రాములోరి సన్నిధిలో మంత్రి నారా లోకేష్
పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూజలు అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి పట్టణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది కీలక పాత్ర
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ మంగళగిరి : తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది చాలా కీలకమైన పాత్ర అని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. యూనిట్, బూత్ లను సమర్థంగా నడిపించగల వ్యక్తులు మీరు. మీపై బాధ్యత ఉంది. ప్రభుత్వం…
అశ్వ వాహనంపై అభయ మూర్తి శ్రీరాముడు
బ్రహ్మూత్సవాలు అంగరంగ వైభవోపేతం తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ…
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో పయ్యావుల భేటీ
కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు అమరావతి : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ . ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన పౌర సేవలు…
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై స్పీకర్ సీరియస్
చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ హైదరాబాద్ : ప్రోటోకాల్ ను పాటించడం లేదని, ఒంటెద్దు పోకడ పోతున్నాడని, తానే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి…
ఆర్డీటీకి లైన్ క్లియర్ పట్ల ఎమ్మెల్యే ఆనందం
ప్రధాని, అమిత్ షా, సీఎం, లోకేష్ కు కృతజ్ఞతలు అనంతపురం జిల్లా : టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ అనంతపురం జిల్లాలో విస్తృతంగా సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సేవలను కొనసాగిస్తూ…
శ్రీరామ నవమి కోసం భారీ ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బంది రాకుండా చూడాలి సంగారెడ్డి జిల్లా : రామ్ నగర్ రామ్ మందిర్ లో శ్రీరామ నవమి రోజు సీతా రాముల కళ్యాణం, దర్శనానికి క్యూ లైన్ లో నిల్చున్న వారికి తొందరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు…
రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కు జాక్ పాట్
భారీ ధరకు అమ్ముడు పోయిన ఐపీఎల్ టీం రాజస్థాన్ : భారతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడు పోయి చరిత్ర సృష్టించింది ఐపీఎల్ టీం రాజస్థాన్ రాయల్స్. సంస్థ యజమాని మనోజ్ బదాలేకు పంట పండింది. ఒక రకంగా చెప్పాలంటే…
మత్స్యకారుల భద్రతపై చర్యలేవీ..?
లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి లోక్ సభలో ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రధానంగా తన తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. ఇదే సమయంలో అక్రమ చొరబాటుదారుల…
రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదు
స్పష్టం చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కరీంనగర్ జిల్లా : జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారడం పక్కా అని అన్నారు. తను పార్టీ…

రాములోరి సన్నిధిలో మంత్రి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది కీలక పాత్ర
అశ్వ వాహనంపై అభయ మూర్తి శ్రీరాముడు
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో పయ్యావుల భేటీ
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై స్పీకర్ సీరియస్
ఆర్డీటీకి లైన్ క్లియర్ పట్ల ఎమ్మెల్యే ఆనందం
శ్రీరామ నవమి కోసం భారీ ఏర్పాట్లు
రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కు జాక్ పాట్
మత్స్యకారుల భద్రతపై చర్యలేవీ..?
రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదు























































































