ప్ర‌జా పాల‌న అస్త‌వ్య‌స్తం ప్ర‌జ‌ల పాలిట శాపం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని,…

ఏపీలో కూట‌మి ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ఉత్స‌వ్

పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టాల‌న్న సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున జీఎస్టీ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మ‌న్ని నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివారం టీడీపీ ఎంపీలు,…

సామాజిక న్యాయం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్‌-1 అభ్యర్థులకు దక్కిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యువకుల పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో…

పౌరుషానికి ప్ర‌తీక తెలంగాణ క‌థ : సీఎం

ఎన్నో ఏళ్ల పోరాటానికి ద‌క్కిన ప్ర‌త్యేక రాష్ట్రం హైద‌రాబాద్ : తెలంగాణ చ‌రిత్ర పౌరుషానికి ప్ర‌తీక అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏమారుమూల పల్లె, తండా, గ్రామానికి వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం. సమాన అవకాశాల కోసం…

కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. తాడేపల్లిలోని మంత్రి…

ప్ర‌తి ఏటా పెన్ష‌న్ల కోసం రూ. 32,143 కోట్లు

అసెంబ్లీలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి ఏటా రాష్ట్రంలో 63.50 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న‌ల్లు ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి ఏటా ఇందుకోసం రూ. 32,143 కోట్లు…

బాధిత కుటుంబాల‌కు ప‌రిహారం విచార‌ణ‌కు ఆదేశం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌రూర్ లో చేప‌ట్టిన ప్ర‌చార ర్యాలీ మ‌హా విషాదాన్ని నింపింది. ప‌లువురు కుటుంబాల‌లో క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో…

విజ‌య్ ప్ర‌చారం మ‌హా విషాదం

క‌రూర్ ర్యాలీలో తొక్కిసలాట‌ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌రూర్ లో చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న‌లో ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి…

రేవంత్ స‌ర్కార్ కు కాలం ద‌గ్గ‌ర ప‌డింది

మాజీ మంత్రి హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : అడ్డ‌గోలు హామీలతో ప‌వర్ లోకి వ‌చ్చిన రేవంత్ స‌ర్కార్ వాటిని అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ లో…

బీఎస్ఎన్ఎల్ మ‌రింత శ‌క్తివంతం కావాలి

పిలుపునిచ్చిన నారా చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మ‌రింత శ‌క్తివంతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇవాళ కొత్త టెక్నాల‌జీని అంది పుచ్చుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని…