పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. బుధ‌వారం పెన్ష‌న్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా సీఎం…

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది త‌మ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. 2026 జనవరి నాటికి ఏపీ…

ఏపీని ఏరో స్పేస్ హ‌బ్ చేస్తాం : లోకేష్

రెనె ఒబెర్మాన్ ను క‌లిసిన ఐటీ మంత్రి ఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీగా ఉన్నారు తండ్రీ కొడుకులు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. తాజాగా దేశ రాజ‌ధానిలో ఎయిర్…

నాలాల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించండి

హైడ్రా ప్ర‌జావాణికి 29 ఫిర్యాదులు హైద‌రాబాద్ : వ‌ర్షాలు కొన‌సాగుతున్న వేళ నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పైనా అదే స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఆక్ర‌మ‌ణ‌ల‌తో త‌మ‌ కాల‌నీలు, నివాస ప్రాంతాల‌ను వ‌ర‌ద ముంచెత్తుతోంద‌ని ప‌లువురు బాధితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాల‌ను ఆక్ర‌మించి…

బ‌హుజ‌నుల‌ను నిలువునా మోసం చేసిన జ‌గ‌న్

జ‌గ‌న్ పై మంత్రి కొలుసు పార్థ‌సార‌థి షాకింగ్ కామెంట్ మంగ‌ళ‌గిరి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి బ‌హుజ‌నుల గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సారిథి. టీడీపీ కేంద్ర కార్యాల‌యంంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు శాపం

నిప్పులు చెరిగిన గుండ్ల‌క‌ట్ల జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆయ‌న హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌జా పాల‌న పేరుతో ప్ర‌జ‌ల‌ను…

ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి

వీసీ స‌జ్జ‌నార్ కు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూత‌న మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ నాగిరెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు సంస్థ ఎండీగా ఉన్న వీసీ…

ప్ర‌జా పాల‌న అస్త‌వ్య‌స్తం ప్ర‌జ‌ల పాలిట శాపం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని,…

ఏపీలో కూట‌మి ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ఉత్స‌వ్

పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టాల‌న్న సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున జీఎస్టీ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మ‌న్ని నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివారం టీడీపీ ఎంపీలు,…

సామాజిక న్యాయం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్‌-1 అభ్యర్థులకు దక్కిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యువకుల పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో…