Tuesday, April 22, 2025
HomeDEVOTIONAL28న డ‌య‌ల్ యువ‌ర్ టీటీడీ ఈవో

28న డ‌య‌ల్ యువ‌ర్ టీటీడీ ఈవో

వెల్ల‌డించిన టీటీడీ పాల‌క‌మండ‌లి

టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీటీడీ ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’ కార్య‌క్ర‌మం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావు కు ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని సూచించింది టీటీడీ. ఇందుకు భక్తులు 0877-2263261 అనే నెంబ‌ర్ కు ఫోన్ చేయాల‌ని పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా టీటీడీ పాల‌క మండ‌లి నిత్యం తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి వేలాది మంది వ‌స్తుంటారు. కోట్లాది రూపాయ‌ల ఆదాయం హుండీ ద్వారా వ‌స్తోంది. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేస్తోంది.

తాజాగా కొత్త‌గా కొలువు తీరింది పాల‌కవ‌ర్గం. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి నెలా మంగ‌ళ‌వారం తిరుప‌తి స్థానికుల‌కు స్వామి వారి ద‌ర్శ‌నం క‌ల్పించే సౌక‌ర్యం తిరిగి ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments