బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మార్కాపురం జిల్లా : మార్కాపురం జిల్లా అనిత మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోం…
వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కేబినెట్ అమరావతి: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారు యువనేత నారా లోకేష్. తాము కులవృత్తి చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు ఇవ్వాల్సిందిగా పాదయాత్ర సమయంలో వడ్డెర…
ముగిసిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు తిరుపతి : తిరుపతిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో గత తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి…
కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా
కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో…
నీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయాలి
చర్యలు తీసుకోవాలన్న బండారు శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా : శిoగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. నియోజకవర్గంలోని మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ (MPSC) , తాడిపత్రి బ్రాంచ్…
మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం
సంతాపం వ్యక్తం చేసిన మంత్రి గొట్టిపాటి అమరావతి : మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును అతి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో…
మార్కాపురం బస్సు ప్రమాదం సీఎం సంతాపం
క్షతగాత్రులకు వైద్య సాయం అందించాలి మార్కాపురం జిల్లా : రాయవరం వద్ద గురువార తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచి వేసిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు…
సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా చూడాలి
కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు ఏపీ పర్యాటక రంగంపై.సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా…
సింగపూర్ ప్రతినిధులతో మంత్రి అచ్చెన్న భేటీ
వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకు వస్తాం విజయవాడ : ఏపీ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి సమూల మార్పులు తీసుకు వచ్చేలా ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సింగపూర్ ప్రతినిధలతో…
ఆత్మ నిర్బర్ భారత్ అంటే రోడ్లపై నిల్చువడమేనా..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశాంత్ కిషోర్ ఫైర్ బీహార్ : జన్ సురాజ్ పార్టీ అధినేత, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక…

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది
వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు
ముగిసిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా
నీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయాలి
మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం
మార్కాపురం బస్సు ప్రమాదం సీఎం సంతాపం
సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా చూడాలి
సింగపూర్ ప్రతినిధులతో మంత్రి అచ్చెన్న భేటీ
ఆత్మ నిర్బర్ భారత్ అంటే రోడ్లపై నిల్చువడమేనా..?























































































