ఏపీ సర్కార్ తో ఫౌండిట్ కీలక ఒప్పందం
నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతంపై ఫోకస్ అమరావతి : నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫౌండిట్ చేతులు కలిపాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు (GCCs), ఇతర సంస్థలతో సహా యజమానుల కోసం అభ్యర్థుల ప్రాచుర్యాన్ని, నియామక ఫలితాలను…
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకే మహానాడు
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే ఆత్మీయ రాజకీయ పండుగ మహానాడు అని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్న మహోన్నత సిద్ధాంతాన్ని దేశానికి…
లైటస్ టెక్నాలజీస్ కంట్రీ హెడ్ గా సాయి రామకృష్ణ
ప్రకటించిన ప్రపంచ దిగ్గజ డిజటల్ కంపెనీ ఇండియా : ప్రముఖ టెక్ కంపెనీ లైటస్ టెక్నాలజీస్ కీలక ప్రకటన చేసింది. ఇండియా కంట్రీ హెడ్ గా సాయి రామకృష్ణను నియమించింది. డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫారమ్లు, బ్రాడ్బ్యాండ్, ఐపీటీవీ, ఓటీటీ సేవలు, కేబుల్…
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి పోలీసులు వెళ్లలేదు
అదంతా అబద్దమని ఖండించిన మంత్రి అనిత అమరావతి : తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వ్యవహారం. ఓ వైపు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు సంచలనంగా మారితే తాజాగా నాగేశ్వర్…
వచ్చే ఐపీఎల్ సీజన్ లో సీఎస్కేలో కీలక మార్పులు
చేయాలని యోచిస్తున్న జట్టు యాజమాన్యం చెన్నై : ఇండియన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లను సాధించిన ఘనత వహించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. దాని బ్రాండ్ వాల్యూ చెక్కు చెదరక పోయినప్పటికీ ఆశించిన మేర జట్టు రాణించక…
రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయడం లేదు
నిజమేనని క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తమ సీఎం అబద్దాలు చెబుతున్నాడని, నిజంగానే రైతులు పండించిన…
రేపే శ్రీ గోవింద రాజ స్వామి గరుడ సేవ
ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుపతిలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన శ్రీ గోవింద రాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఉత్సవాలలో భాగంగా అత్యంత వైభవంగా జరిగే…
ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోవడం బాధాకరం
సంచలన వ్యాఖ్యలు చేసిన కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిష్క్రమించడం తీవ్ర నిరాశకు గురి చేసిందని వాపోయాడు ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్. తమ జట్టు అన్ని…
జూన్ నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు
29వ తేదీన పౌర్ణమి గరుడ సేవ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. వచ్చే జూన్ నెలలో తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా భక్తులకు…
టీమిండియా వైస్ కెప్టెన్ గా శాంసన్ ..?
టి20 టీమ్ కెప్టెన్ గా సూర్య కుమార్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది టీమిండియా టి20 జట్టు కూర్పుపై. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తో ఆడే సీరీస్ లకు సంబంధించి వన్డే తో పాటు టెస్టు జట్టును ప్రకటించింది.…

ఏపీ సర్కార్ తో ఫౌండిట్ కీలక ఒప్పందం
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకే మహానాడు
లైటస్ టెక్నాలజీస్ కంట్రీ హెడ్ గా సాయి రామకృష్ణ
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి పోలీసులు వెళ్లలేదు
వచ్చే ఐపీఎల్ సీజన్ లో సీఎస్కేలో కీలక మార్పులు
రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయడం లేదు
రేపే శ్రీ గోవింద రాజ స్వామి గరుడ సేవ
ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోవడం బాధాకరం
జూన్ నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు
టీమిండియా వైస్ కెప్టెన్ గా శాంసన్ ..?























































































