ఏపీలో నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సురపతి ప్రశాంత్…
అమరావతి రైతులకు అన్యాయ జరగదు
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన రాష్ట్ర రాజధాని అమరావతి రైతులకు సంబంధించి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. స్వచ్చంధంగా తమ భూములను ఇచ్చిన వారికి…
ఆపరేషన్ సక్సెస్ పవన్ కళ్యాణ్ కు రెస్ట్
వెల్లడించిన జనసేన పార్టీ కార్యాలయం అమరావతి : జనసేన పార్టీ చీఫ్, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనా పరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో…
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను విజయవంతం చేయాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్నారు. ప్రతీ…
పెమ్మసానికి అంత సీన్ లేదు : అంబటి రాంబాబు
హత్యా రాజకీయాలకు తెర లేపిన కేంద్ర మంత్రి అమరావతి : మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో హత్యా రాజకీయాలకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు…
ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి
ప్రధాని మోదీపై టీపీసీసీ చీఫ్ కామెంట్స్ హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ సాక్షిగా డీ లిమిటేషన్ బిల్లు వీగి పోవడం పై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి…
మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం
సమీక్ష చేపట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఇవాళ సచివాలయంలో తన కార్యాలయంలో మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక సమీక్ష చేపట్టారు. ఈ…
సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు భేష్
మంత్రి దామోదర రాజ నరసింహ కామెంట్స్ సంగారెడ్డి జిల్లా : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించారు. జోగిపేట పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు 75…
మోదీ దత్త పుత్రుడు జగన్ తెర తొలగింది
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడింది ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.నిన్నటి బిల్లుతో పీఎం మోదీ దత్త పుత్రుడు జగన్ బండారం ఏమిటో బయట పడింది. వాస్తవం…
జీవన్ రెడ్డితో కేటీఆర్, హరీశ్ రావు భేటీ
20న జరిగే కేసీఆర్ సభపై విస్తృత చర్చలు జగిత్యాల జిల్లా : భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 20న జగిత్యాల జిల్లాకు రానున్నారు. ఈ సందర్బంగా భారీ బహిరంగ సభను…

ఏపీలో నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ
అమరావతి రైతులకు అన్యాయ జరగదు
ఆపరేషన్ సక్సెస్ పవన్ కళ్యాణ్ కు రెస్ట్
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను విజయవంతం చేయాలి
పెమ్మసానికి అంత సీన్ లేదు : అంబటి రాంబాబు
ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి
మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం
సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు భేష్
మోదీ దత్త పుత్రుడు జగన్ తెర తొలగింది
జీవన్ రెడ్డితో కేటీఆర్, హరీశ్ రావు భేటీ
























































































