగ్ హైదరాబాద్ : ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ . గురువారం…
















