దొంగ ఓట్లు వేసినా పట్టించుకోని ఖాకీలు
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలింగ్ ముగిసిన అనంతరం…
నీటి వనరులను సంరక్షించుకోక పోతే ప్రమాదం
పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. భూగర్భ జలాలను పెంపొందించు కోవడం, భూ సారాన్ని కాపాడు…
ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ
మొంథా తుపాను ప్రభావంపై అధ్యయనం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర అధికారులతో కూడిన బృందం మంగళవారం అమరావతి లోని సచివాలయంలో భేటీ అయ్యింది. ఇటీవల రాష్ట్రంపై భారీ ఎత్తున విరుచుకు పడింది మొంథా తుపాను. పెద్ద…
ఏపీ, తెలంగాణకు చెందిన నిందితులపై ఛార్జిషీట్
అరెస్ట్ చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు అమరావతి / తెలంగాణ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదులతో సత్ సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. విచిత్రం ఏమిటంటే ఈ…
నారా లోకేష్ ప్రజా దర్బార్
బాధితులకు మంత్రి భరోసా అమరావతి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మంగళగిరి లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన ఎన్నికైన నాటి నుంచి ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజల నుంచి…
ప్రశాంత వాతావరణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు. జూబ్లీహిల్స్ ఉప…
జూబ్లీహిల్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం పని..?
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించారు. ఈ సందర్బంగా పోలింగ్ బూత్…
పాఠశాల విద్యార్థులతో కవిత ముచ్చట
కనీస సౌకర్యాల కల్పనపై ఆరా వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాటలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా రైతులు, మహిళలు, కళాకారులు, ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే…
కవి యోధుడు అందెశ్రీకి మరణం లేదు : సీఎం
ముగిసిన గాయకుడి అంతిమ యాత్ర హైదరాబాద్ : కవి, రచయిత, ఉద్యమ గొంతుక , తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మంగళవారం అంతిమ యాత్ర ముగిసింది. పార్థీవ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్…
పార్కులను కాపాడాలని హైడ్రాకు ఫిర్యాదు
హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు హైదరాబాద్ : పార్కులను నామరూపాలు లేకుండా చేస్తున్నారని, గుడులు కట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి హైడ్రా ప్రజా వాణికి. లే ఔట్లలో పార్కుల కోసం కేటాయించిన స్థలాలన్నిటికీ ఫెన్సింగ్లు వేసి కాపాడాలంటూ…
















