లోక్ సభ స్పీకర్ తో వైసీపీ ఎంపీలు ములాఖత్
సమర్థవంతమైన నిర్వహణపై విస్తృతంగా చర్చ న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీలు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాని పార్లమెంట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎంపీలు పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరు,…
టారిఫ్ తగ్గింపుతో రైతులు, గంగపుత్రులకు మేలు
అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త అమరావతి : అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి,…
కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
కేంద్ర సర్కార్ ను కోరిన ఎంపీ మద్దెల గురుమూర్తి న్యూడిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి పార్లమెంట్ సాక్షిగా ఉపాధి హామీ పథకం తీరు తెన్నులపై ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని…
నల్లగొండ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లా : నల్లగొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా , అభివృద్దికి కేరాఫ్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈరోజు…
డీఎంకే సర్కార్ బక్వాస్ : టీవీకే విజయ్
ఆనాటి ఎంజీఆర్ తో పోల్చుకున్న చీఫ్ చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొలువు తీరిన ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సర్కార్ ను ఏకి పారేశారు టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్. తను పార్టీ స్థాపించి 2…
రూ. 233 కోట్ల శ్రీవారి నిధులను దోచుకున్నారు
సంచలన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ మంగళగిరి : గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కల్తీ నెయ్యిని ఉపయోగించి 63 లక్షల లడ్డూలు విక్రయించారని పేర్కొన్నారు. ఏకంగా…
ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి
డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అనంతపురం జిల్లా : ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేసిందంటూ కేంద్రంలోని మోదీ సర్కార్ పై భగ్గుమన్నారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి . మన్రేగా(MGNREGA) పథకానికి పుట్టినిల్లు…
హైడ్రా ప్రజా వాణికి 65 ఫిర్యాదులు : కమిషనర్
పార్కులను ప్లాట్లుగా మార్చేశారంటూ ఆరోపణలు హైదరాబాద్ : కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాలయంలో ప్రజా వాణి చేపట్టారు. మొత్తం 65 ఫిర్యాదులు అందాయని చెప్పారు ఈ సందర్భంగా. రంగారెడ్డి జిల్లా భాగ్ హయత్నగర్ సర్వే నంబరు 97లో శ్రీ…
బోగస్ కంపెనీలతో ఒప్పందం సర్కార్ మోసం
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు. కవిత మీడియాతో మాట్లాడారు.…
ఘనంగా శ్రీ కోదండ రామస్వామి పేట ఉత్సవం
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా…

లోక్ సభ స్పీకర్ తో వైసీపీ ఎంపీలు ములాఖత్
టారిఫ్ తగ్గింపుతో రైతులు, గంగపుత్రులకు మేలు
కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
నల్లగొండ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం
డీఎంకే సర్కార్ బక్వాస్ : టీవీకే విజయ్
రూ. 233 కోట్ల శ్రీవారి నిధులను దోచుకున్నారు
ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి
హైడ్రా ప్రజా వాణికి 65 ఫిర్యాదులు : కమిషనర్
బోగస్ కంపెనీలతో ఒప్పందం సర్కార్ మోసం
ఘనంగా శ్రీ కోదండ రామస్వామి పేట ఉత్సవం
























































































