విద్యార్థి పవన్ కుమార్ సూసైడ్ కేసులో 12 మంది అరెస్ట్
కీలక వివరాలు వెల్లడించిన డీఎస్పీ చలసాని, సీఐ పెనమలూరు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోరంకి లోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న మొల్లి పవన్ కుమార్ సూసైడ్ కేసులో కీలక మలుపు తిరిగింది. సహచర విద్యార్థులు తనపై దాడి చేయడం,…
మదిరతో ఎన్నో జన్మల బంధం : భట్టి విక్రమార్క
నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది ఖమ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్ ప్రచారంలో భాగంగా ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా…
కాంగ్రెస్ పాలనలో కేసులే తప్ప ఫలితం శూన్యం
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ | బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసులు వేయడమే…
బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈనెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి…
ఆక్రమణదారులపై ఉక్కుపాదం : కమిషనర్
పార్కుల అభివృద్దికి ప్రయత్నం చేస్తాం హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆక్రమణదారుల భరతం పడతామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. సెలవు రోజుల్లో మినహా ప్రతి శనివారం 040-29565750, 040-29565759 ఈ నంబర్లకు ఫోను చేసి సమస్యలను తెలియ జేయాలని…
మహాత్మా గాంధీ పేరు తొలగింపు దారుణం
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డితిరుపతి జిల్లా : కేంద్ర సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.…
ఎండల మల్లికార్జున స్వామి బ్రోచర్ విడుదల
భక్తులకు ఏర్పాట్లు చేయాలని అచ్చెన్న ఆదేశంఅమరావతి : మహా శివరాత్రి సందర్బంగా నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్దక శాఖ మంత్రి…
ఉత్తరాంధ్ర కాలుష్యంపై విచారణ జరిపించాలి
డిమాండ్ చేసిన బొలిశెట్టి సత్య నారాయణ విశాఖపట్నం : జనసేన సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.రూ. 1,00,000 కోట్ల పర్యావరణ నష్టానికి కారణమైన వారిని శిక్షించేందుకు స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు .…
సంజూ శాంసన్ కు బీసీసీఐ బిగ్ షాక్
కాంట్రాక్టు కింద సి కేటగిరి లోకి మార్పు ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఝలక్ ఇచ్చింది. ప్రతి ఏటా బీసీసీఐ ఆయా ఆటగాళ్లకు సంబంధించి…
విద్యార్థుల ఆవేదన ఉప ముఖ్యమంత్రి ఆలంబన
సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి పవన్ స్పందన అమరావతి : మాకు చదువు కోవాలని ఉంది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి సార్ అంటూశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల…

విద్యార్థి పవన్ కుమార్ సూసైడ్ కేసులో 12 మంది అరెస్ట్
మదిరతో ఎన్నో జన్మల బంధం : భట్టి విక్రమార్క
కాంగ్రెస్ పాలనలో కేసులే తప్ప ఫలితం శూన్యం
బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్
ఆక్రమణదారులపై ఉక్కుపాదం : కమిషనర్
మహాత్మా గాంధీ పేరు తొలగింపు దారుణం
ఎండల మల్లికార్జున స్వామి బ్రోచర్ విడుదల
ఉత్తరాంధ్ర కాలుష్యంపై విచారణ జరిపించాలి
సంజూ శాంసన్ కు బీసీసీఐ బిగ్ షాక్
విద్యార్థుల ఆవేదన ఉప ముఖ్యమంత్రి ఆలంబన























































































