ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ రాజీనామా

కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న వైనం ముంబై : టాటా గ్రూప్ సంస్థ‌కు చెందిన ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ గా ఉన్న విల్స‌న్ త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2024లోనే ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు 2026లో…

పున‌రుత్పాద‌క ఇంధ‌న కేంద్రంగా రాయ‌ల‌సీమ‌

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : రాయలసీమను ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాల‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రాజెక్టుల భద్రత, సకాలంలో అమలును నిర్ధారిస్తూనే, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్…

ఇది ముమ్మాటికీ ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడి

మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ ఆల‌పాటి అమ‌రావ‌తి : వైసీపీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో వేమూరి రాధాకృష్ణ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌, ఏబీఎన్ చాన‌ల్ కార్యాల‌యంపై దాడికి దిగ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు ఏపీ మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ ఆల‌పాటి…

100 రోజుల ప్రణాళికకు శ్రీకారం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జూలై 14 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నీటి సంర‌క్ష‌ణ అనేది ఇప్పుడు అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘‘100 రోజుల నీటి వినియోగ డ్రైవ్’’…

మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్

ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఉద్రిక్తత‌ వికారాబాద్ జిల్లా : ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గంలో అరెస్ట్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగ‌ళ‌వారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్…

శ్రీ‌శైలంలో ఘ‌నంగా కుంభోత్స‌వం

అమ్మ వారికి నేత్ర శోభితంగా అలంకారం శ్రీ‌శైలం : ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ్రీ‌శైలం భ‌క్త బాంధ‌వుల‌తో కిట‌కిట లాడుతోంది. మంగ‌ళ‌వారం మ‌ల్ల‌న్న ఆల‌యంలో శ్రీ‌ భ్రమరాంబా దేవికి కుంభోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. అమ్మవారి ఆలయానికి నిమ్మకాయలతో నేత్ర శోభితంగా అలంకారం చేశారు.…

సీఎంతో జేసీ దివాక‌ర్ రెడ్డి క‌ర‌చాల‌నం

సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా అనంత‌పురం జిల్లా : అనంత‌పురం జిల్లాలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న తాడిప‌త్రి వేదిక‌గా దీనిని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా…

దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రకు ఘన స్వాగతం

సమాజానికి స్ఫూర్తిగా నిలవాల్సింది యువతే. తిరుపతి /శ్రీకాళహస్తి : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్రను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం లొ జిల్లా కలెక్టర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు…

మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ

ఆవిష్క‌రించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కలర్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల పోస్టర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని…

ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆదిలాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ ర‌డ్డి, ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో. ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా స‌రే…