యాదగిరిగుట్టలో వేద పాఠశాలకు శంకుస్థాపన
ప్రారంభించనున్న సీఎం అనుముల రేవంత్ రెడ్డి యాదాద్రి, భువనగిరి జిల్లా : యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కొండపైకి వెళ్లే మెట్లపై కప్పు ఏర్పాటు చేసే పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే,…
కొలువు తీరిన తమిళనాడు కొత్త కేబినెట్
అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం మరో 23 మందికి నూతన కేబినెట్ లో చోటు…
ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు నమోదు
ఓ టీవీ ఛానెల్పై కూడా కేసు ఫైల్ అమరావతి : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ , అనలిస్ట్ నాగేశ్వర్ రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన తాజాగా ఓ టీవీ ఛానల్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్…
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
ల్యాండింగ్ సమయంలో రన్ వేను తాకిన ఫ్లైట్ తోక బెంగళూరు : ఏమైందో ఏమో కానీ ఎయిర్ ఇండియా విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా గురువారం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్వేను తాకడంతో ఎయిర్ ఇండియా విమానం…
హైదరాబాద్ కు కియా వైబ్ స్టూడియో రాక
హైబ్ ఇండియా పాప్ అప్ వర్క్ షాపు హైదరాబాద్ : ప్రముఖ దిగ్గజ కంపెనీ కియా ఇండియా కీలక ప్రకటన చేసింది. కియా వైబ్ స్టూడియో’ను హైదరాబాద్కు తీసుకు రానున్నట్లు వెల్లడించింది. ఈమేరకు గురువారం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా…
బక్రీద్ పండగ సెలవును మే 28కి మార్పు
కీలక ప్రకటన చేసిన ఏపీ కూటమి సర్కార్ అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ముస్లిం సోదరులు జరుపుకునే బక్రీద్ పండుగకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 28న సెలవు దినాన్ని మారుస్తున్నట్లు…
కేటీఆర్, ఆర్ఎస్పీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్
మీరే అన్నీ నిర్ణయిస్తే ఇక జడ్జి ఎందుకుని ఫైర్ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు సాయి బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి మరోసారి…
బాబు హయాంలోనే మా తాతను చంపారు
ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు బాబు అమరావతి : రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపింది చంద్రబాబు నాయుడు అని సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవరు..టీడీపీ వాళ్లు కాదా ,…
టీవీకే కూటమి సర్కార్ కు ఢోకా లేదు
స్పష్టం చేసిన ఎంపీ మాణికం ఠాగూర్ చెన్నై : తమిళనాడు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ టీవీకే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో 23 మంది కొత్తగా మంత్రివర్గంలో…
కోల్ కతా చేతిలో ఓడి పోవడం బాధాకరం
భావోద్వేగానికి లోనైన రోహిత్ శర్మ కోల్ కతా : ఐపీఎల్ మెగా టోర్నీలో తమ పేలవమైన ప్రదర్శన తనను ఎంతగానో బాధ పడేలా చేసిందన్నాడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ కతా వేదికగా జరిగిన…

యాదగిరిగుట్టలో వేద పాఠశాలకు శంకుస్థాపన
కొలువు తీరిన తమిళనాడు కొత్త కేబినెట్
ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు నమోదు
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్ కు కియా వైబ్ స్టూడియో రాక
బక్రీద్ పండగ సెలవును మే 28కి మార్పు
కేటీఆర్, ఆర్ఎస్పీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్
బాబు హయాంలోనే మా తాతను చంపారు
టీవీకే కూటమి సర్కార్ కు ఢోకా లేదు
కోల్ కతా చేతిలో ఓడి పోవడం బాధాకరం























































































