మాతృ భాషను విస్మరించొద్దు : నారా లోకేష్
ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని ఆదేశం అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్న విషయాన్ని అధికారులు మంత్రి లోకేష్…
డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు
కీలక సూచనలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో అనధికారిక మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. డిజిటల్ క్యాబినెట్ దిశగా…
హెడ్ కోచ్ గా తిరిగి రానున్న రాహుల్ ద్రవిడ్
గౌతమ్ గంభీర్ కు కోలుకోలేని బిగ్ షాక్ ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ గా ఇప్పటికే బాధ్యతలు నిర్వహించిన కర్ణాటకకు చెందిన రాహుల్ ద్రవిడ్ తిరిగి ఇండియా జట్టుకు ప్రధాన కోచ్…
కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక
ప్రభుత్వ బడిపై నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం పార్వతీపురం మన్యం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్…
భారత్-యూకే మధ్య కీలక చర్చలు
ఒక చారిత్రాత్మక మైలురాయి ఫ్రాన్స్ : భారత్ , యుకె దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొన్నాయి. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత కీలకమైన జి-7 సదస్సులో పాల్గొన్నారు. ఇండియా, యుకె దేశాల అధినేతల మధ్య కీలక…
నీటి విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలి
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో చోటు చేసుకున్న ప్రధాన పరీక్షలైన నీట్ యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ పరీక్షలు…
సీఎం జోసెఫ్ విజయ్ సింప్లిసిటీ సూపర్
కితాబు ఇచ్చిన ప్రముఖ నటి సమంత చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై ప్రశంసలు కురిపించింది నటి సమంత రుతు ప్రభు. తను మర్యాద పూర్వకంగా సీఎంను కలిసింది. విజయ్ కేవలం తెరపై హీరోగా మాత్రమే మిగిలి…
డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ
కీలక అంశాలపై విస్తృత చర్చలు ఫ్రాన్స్ : విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఈ సందర్బంగా ఆయన జి 7 సదస్సులో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రధానమంత్రులు, అధ్యక్షులతో ప్రత్యేకంగా…
కృష్ణలంక సీఐపై విచారణకు ఆదేశం
ఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రౌడీషీటర్ లాకప్ డెత్ పై స్పందించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రౌడీషీటర్ సాయికృష్ణ…
ప్రజల కోసం రిషికొండ ప్యాలెస్
ఏపీ మంత్రుల బృందం ప్రకటన అమరావతి : ఏపీ సబ్ కమిటీ కీలక ప్రకటన చేసింది. ప్రజాధనం ఎలా వృథా చేశారో చూపించడానికి టికెట్ పెట్టి ప్రజలను, స్కూల్ పిల్లలను సందర్శనకు అనుమతించాలని కొందరు కోరారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,…

మాతృ భాషను విస్మరించొద్దు : నారా లోకేష్
డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు
హెడ్ కోచ్ గా తిరిగి రానున్న రాహుల్ ద్రవిడ్
కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక
భారత్-యూకే మధ్య కీలక చర్చలు
నీటి విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలి
సీఎం జోసెఫ్ విజయ్ సింప్లిసిటీ సూపర్
డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ
కృష్ణలంక సీఐపై విచారణకు ఆదేశం
ప్రజల కోసం రిషికొండ ప్యాలెస్
























































































