వాంఖడే స్టేడియంలో చెమటోడ్చుతున్న క్రికెటర్లు
రేపే కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ తో ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. కప్ కైవసం చేసుకునేందుకు టీమిండియాకు కేవలం రెండే రెండు అడుగుల దూరంలో ఉంది. యావత్…
ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు
ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 9న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్వీ ఓరియంటల్…
వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి
పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం సిబ్బంది పాప…
శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభం
ముగిసిన చంద్ర గ్రహణం భక్తులు క్యూ తిరుమల : శ్రీవారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం…
గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
అందజేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల సర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ సహకారం అందజేస్తామని అన్నారు. ఈ సందర్బంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం…
డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష హైదరాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్లకు వివరించారు.…
భోగాపురం ఎయిర్ పోర్టు పురోగతిపై సమీక్ష
కీలక సూచనలు చేసిన రామ్మోహన్ నాయుడు అమరావతి : కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక సూచనలు చేశారు. ఆయన విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం, భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పురోగతిపై స్టేక్హోల్డర్ల సమీక్ష సమావేశానికి…
సంజు శాంసన్ కేరళకు గర్వ కారణం : శశి థరూర్
సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కేరళ : కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కోల్ కతా వేదికగా భారత జట్టును తన అద్భుతైమన ఆట తీరుతో సెమీ ఫైనల్ కు…
6 నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
రాష్ట్ర ప్రణాళిక నోడల్ ఏజెన్సీగా ప్లాన్ హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని అయిదు దశల్లో నిర్వహించడానికి వీలుగా…
విష ప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన ఈ మేరకు అధికారికంగా తనపై జరుగుతున్న విష ప్రచారం పట్ల స్పందించారు. టీటీడీ…

వాంఖడే స్టేడియంలో చెమటోడ్చుతున్న క్రికెటర్లు
ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు
వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి
శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభం
గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు
భోగాపురం ఎయిర్ పోర్టు పురోగతిపై సమీక్ష
సంజు శాంసన్ కేరళకు గర్వ కారణం : శశి థరూర్
6 నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
విష ప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ























































































