ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా
కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ అమరావతి : రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా…
విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం అమరావతి : విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో…
బీసీ రిజర్వేషన్ల సంగతి తేల్చాలి : జాజుల
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ సంఘం హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. దసరా లోపు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం…
ఉల్లి రైతుల బాధలు వర్ణనాతీతం : షర్మిల
కూటమి సర్కార్ నిర్వాకం దారుణం కర్నూలు జిల్లా : ఉల్లి రైతులకు బాసటగా నిలిచారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ సందర్బంగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఉల్లికి…
దళితుల విభజనకు టీడీపీ కుట్ర పన్నింది
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కామెంట్స్ కాకినాడ : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. సోమవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో 20…
ప్రజా సంక్షేమం కూటమి సర్కార్ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సూపర్ సిక్స్ బంపర్ హిట్ అయ్యిందని చెప్పారు. కూటమిలోని ప్రధాన పార్టీల…
సర్కార్ సక్సెస్ కూటమి సభపై ఫోకస్
సవాళ్లు అనేకం అభివృద్ది అద్భుతం అమరావతి : తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన కూటమి సర్కార్ కొలువు తీరి 15 నెలలకు పైగా అయ్యింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించాయి ఆయా…
ప్రమాదంలో ప్రజాస్వామ్యం : జస్టిస్ చంద్రకుమార్
భారత రాజ్యాంగానికి పెను ముప్పు పరిణమించింది హైదరాబాద్ : రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యంతో పాటు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని వాపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇండియా కూటమి…
జైలులో క్లర్క్ గా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
న్యూడ్ వీడియోల వ్యవహారంలో కీలక నిందితుడు కర్ణాటక : జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలులోని గ్రంథాలయంలో క్లర్కుగా పని చేయనున్నారు. ఆయనకు రోజూ వారీ జీతం కింద రూ. 522 చెల్లించనున్నారు. ఇదిలా ఉండగా జైలు…
ఇదే అత్యుత్తమమైన పన్ను విధానం : నిర్మలా
ప్రధానమంత్రి మోదీ విజన్ ఉన్న నాయకుడు ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అత్యుత్తమమైన విజన్ కలిగిన నాయకుడని, ఆయన ఉన్నంత వరకు ఎలాంటి ఢోకా ఉండబోదంటూ పేర్కొన్నారు. ఇప్పటికే…
















