కరూర్ బాధితులకు విజయ్ వీడియో కాల్
త్వరలోనే పరిహారం కూడా ఇస్తానని ప్రకటన చెన్నై : టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ మంగళవారం కరూర్ ఘటనలో మృతి చెందిన 41 కుటుంబాల బాధితులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. ఈ మేరకు వీడియో కాల్స్ చేశారు. త్వరలోనే…
హైడ్రాను అభినందించిన హైకోర్టు
చెరువుల పునరుద్ధరణను యజ్ఞంలా చేస్తోంది హైదరాబాద్ : గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రా పని తీరును అభినందించింది హైకోర్టు. నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చింది. అందుకు నగరంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్యమని…
హైడ్రాకు పోటెత్తిన ఫిర్యాదులు : కమిషనర్
ఆక్రమణలపై ఎక్కువగా వచ్చాయన్న రంగనాథ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో రోజు రోజుకు ఆక్రమణలు పెరిగి పోతుండడం పట్ల నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ మేరకు తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు హైడ్రా కమిషనర్ ఏవీ…
సీజేఐపై దాడికి ప్రయత్నం డెమోక్రసీకి ప్రమాదం
ప్రధానితో పాటు పలువురు ముఖ్యమంత్రుల ఖండన ఢిల్లీ : దేశమంతటా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పై జరిగిన దాడి పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. తనపై బూటు విసిరేందుకు ప్రయత్నం చేశారు లాయర్ రాకేశ్ కిషోర్. విష్ణువు పట్ల అభ్యంతకరమైన…
సీజేఐ గవాయ్ కామెంట్స్ వల్లే దాడి చేశా
లాయర్ రాకేశ్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది సీజేఐ గవాయ్ పై షూ విసిరిన ఘటన. ప్రధానితో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ప్రజాస్వామిక వాదులు, పర్యావరణ ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఖండించారు.…
మట్టి మనిషి కథ జోహో విజయ గాథ
శ్రీధర్ వెంబు జీవితం స్పూర్తిదాయకం ఒక మనిషికి 40,000 కోట్ల రూపాయల ఆస్తులుంటే.. తన తదుపరి కల (లక్ష్యం) ఏముంటుంది? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిలా ఓ మారుమూల గ్రామానికి వెళ్లి అక్కడ పేద పిల్లలతో కలిసి జీవిస్తూ వారికి పాఠాలు…
నేనే సీఎం నేనే సుప్రీం : సిద్దరామయ్య
సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మరోసారి సీఎం సిద్దరామయ్యను మారుస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవన్నీ పుకార్లు తప్ప వాస్తవం కాదన్నారు.…
బీహార్ లో మళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా
సంచలన కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈమేరకు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ…
సీజేఐ జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నం
షూను విసిరేసిన లాయర్ కొనసాగించిన విచారణ ఢిల్లీ : ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది రోజు రోజుకు అపహాస్యానికి లోనవుతోంది. చివరకు న్యాయవ్యవస్థపై సనాతన ధర్మం పేరుతో దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి…
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా రవికుమార్
ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ : ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా మందలపు రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రమాణం చేయించారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు…
















