రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట
అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బిగ్ రిలీఫ్ ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. దీనికి సంబంధించి…
26 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం
భారీ ఎత్తున ఏపీకి పెట్టుబడుల వెల్లువ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కీలకమైన ఎస్ఐపీబీ సమావేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో నూతనంగా చేపట్టబోయే 26 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందుకు…
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు : జగన్
ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇస్తాం విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆరు నూరైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని ప్రకటించారు. నర్సింపట్నం…
విశాఖలో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టాలి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ…
నీచ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ : రామయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్ అమరావతి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ, ఆక్రోశం, ఈర్శ, పగ, ప్రతికార జ్వాలతో ఇబ్బంది పడుతున్నారని టీడీపీ…
మొక్క జొన్నలకు మద్దతు ధర కల్పించండి
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదే పదే గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా…
ఛలో బస్ భవన్..భారీగా పోలీసుల మోహరింపు
ఆర్టీసీని అమ్మేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ గురువారం హైదరాబాద్ లో చేపట్టిన ఛలో బస్ భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎక్కడ చూసినా పోలీసులే మోహరించారు.…
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర : హరీశ్ రావు
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)ని కావాలని నిర్వీర్యం…
చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్ సీరియస్
ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించారు. ఈ సందర్బంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఏకబిగిన పర్యటించారు.…
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం : సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలు తలుచుకుంటే సాధించ లేనిది ఏదీ లేదన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం లోని హోటల్ గ్రాండ్ బే న్యూలో జరిగిన FICCI…
















