విద్యా సంస్థ‌ల భ‌వ‌నాల నిర్మాణంపై ఫోక‌స్

అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న స‌భ‌లో ప‌లువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విద్యా సంస్థ‌ల‌కు భ‌వ‌నాలు లేవ‌న్న విష‌యాన్ని మంత్రి…

హైడ్రా చొర‌వ‌తో బ‌తికిన బ‌తుక‌మ్మ కుంట

అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : క‌బ్జా కోర‌ల్లో కొన్నేళ్లుగా చిక్కుకు పోయి ఆన‌వాళ్లు లేకుండా త‌యారైన బ‌తుక‌మ్మ కుంట చెరువు ఇప్పుడు స‌ర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిర్మాణ వ్య‌ర్థాల‌తో చెరువును పూడ్చేశారు. ఆపై క‌నిపించ‌కుండా చేశారు. ఆ భూమికి…

ద‌ర్జాగా ఆసియా క‌ప్ ఫైన‌ల్ కు పాకిస్తాన్

చిర‌కాల ప్ర‌త్య‌ర్థి ఇండియాతో ఫైట్ దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్ కు ద‌ర్జాగా చేరుకుంది పాకిస్తాన్ జ‌ట్టు. సూప‌ర్ 4 లో భాగంగా జ‌రిగిన సెమీస్ లో బంగ్లాదేశ్ జ‌ట్టును 11 ర‌న్స్…

లా అండ్ ఆర్డ‌ర్ జోలికొస్తే తాట తీస్తాం : సీఎం

సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేస్తే చ‌ర్య‌లు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శాంతి భ‌ద్ర‌త‌లు, మ‌హిళా నేరాలు, సోష‌ల్ మీడియా అనే అంశంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. గ‌త…

మెట్రో రైలు ఇక తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రం

వైదొలిగేందుకు ఒప్పుకున్న ఎల్ అండ్ టి హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని మెట్రో రైలు నిర్వ‌హ‌ణ ఇక నుంచి తెలంగాణ స‌ర్కార్ ప‌రం కానుంది. ఈ మేర‌కు సీఎం ఆధ్వ‌ర్యంలో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. త‌మ‌కు మెట్రో రైలు నిర్వ‌హ‌ణ భారంగా…

మ‌ద్యం వ్యాపారుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

రేప‌టి నుంచి కొత్త దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తులు హైద‌రాబాద్ : ఓ వైపు మ‌ద్యం ప్ర‌మాద‌మ‌ని, తాగొద్దంటూ తెగ ప్ర‌చారం చేస్తూ వ‌స్తోంది తెలంగాణ స‌ర్కార్. కానీ మ‌రో వైపు మ‌ద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మ‌ద్యం వ్యాపారుల‌కు ఖుష్ క‌బ‌ర్…

విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను ఆదుకోవాలి : పీవీఎన్ మాధ‌వ్

ఏపీ స‌ర్కార్ కు విన్న‌వించిన ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు అమరావ‌తి : ఆరుగాలం శ్ర‌మించే విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను ఆదుకోవాల‌ని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.రాష్ట్ర రాజ‌ధానిలో…

రొమ్ము క్యాన్స‌ర్ పై మ‌హిళ‌ల్లో చైత‌న్యం

సుధారెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా రెడ్డి హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా మ‌హిళ‌లు రొమ్ము క్యాన్స‌ర్ తో బాధ ప‌డుతున్నార‌ని, వారిలో మాన‌సికంగా, శారీర‌కంగా మ‌నోబ‌లాన్ని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు సుధా ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా రెడ్డి. ఆమె…

28న హైద‌రాబాద్ లో పింక్ ప‌వ‌ర్ ర‌న్

ప్ర‌క‌టించిన సుధా రెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ హైద‌రాబాద్ : సుధా రెడ్డి ఫౌండేష‌న్, ఎంఈఐఎల్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈనెల 28న హైద‌రాబాద్ లో పింక్ ప‌వ‌ర్ ర‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌ధానంగా బ్రెస్ట్ క్యాన్స‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దీనిని చేప‌డుతూ వ‌స్తున్నారు…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం గిగ్ వర్కర్స్‌కు తీరని ద్రోహం

ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లు చేయాలి హైద‌రాబాద్ : అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలు చేయక పోవడాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అలవాటుగా మార్చుకుందని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు…