ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల కేంద్రంగా తెలంగాణ : సీఎం

హైద‌రాబాద్ : తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో…

రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని క‌లిసిన జ‌ర్న‌లిస్టులు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని బుధ‌వారం కలిసింది ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఫ్రైడే ఈవెనింగ్ టీమ్. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్న దాని ప్రాముఖ్యతను, ప్రతి పౌరుడి అత్యంత పవిత్రమైన ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు…

జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మ‌నోహ‌ర్

అమ‌రావ‌తి : క్షేత్ర స్థాయిలో జ‌న‌సేన పార్టీ మ‌రింత బలోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇందు కోసం ప్ర‌తి కార్య‌క‌ర్త శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేయాల‌ని అన్నారు జ‌న‌సేన పార్టీ పీఏసీ చైర్మ‌న్, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. బుధ‌వారం కైకలూరులో…

జ‌ల‌హార‌తి కార్య‌క్రమంలో పాల్గొన్న సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణవేణి-గోదావరి నదుల సంగమ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు, వస్త్రాలు,…

రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. తాజాగా మేడ్చల్ – మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల గ్రామం, జయప్రద కాలనీలో ప్రజా వినియోగం కోసం కేటాయించిన 4,400 గజాల భూమిని HYDRAA (హైద్రా) రక్షించింది. ఇందులో…

పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌పై స‌ర్కార్ ఫోక‌స్

హైద‌రాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వివిధ అంశాలకు సంబంధించిన సవరించిన అంచనాలను పరిశీలించేందుకు, నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర సచివాలయంలో ఒక…

అద్దంకి ద‌యాక‌ర్, బ‌ల్మూర్ వెంక‌ట్ కు కేబినెట్ హోదా

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం, పార్టీ త‌ర‌పున గ‌ట్టిగా వాయిస్ వినిపిస్తున్న ప్ర‌స్తుతం శాస‌న మండ‌లిలో విప్ లుగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్సీలు అద్దంకి ద‌యాక‌ర్, బ‌ల్మూర్…

ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిల‌బ‌డ‌తాం : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గతంలో రాష్ట్రంలో ఏలిన వైసీపీ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా 100 ఏళ్లు రాష్ట్రం వెన‌క్కి వెళ్లి పోయింద‌న్నారు. స‌చివాల‌యంలో ఆయా శాఖ‌ల ప‌నితీరుపై స‌మీక్ష చేప‌ట్టారు. కూట‌మి…

పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు చేప‌డుతున్నారంటూ ప్ర‌శ్నించారు. ఈ ప్రాజెక్టు…

ఆస్ప‌త్రుల‌లో ఆన్ లైన్ బుకింగ్ సేవ‌లు : సీఎం విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. పాల‌న‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆన్‌లైన్ OP బుకింగ్ కోసం ‘నలం TN’ (Nalam TN) AI వాట్సాప్ చాట్‌బాట్‌ను…