ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్ పై శివ చ‌ర‌ణ్ రెడ్డి బూతు పురాణం

యాదాద్రి న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా యాద‌గిరిగుట్ట ఆల‌యానికి సంబంధించి పాల‌క మండ‌లిని ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది సర్కార్. త‌న‌కు తెలియ‌కుండానే క‌మిటీని ఎంపిక చేశారంటూ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎవ‌రికీ తెలియ‌కుండా, ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే త‌మ‌కు కావాల్సిన వారికి ప‌ద‌వులు క‌ట్టబెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. విచిత్రం ఏమిటంటే ఏనాడూ యాద‌గిరిగుట్ట న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకోని చిరంజీవి భార్య సురేఖ‌కు ఇందులో చోటు క‌ల్పించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ త‌రుణంలో బీసీ మహిళ నాయకురాలు, యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలైన‌ ఈశ్వరమ్మ యాదవ్ పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివ చరణ్ రెడ్డి బూతు మాట‌ల‌తో రెచ్చి పోయాడు. మా నాన్న ఫోటో ఫ్లెక్సీలో పెట్టారా అంటూ, ఈశ్వరమ్మ యాదవ్ పై బూతులతో ఊగి పోయాడు . ఈశ్వరమ్మ యాదవ్ బోసిడి ముండ అంటూ, అగౌరపరిచిన ఆడియో విడుదల చేశాడు. ఈశ్వరమ్మ యాదవ్ అంతు చూస్తానంటూ, అతనిపై రాహుల్ గాంధీ కైనా, సీఎం రేవంత్ రెడ్డి కైనా, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కైన స్థానిక నాయకుడు మధు యాష్కీకి ఫిర్యాదు చేసుకోవచ్చని సవాల్ విసిరాడు. దీనిపై మ‌హిళ అని చూడ‌కుండా ఇలాంటి కామెంట్స్ చేసిన స‌ద‌రు రెడ్డి నిర్వాకంపై బీసీ సంఘాలు , నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    97 రద్దు చేయక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న

    హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ స‌ర్కార్ ప‌నితీరుపై. రేవంత్ రెడ్డి కి ఓటు వేసిన కర్మకు ఏ వర్గం ప్రజలు కూడా తృప్తిగా లేరన్నారు. ఇవాళ ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎవరిని…

    ఏపీ గ్రీన్ కార్య నిర్వాహ‌క క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌బాబు

    అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , శాస‌న మండ‌లి స‌భ్యుడు , ప్ర‌ముఖ న‌టుడు నాగబాబు కొణిద‌ల‌కు కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్టబెట్టింది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం, ప‌ర్యావ‌ర‌ణ హ‌రితంగా మార్చ‌చేందుకు స‌ర్కార్ కంక‌ణం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *