ఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువపై ఫోకస్
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా నిర్వహిస్తూ వస్తున్న ప్రజా వాణికి పెద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతున్నారు. ఆక్రమణల గురించి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా నిర్వహించిన ప్రజా వాణిలో…
ప్రధాని మోదీ ఏపీ పర్యటనను సక్సెస్ చేయాలి
టెలి కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న గురువారం ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన శ్రీశైలం దేవాలయాన్ని సందర్శిస్తారు. పూజలు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా కర్నూల్ కు…
22 నెలల్లో సర్కార్ అప్పు రూ. 2,40,000 కోట్లు
రోజు రోజుకు అప్పుల కుప్పగా మారిన తెలంగాణ హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై. రోజు రోజుకు అప్పుల కుప్పగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెలతో కలుపుకుంటే రాష్ట్ర…
అబ్దుల్ కలాం జీవితం స్పూర్తి దాయకం
అక్టోబర్ 15న మాజీ రాష్ట్రపతి జయంతి హైదరాబాద్ : భారత దేశం గర్వించదగిన మహోన్నత మానవుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అక్టోబర్ 15న ఆయన జయంతి. ఇదే రోజు 1931లో పుట్టారు. జూలై 27, 2015లో కాలం చేశారు. ఆయన…
నకిలీ ఓట్ల నిర్వాకం బీఆర్ఎస్ ఆగ్రహం
విచారణ జరిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న నకిలీ ఓట్ల వ్యవహారంపై సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.…
మాగంటి సునీతకు బి ఫామ్ ఇచ్చిన కేసీఆర్
రూ. 40 లక్షల చెక్కు కూడా ఇచ్చిన బాస్ హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాగంటి సునీతా గోపీనాథ్ కు బి…
గ్రూప్ -1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలి : కవిత
కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్సీ సీరియస్ కామెంట్స్ హైదరాబాద్ : గ్రూప్ -1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం హైదరాబాద్ లోని నాంపల్లి…
విశాఖను ఐటీ హబ్ గా మారుస్తాం : సీఎం
ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ ఒప్పందం ఢిల్లీ : విశాఖను ఐటీ హబ్ గా మారుస్తామని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో గూగుల్ కంపెనీతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమానికి గూగుల్ ప్రతినిధులతో పాటు కేంద్ర…
శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై డిప్యూటీ సీఎం సమీక్ష
ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా ఉండాలి అమరావతి : శ్రీశైలం అభివృద్దికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాస్టర్ ప్లాన్ పై మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పవన్…
పేదలకు వైద్యాన్ని దూరం చేసేందుకు సర్కార్ కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం జిల్లా : ఏపీ సర్కార్ పేదలకు వైద్యాన్ని దూరం చేసేందుకు కుట్ర పన్నుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజారోగ్యం, సమస్యల పరిష్కారం…
















