రూ. 1201 కోట్లతో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులు
వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం విశాఖపట్నం : ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. విశాఖ వేదికగా నిన్న ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు భారీ ఎత్తున కంపెనీలు ఏపీ సర్కార్ తో ఎంఓయూ…
ఏపీ సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబువిశాఖపట్నం : సింగపూర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విజయవాడ నుండి నేరుగా సింగపూర్ కు వెళ్లేందుకు విమాన…
ఇంజనీర్లు కొత్త టెక్నాలజీపై దృష్టి సారించాలి
పిలుపునిచ్చిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఇంజనీర్లు నగర అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసలు కురిపించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి…
కష్టపడ్డాం కానీ ఓడి పోయాం : కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ సీటును కోల్పోవడం పట్ల బాధ పడటం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కష్ట పడ్డామని…
జూబ్లీహిల్స్ బైపోల్ లో నవీన్ యాదవ్ గెలుపు
బీఆర్ఎస్ అభ్యర్థిపై 25,658 ఓట్ల మెజారిటీ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. నువ్వా నేనా అన్న రీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు సాగింది.…
ఏపీ మారిటైమ్ బోర్డులో రూ. 12,255 కోట్లు
ఎంఓయూ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం : ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి రాదాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు సీఎం నారా…
పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ మారిందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ భాగస్వామ్యానికి నిదర్శనంగా ఈ సదస్సు నిలుస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్కు చిరునామాగా మారిందని…
పెట్టుబడిదారులకు హైదరాబాద్ గమ్యస్థానం
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్య స్థానమని…
ఎంపీ గురుమూర్తి విన్నపం రైల్వే శాఖ ఆమోదం
రేణిగుంట యాక్సిస్ రోడ్డుకు లైన్ క్లియర్ తిరుపతి : ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి నుండి తిరుపతి వైపునకు మాత్రమే యాక్సెస్ రోడ్డు…
అటవీ భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం
ఎవరైనా సరే చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ వార్నింగ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అటవీ భూముల ఆక్రమణదారులపై. ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే వారిని…
















