హ్యాపీ బ‌ర్త్ డే మిస్ట‌ర్ కూల్ ధోనీ : విజ‌య్

చెన్నై : ఇవాళ భార‌త క్రికెట్ రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన జార్ఖండ్ డైన‌మెట్, మాజీ కెప్టెన్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. జూలై 6న ఆయ‌న పుట్టారు. ఈ సంద‌ర్బంగా…

శ‌ర‌వేగంగా బాబీ మెగాస్టార్ మూవీ షూటింగ్

హైదారాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ ఫుల్ కాంబోగా గుర్తింపు పొందారు ద‌ర్శ‌కుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో గ‌తంలో వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య బిగ్ స‌క్సెస్ అయ్యింది. చిరంజీవి సినీ కెరీర్ లో మ‌రిచి…

ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్‌కు శత్రుఘ్న సిన్హా మద్దతు

కోల్ క‌తా : బీహార్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్‌కు ఎంపీ శత్రుఘ్న సిన్హా మద్దతు ప్ర‌క‌టించారు. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కుల, పార్టీలకు అతీతంగా ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడికి మద్దతు ఇవ్వాలని టీఎంసీ ఎంపీ పిలుపునిచ్చారు. బీహార్‌లోని బంకీపూర్…

రూ.9,076 కోట్ల పెట్టుబడులు 10,531 ఉద్యోగాలకు అవకాశం

అమ‌రావ‌తి : ఏపీ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటితో రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి…

తిరుమ‌ల‌లో 450 దేశీయ గోవులకు ఆరోగ్య పరీక్షలు

తిరుమ‌ల : గో సంరక్షణశాలలో గోవులకు గర్భకోశ సంబంధిత వ్యాధులు, శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ, నివారణ తదితర ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 450 దేశీయ గోవులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, అందులో 250 గోవుల్లో గర్భధారణకు అవకాశం…

2027లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎస్పీదే రాజ్యం : ప్రియా స‌రోజ్

ఉత్త‌ర ప్ర‌దేశ్ : అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాది పార్టీకి చెందిన రింకూ సింగ్ కు భార్య అయిన ప్రియా స‌రోజ్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె 26 ఏళ్ల వయసులో మచ్లీషహర్ లోక్‌సభ స్థానాన్ని 35,850 ఓట్ల మెజారిటీతో గెలుచుకుని…

సీఎం సువేందుని ప్రశంసించిన సాయోని ఘోష్

కోల్ క‌తా : మాజీ ముఖ్య‌మంత్రి , టీఎంసీ పార్టీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీకి రోజు రోజుకు షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి. మొన్న‌టికి మొన్న అదే పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా మోయిత్రా సీఎం సువేందు అధికారి…

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘బాసింగ బ‌లాలు’

హైద‌రాబాద్ : తెలంగాణ అంటేనే సుసంప‌న్న‌మైన చారిత్రిక , పోరాట స్పూర్తి క‌లిగిన ప్రాంతం. ఇక్క‌డ పోరాటాలే కాదు అద్భుత‌మైన సంస్కృతికి ద‌ర్పణంగా నిలుస్తూ వ‌చ్చింది. ప్ర‌త్యేకించి చెప్పాల్సి వ‌స్తే జాన‌ప‌దాలు. ఒక‌ప్పుడు తెలంగాణ అంటేనే ప‌డ‌ని వారంతా ఇప్పుడు ఇక్క‌డి…

దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా శ్రీసిటీ

శ్రీసిటీ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా నిలుస్తోందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అలాగే ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్,…

రూ.335 కోట్ల ఖర్చుతో తొర్రూరు రోడ్డు విస్తరణ పనులు

హైదరాబాద్ : దాదాపు రూ.338 కోట్లతో వ్యయంతో ఎల్బీనగర్–ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తో హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు లైన్ల రహదారుల నిర్మాణ పనులకు…