పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ అరెస్ట్
లడఖ్ లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఆందోళన లడఖ్ : గత కొన్నేళ్లుగా తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు లడఖ్ వాసులు. ఇటీవల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఇందుకు కీలకంగా ఉన్నారు పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ .…
భారీ వర్షం జర భద్రం : వంగలపూడి అనిత
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు వార్నింగ్ అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. సహాయక చర్యలు ముమ్మరం…
జగన్ హయాంలో ఏపీ సర్వ నాశనం : అచ్చెన్న
శాసన మండలిలో నిప్పులు చెరిగిన మంత్రి అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. శుక్రవారం జరిగిన శాసన మండలిలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీని అన్ని రంగాలలో సర్వ నాశనం చేశారని ఆరోపించారు.…
విద్యా సంస్థల భవనాల నిర్మాణంపై ఫోకస్
అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన శాసన సభలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విద్యా సంస్థలకు భవనాలు లేవన్న విషయాన్ని మంత్రి…
హైడ్రా చొరవతో బతికిన బతుకమ్మ కుంట
అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ : కబ్జా కోరల్లో కొన్నేళ్లుగా చిక్కుకు పోయి ఆనవాళ్లు లేకుండా తయారైన బతుకమ్మ కుంట చెరువు ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చేశారు. ఆపై కనిపించకుండా చేశారు. ఆ భూమికి…
దర్జాగా ఆసియా కప్ ఫైనల్ కు పాకిస్తాన్
చిరకాల ప్రత్యర్థి ఇండియాతో ఫైట్ దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన కీలకమైన ఆసియా కప్ 2025 ఫైనల్ కు దర్జాగా చేరుకుంది పాకిస్తాన్ జట్టు. సూపర్ 4 లో భాగంగా జరిగిన సెమీస్ లో బంగ్లాదేశ్ జట్టును 11 రన్స్…
లా అండ్ ఆర్డర్ జోలికొస్తే తాట తీస్తాం : సీఎం
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలు, మహిళా నేరాలు, సోషల్ మీడియా అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గత…
మెట్రో రైలు ఇక తెలంగాణ ప్రభుత్వ పరం
వైదొలిగేందుకు ఒప్పుకున్న ఎల్ అండ్ టి హైదరాబాద్ : హైదరాబాద్ లోని మెట్రో రైలు నిర్వహణ ఇక నుంచి తెలంగాణ సర్కార్ పరం కానుంది. ఈ మేరకు సీఎం ఆధ్వర్యంలో కీలక చర్చలు జరిగాయి. తమకు మెట్రో రైలు నిర్వహణ భారంగా…
మద్యం వ్యాపారులకు సర్కార్ ఖుష్ కబర్
రేపటి నుంచి కొత్త దుకాణాలకు దరఖాస్తులు హైదరాబాద్ : ఓ వైపు మద్యం ప్రమాదమని, తాగొద్దంటూ తెగ ప్రచారం చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. కానీ మరో వైపు మద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మద్యం వ్యాపారులకు ఖుష్ కబర్…
విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలి : పీవీఎన్ మాధవ్
ఏపీ సర్కార్ కు విన్నవించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు అమరావతి : ఆరుగాలం శ్రమించే విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.రాష్ట్ర రాజధానిలో…
















