రూ. 167.20 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్
భారతీయ కళా రంగంలో అరుదైన రికార్డ్ నమోదు న్యూఢిల్లీ : భారతీయ కళా రంగంలో అరుదైన ఘనత చోటు చేసుకుంది. ప్రముఖ చిత్రకారుడు, దివంగత రాజా రవివర్మ గీసిన పెయింటింగ్ ఏకంగా రూ. 167.20 కోట్లకు అమ్ముడ పోయింది. చరిత్ర సృష్టించింది.రూ.…
నితీశ్ కుమార్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ
ఇటీవలే సీఎం పదవి రాజీనామా బీహార్ : దేశ రాజకీయాలలో సుదీర్ఘమైన పాలనా అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఎవరూ ఊహించని విధంగా తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ…
జగన్ ఈ జన్మకు అధికారంలోకి రాలేడు
రాష్ట్రంలో అంబురాన్నింటిన సంబురాలు పెనుకొండ : అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంతో ఏపీలో పెద్ద ఎత్తున సంబురాలు మిన్నంటాయి. ఈ సందర్బంగా మంత్రి ఎస్. సవిత ఆధ్వర్యంలో పెనుకొండలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ…
మహేష్ బాబుకు యుఫోరియా తెగ నచ్చేసింది
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు గుణశేఖర్ హైదరాబాద్ : తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తను సామాజిక సమస్యను ప్రస్తావిస్తూ యుఫోరియా అనే పేరుతో మూవీ తీశాడు. ఇది కమర్షియల్ గా…
రాజధాని అమరావతి ఆత్మ గౌరవానికి ప్రతీక
బిల్లుకు ఆమోదం పొందడం సంతోషం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన…
శ్రీ కోదండ రామునికి పట్టు వస్త్రాల సమర్పణ
సమర్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట/ తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయంలో…
ఆర్డీటీ సేవలకు ఇక ఆటంకాలు ఉండవు
స్పష్టం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా : సామాజిక సేవలో నిమగ్నమైన ఆర్డీటీ సంస్థను అభినందనలతో ముంచెత్తారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఆర్.డి.టి. సంస్థ ఎఫ్.సి.ఆర్.ఎ. ను కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ చేసిన నేపథ్యంలో…
స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కు ఒప్పో భారీ విరాళం
రూ. 50.59 లక్షల చెక్కును అందించిన ఎండీ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని స్వర్ణాంధ్ర అభివృద్ది కోసం…
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : సీఎం
నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. హామీగా కాకుండా బాధ్యతగా తమ కూటమి సర్కార్ భావించిందని పేర్కొన్నారు. అందుకే చేనేత…
రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
కేరళ సర్కార్ పై భగ్గుమన్న వైనం కేరళ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ…

రూ. 167.20 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్
నితీశ్ కుమార్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ
జగన్ ఈ జన్మకు అధికారంలోకి రాలేడు
మహేష్ బాబుకు యుఫోరియా తెగ నచ్చేసింది
రాజధాని అమరావతి ఆత్మ గౌరవానికి ప్రతీక
శ్రీ కోదండ రామునికి పట్టు వస్త్రాల సమర్పణ
ఆర్డీటీ సేవలకు ఇక ఆటంకాలు ఉండవు
స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కు ఒప్పో భారీ విరాళం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : సీఎం
రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
























































































