బీఎస్ఎన్ఎల్ మరింత శక్తివంతం కావాలి
పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరింత శక్తివంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకోవడం అభినందనీయమని…
మత్స్యకారులకు పరిహారం అందజేస్తాం : అచ్చెన్న
శాసన సభలో కీలక ప్రకటన చేసిన వ్యవసాయ మంత్రి హైదరాబాద్ : రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.…
సంయుక్త కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మోషన్ రాజు అమరావతి : ప్రభుత్వం నియమించిన ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్ పర్సన్ కొయ్యే…
ముంచెత్తిన మూసీ నీట మునిగిన ఎంజీబీఎస్
సురక్షితంగా బస్టాండు నుంచి ప్రయాణికుల తరలింపు హైదరాబాద్ : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి విల విల లాడుతోంది హైదరాబాద్ నగరం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కుండ పోత దెబ్బకు మూసీ పొంగి పొర్లుతోంది. నీటి వరద…
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే తాటతీస్తాం
నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంచడం పట్ల స్పందించారు. ఈ మేరకు 42 శాతం పెంంపును…
పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ అరెస్ట్
లడఖ్ లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఆందోళన లడఖ్ : గత కొన్నేళ్లుగా తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు లడఖ్ వాసులు. ఇటీవల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఇందుకు కీలకంగా ఉన్నారు పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ .…
భారీ వర్షం జర భద్రం : వంగలపూడి అనిత
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు వార్నింగ్ అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. సహాయక చర్యలు ముమ్మరం…
జగన్ హయాంలో ఏపీ సర్వ నాశనం : అచ్చెన్న
శాసన మండలిలో నిప్పులు చెరిగిన మంత్రి అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. శుక్రవారం జరిగిన శాసన మండలిలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీని అన్ని రంగాలలో సర్వ నాశనం చేశారని ఆరోపించారు.…
విద్యా సంస్థల భవనాల నిర్మాణంపై ఫోకస్
అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన శాసన సభలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విద్యా సంస్థలకు భవనాలు లేవన్న విషయాన్ని మంత్రి…
హైడ్రా చొరవతో బతికిన బతుకమ్మ కుంట
అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ : కబ్జా కోరల్లో కొన్నేళ్లుగా చిక్కుకు పోయి ఆనవాళ్లు లేకుండా తయారైన బతుకమ్మ కుంట చెరువు ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చేశారు. ఆపై కనిపించకుండా చేశారు. ఆ భూమికి…