ఇంగ్లాండ్‌లో భారత్ పేలవ ప్రదర్శనపై హర్ష భోగ్లే ఆగ్రహం

ఇంగ్లండ్ : ప్ర‌ముఖ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న భారత జట్టు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం…

త‌దుప‌రి చిత్రంపై లోకేష్ క‌న‌గ‌రాజ్ ఫోక‌స్

చెన్నై : లోకేష్ క‌న‌గ‌రాజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే . త‌మిళ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. త‌ను తీసిన ప్ర‌తి మూవీ సూప‌ర్ స‌క్సెస్. ప్ర‌స్తుతం జైల‌ర్ -2 పూర్త‌యింది. దీనిపై భారీ…

టాక్సిక్ లో బోల్డు స‌న్నివేశాల్లో కియారా అద్వానీ

బెంగ‌ళూరు : ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపు దిద్దుకున్న మూవీ టాక్సిక్. ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించారు స్టార్ హీరో య‌శ్ , కియారా అద్వానీ తో పాటు ప‌లువురు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మూవీలో బోల్డ్…

2027 నాటికి 72,70,605 పాసు పుస్త‌కాలు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇదో ఉద్యమంగా, పవిత్రమైన కార్యక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నాం అన్నారు. 2027 మార్చి నాటికి 9833 గ్రామాల్లో 72,70.,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ…

బ్యాంకుల ఎస్ఎంఎస్ ఛార్జీలపై ఆర్‌బిఐ ఉక్కుపాదం

ముంబై : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. SMS అలర్ట్‌లకు కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. నిబంధనల పాటింపు, అవగాహన, లేదా ప్రచార ప్రయోజనాల కోసం ఈ నిర్ణ‌యం…

బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల నుంచి రూ. 1400 కోట్లు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న తండ్రి ఏర్పాటు చేసిన బి.ఆర్.ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని రూ.1,400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుండి ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో వచ్చాయని…

విజయవాడలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు

విజ‌య‌వాడ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విజ‌య‌వాడ‌లో మెరుపు సోదాలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లా అనే ముగ్గురు యువకులను అంతర్జాతీయ…

సమతామూర్తిని దర్శించుకున్న కేంద్ర జాయింట్ సెక్రటరీ

శంషాబాద్ (ముచ్చింతల్): కేంద్ర సమాచార, ప్రసార శాఖ జాయింట్ సెక్రటరీ పృథుల్ కుమార్ తన కుటుంబ సమేతంగా ముచ్చింతల్ లోని సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ)ని సందర్శించారు. 216 అడుగుల ఎత్తున్న భగవద్ రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. సువర్ణ విగ్రహాన్ని…

వృద్దురాలికి ఆస‌రా పోలీసుల భ‌రోసా

తిరుప‌తి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించే దిశగా తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసం పరిసర…

శ్రీ‌వారి భ‌క్తుల‌ను వేధిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు

తిరుపతి : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం, అదనపు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం లేదా మానసిక వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు…