భాషలపై పట్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా
ఎంపీ మహూవా మొయిత్రా కామెంట్స్ న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహూవా మోయిత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. తాను చిన్నతనంలో హిందీ చదువుకున్నాను, చాలా ఏళ్లు విదేశాల్లో…
జి7 సదస్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ
స్లోవేకియా లో కూడా పర్యటించనున్న పీఎం న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ 7 సదస్సుకు హాజరయ్యేందుకు ఫ్రాన్స్ కు బయలుదేరి వెళ్లారు. ఇదే సమయంలో ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియా పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది…
జనం వైఎస్ జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరు
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు. 2024 తీర్పు అధికార అహంకారానికి ఒక గుణపాఠంగా మిగిలి పోతుందన్నారు.…
ముదిరాజులకు అన్యాయంపై ప్రశ్నించాలి
మంత్రి వాకిటి శ్రీహరికి బీసీ – ఎ గ్రూప్ కులాలు హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పై బిసీ – ఎ గ్రూపునకు చెందిన నేతలు మండి పడుతున్నారు. ప్రభుత్వం పరువు తీసిన బీసీ(ఏ)లోకి ముదిరాజులు మార్పు డిమాండ్…
అమ్మవారిని దర్శించుకున్న సీజే లీనా గిల్
శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే తిరుపతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తిరుమలను దర్శించుకున్నారు. ఘన స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ నాయుడుతో పాటు ఈవో ముద్దాడ రవిచంద్ర, ఏఈవో చౌదరితో పాటు ఆలయ…
మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ చిన్ని ఫిర్యాదు
బెజవాడలో తారా స్థాయికి చేరిన అన్నదమ్ముల వివాదం విజయవాడ : బెజవాడలో అన్నదమ్ములైన ఎంపీ కేశినేని చిన్ని మాజీ ఎంపీ కేశినేని నానిల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు…
జగన్ రెడ్డి అంటే చంద్రబాబుకు భయం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొడాలి నాని విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆయన కొడుకు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లను ఏకి…
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హల్ చల్
పోలీస్ స్టేషన్ వద్ద స్నానం చేసిన నేత అనంతపురం జిల్లా : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన తాడిపత్రిలో హల్ చల్ చేశారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ…
వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా
సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం తిరుపతి : శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ…
శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సాదర స్వాగతం పలికిన టీటీడీ ఈవో రవిచంద్ర తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర,…

భాషలపై పట్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా
జి7 సదస్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ
జనం వైఎస్ జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరు
ముదిరాజులకు అన్యాయంపై ప్రశ్నించాలి
అమ్మవారిని దర్శించుకున్న సీజే లీనా గిల్
మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ చిన్ని ఫిర్యాదు
జగన్ రెడ్డి అంటే చంద్రబాబుకు భయం
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హల్ చల్
వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా
శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
























































































