రాష్ట్ర అభివృద్దిపై కూటమి సర్కార్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన…
ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా చేస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేరకు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాన అంశాలపై ప్రశ్నించేందుకు లోక్ సభ…
అగ్ని ప్రమాదాలపై హైడ్రా అవగాహన
శ్రీకారం చుట్టిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్ మహా నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే నాంపల్లి లోని ఫర్నీచర్ షో రూంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో హైడ్రా…
అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావణి శ్రీ
శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అనంతపురం జిల్లా : ప్రతి ఏటా నిర్వహించే అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అంగ రంగ వైభవోపేతంగా జరిగింది. సింగనమల ఎమ్మెల్యే…
త్యాగ ధనుడు రావి నారాయణ రెడ్డి
మహనీయుడన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.…
ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలి
డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అనంతపురం జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కోట్లాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేసిందంటూ కేంద్ర…
లోక్ సభ స్పీకర్ తో వైసీపీ ఎంపీలు ములాఖత్
సమర్థవంతమైన నిర్వహణపై విస్తృతంగా చర్చ న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీలు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాని పార్లమెంట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎంపీలు పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరు,…
టారిఫ్ తగ్గింపుతో రైతులు, గంగపుత్రులకు మేలు
అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త అమరావతి : అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి,…
కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
కేంద్ర సర్కార్ ను కోరిన ఎంపీ మద్దెల గురుమూర్తి న్యూడిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి పార్లమెంట్ సాక్షిగా ఉపాధి హామీ పథకం తీరు తెన్నులపై ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని…
నల్లగొండ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లా : నల్లగొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా , అభివృద్దికి కేరాఫ్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈరోజు…

రాష్ట్ర అభివృద్దిపై కూటమి సర్కార్ ఫోకస్
ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా చేస్తే ఎలా..?
అగ్ని ప్రమాదాలపై హైడ్రా అవగాహన
అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావణి శ్రీ
త్యాగ ధనుడు రావి నారాయణ రెడ్డి
ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలి
లోక్ సభ స్పీకర్ తో వైసీపీ ఎంపీలు ములాఖత్
టారిఫ్ తగ్గింపుతో రైతులు, గంగపుత్రులకు మేలు
కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
నల్లగొండ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం
























































































