మిథున్ రెడ్డి కపట నాటకాలు ఇక సాగవు
పార్లమెంటరీ పార్టీ చీఫ్ లావు క్రిష్ణదేవరాయులు అమరావతి : ఎంపీ మిథున్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు లావు క్రిష్ణదేవరాయులు . ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితాలను దెబ్బ తీసిన మద్యం కుంభకోణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు…
ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీలో ఇక నుంచి ప్రతి సంవత్సరం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి…
ప్రజారోగ్యం ఖర్చులో రూ. 1000 కోట్లు ఆదా
స్పష్టం చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్అమరావతి : జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుందని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ప్రాణధార మందులపై తగ్గించిన…
పెన్షన్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పెన్షన్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా ఉందన్నారు. బుధవారం పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీఎం…
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2026 జనవరి నాటికి ఏపీ…
ఏపీని ఏరో స్పేస్ హబ్ చేస్తాం : లోకేష్
రెనె ఒబెర్మాన్ ను కలిసిన ఐటీ మంత్రి ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు తండ్రీ కొడుకులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తాజాగా దేశ రాజధానిలో ఎయిర్…
నాలాల ఆక్రమణలు తొలగించండి
హైడ్రా ప్రజావాణికి 29 ఫిర్యాదులు హైదరాబాద్ : వర్షాలు కొనసాగుతున్న వేళ నాలాల ఆక్రమణలపైనా అదే స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఆక్రమణలతో తమ కాలనీలు, నివాస ప్రాంతాలను వరద ముంచెత్తుతోందని పలువురు బాధితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాలను ఆక్రమించి…
బహుజనులను నిలువునా మోసం చేసిన జగన్
జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి షాకింగ్ కామెంట్ మంగళగిరి : మాజీ సీఎం జగన్ రెడ్డి బహుజనుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారిథి. టీడీపీ కేంద్ర కార్యాలయంంలో ఆయన మీడియాతో మాట్లాడారు.…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు శాపం
నిప్పులు చెరిగిన గుండ్లకట్ల జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలి వేసిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను…
ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి
వీసీ సజ్జనార్ కు సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నాగిరెడ్డి. ఇప్పటి వరకు సంస్థ ఎండీగా ఉన్న వీసీ…