భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి
సర్వ దర్శనం , రూ. 300 ప్రత్యేక దర్శనం టోకెన్లు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. భక్తుల దర్శనానికి సంబంధించి పలు సూచనలు చేశారు ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ…
టిటిడి ట్రస్ట్ లకు రూ.20 లక్షల విరాళం
అందించిన రాజేంద్ర జ్యువెలరీ సంస్థ తిరుపతి : కోట్లాది మంది భక్తులను కలిగిన ఏకైక పవిత్ర స్థలం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తలుచుకున్నా లేదా దర్శించుకున్నా, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా ప్రతిరోజూ భారీ…
రోడ్ల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలి
ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ వేదికగా రోడ్లు, భవనాల శాఖ పై…
ఇప్పట్లో టీం ఇండియాను ఓడించడం కష్టం
మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైఖేల్ ఆథర్టన్ ఇంగ్లండ్ : మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ మైఖేల్ ఆథర్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్య కుమార్ సారథ్యంలోని భారత జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను…
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
హెచ్చరించిన మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగాఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ చేపట్టిందని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ . ఎక్కడైనా చిన్నపాటి…
దీక్ష విరమించిన కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ అంటూ ఫైర్ హైదరాబాద్ : వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేత మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష చేపట్టారు.…
ఎంపీ గురుమూర్తి పిటిషన్ హైకోర్టు తిరస్కరణ
ప్రోత్సాహకాలు ఇవ్వక పోతే పెట్టుబడులు ఎలా..? అమరావతి : వైసీపీ ఎంపీ గురుమూర్తికి బిగ్ షాక్ తగిలింది. తాను దాఖలు చేసిన పిటిషన్ పై మండిపడింద ఏపీ హైకోర్టు. పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేయాలని గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై…
మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ షాకింగ్ కామెంట్స్
భారత క్రికెట్ లో కలకలం రేపిన మాజీ క్రికెటర్ ముంబై : మాజీ క్రికెట్ జట్టు సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా భారత క్రికెట్లో అత్యంత వివాదాస్పదమైన కొన్ని నిర్ణయాలపై పాటిల్ చాలా సంవత్సరాలుగా మౌనం వీడారు.మహేంద్ర…
భూ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : ఖమ్మంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితులకు తీపి కబురు చెప్పారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో 311 మంది భూ నిర్వాసితులకు పట్టాలు…
ఐసీసీ ర్యాంకింగ్స్ లో శర్మ, శాంసన్
22వ స్థానానికి ఎగబాకిన సంజు దుబాయ్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను టీం ఇండియా దక్కించు కోవడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ కు భారీ ఊరట లభించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్ లో…

భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి
టిటిడి ట్రస్ట్ లకు రూ.20 లక్షల విరాళం
రోడ్ల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలి
ఇప్పట్లో టీం ఇండియాను ఓడించడం కష్టం
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
దీక్ష విరమించిన కల్వకుంట్ల కవిత
ఎంపీ గురుమూర్తి పిటిషన్ హైకోర్టు తిరస్కరణ
మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ షాకింగ్ కామెంట్స్
భూ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
ఐసీసీ ర్యాంకింగ్స్ లో శర్మ, శాంసన్
























































































