జై తెలంగాణ అనని సీఎంకు ఏం తెలుసు..?
షాకింగ్ కామెంట్స్ చేసిన కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తి సీఎం అయితే…
కుంకీ ఏనుగుల సంరక్షణ ముఖ్యం
శిక్షణ కేంద్రం సందర్శించిన పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా : కుంకీ ఏనుగుల సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లోని ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.…
హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు
సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు హైదరాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు నగర వాసుల నుంచి మద్దతు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు వన భోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం…
రైతుల ప్రచారం కాంగ్రెస్ పై ఆగ్రహం
మోసం చేసిందంటూ మండిపాటు హైదరాబాద్ : అన్నం పెట్టే అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని ఆరోపించారు. వారిని గెలిపిస్తే మరోసారి మోసం చేస్తారని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల…
జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం
ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ బీహార్ : ప్రముఖ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము భారతీయ జనతా పార్టీకి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.…
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ది సాధ్యం
స్పష్టం చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బీహార్ : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే బీహార్ లో అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఆయన బీహార్ లో సీఎం నితీష్ కుమార్…
ఏనుగుల సంరక్షణపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్చిత్తూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదల ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన తిరుపతి జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రత్యేకించి ఎర్ర చందనం స్మగ్లింగ్…
మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్ హైదరాబాద్ : దార్శకనిత కలిగిన నాయకుడిగా పేరు పొందిన మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్ కంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని యావత్ దేశం మెచ్చుకుందని అన్నారు. ఈ పథకాన్ని మక్కీకి…
తమ్మడికుంట చెరువును కాపాడిన హైడ్రాకు థ్యాంక్స్
ధన్యవాదాలు తెలుపుతూ స్థానికుల భారీ ప్రదర్శన హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన చెరువులను కాపాడే పనిలో పడింది. తాజాగా ఐటీ కారిడార్ కి , శిల్పారామానికి చేరువగా మాదాపూర్లో ఉన్న తమ్ముడికుంట…
హిట్లరే అడ్రస్ లేకుండా పోయాడు..రేవంత్ నువ్వెంత ..?
సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీ రామారావు హైదరాబాద్ : అధికారం ఉంది కదా అని విర్రవీగి , నరహంతకుడిగా పేరు పొందిన హిట్లర్ సైతం నామ రూపాలు లేకుండా పోయాడని ఇక ఇదే పవర్ ను చూసుకుని అడ్డగోలుగా…
















