ఏపీ స్పీకర్ కు అరుదైన అవకాశం
68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం అమరావతి : ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు బార్బాడోస్ లో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి…
ఆటో డ్రైవర్లను మోసం చేసిన సీఎం
సంచలన ఆరోపణలు చేసిన షర్మిల విజయవాడ : హామీలు ఇవ్వడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మించి పోయాడని మండిపడ్డారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్ ను…
తిరుమల తరహాలో శ్రీశైలం ఆలయ అభివృద్ధి
తయారు చేయాలని ఆదేశించిన చంద్రబాబు అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో శ్రీశైల భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలని ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ తయారు…
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే తాట తీస్తాం
రెడ్డి సంఘానికి జాజుల స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఆయన రెడ్డి సంఘానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో అత్యధికంగా 56 శాతానికి పైగా ఉన్న…
ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీజీ వైద్య సీట్లలో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు…
చంద్రబాబూ నకిలీ మద్యంపై చర్యలేవీ..?
ఏపీ సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ జగన్ రెడ్డి అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై…
ఇక నుంచి సినిమాలపైనే ఫోకస్ పెడతా
నటుడు రాహుల్ రామక్రిష్ణ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : నటుడు, రచయిత రాహుల్ రామకృష్ణ మరోసారి సంచలనంగా మారాడు. తను తాజాగా ఎక్స్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు కలకలం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున…
కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం
పెద్ద ఎత్తున హాజరైన శ్రీవారి భక్తులు తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం…
త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తాం : ఈవో
భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలనే దానిపై కామెంట్స్ తిరుమల : ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి…
ప్రత్యేక గ్రీవెన్స్ తో అందరికీ ఆర్థిక సాయం
రాష్ట్ర బీసీ , సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కడప జిల్లా : అన్ని రంగాలలో ఏపీ దూసుకు పోతోందని చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత.స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…