20న బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం
రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా సమర్పించిన సుశాన్ బాబు బీహార్ : అందరి అంచనలు తలకిందులు చేస్తూ బీహార్ లో మరోసారి ముఖ్యమంత్రిగా కొలువు తీరనున్నారు నితీశ్ కుమార్. ఆయనను అందరూ రాష్ట్ర ప్రజలు సుశేన్ బాబు అని పిలుచుకుంటారు. లోక్…
ఇకనైనా తెలంగాణ స్పీకర్ మారాలి
బీఆర్ఎస్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సంచలన కామెంట్స్ చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం. సోమవారం రాష్ట్రంలోని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిన కేసుకు…
షేక్ హసీనాకు కోర్టు షాక్ మరణ శిక్ష ఖరారు
బంగ్లాదేశ్ లో అల్లర్లకు, మరణాలకు తనే కారణం బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది అత్యున్నత కోర్టు. ఇవాళ తనపై విచారణ చేపట్టింది. ఎన్నిసార్లు విచారణకు రావాలని కోరినా తను రాలేదని పేర్కొంది…
చర్యలు తీసుకుంటావా లేక జైలులో ఉంటావా..?
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సీజేఐ ఆగ్రహం ఢిల్లీ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. సోమవారం 10…
ప్రభుత్వాల నిర్వాకం పత్తి రైతులకు శాపం
ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల…
సుద్ధకుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే సహించం హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడినా లేదా భయాందోళనకు గురి చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్…
సీఎంతో విన్ గ్రూప్ సీఈవో ఫామ్ సాన్ చౌ భేటీ
డిసెంబర్ లో జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలి హైదరాబాద్ : విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ హైదరాబాద్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.…
దాడులకు దిగితే చూస్తూ ఊరుకోం : కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త…
టెక్నాలజీలో సంచలనం ఏఐ కీలకం
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం : యావత్ ప్రపంచాన్ని రాబోయే కాలంలో ఏఐ శాసిస్తుందని అన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. AI and the Future of Jobs Turning Disruption into Opportunity అనే…
బీహార్ లో ఎన్నికల సంఘానికి కంగ్రాట్స్
షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిత్యా ఠాక్రేముంబై : బీహార్లో ఎన్డీఏ అఖండ విజయంపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ మరోసారి ఎన్డీయే సర్కార్ విజయం సాధించేలా సపోర్ట్ చేసినందుకు, ప్రజాస్వామ్యాన్ని పాతర వేసినందుకు ఎన్నికల…
















