ఆటోలను ఈవీ వాహనాలుగా చేస్తాం : సీఎం
కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మారుస్తామన్నారు. నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయిస్తామని ప్రకటించారు.…
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి
గవర్నర్ ను కోరిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చెన్నై : తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చోటు చేసుకున్న ఉత్కంఠకు తెర దించారు టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్. ఆయన మర్యాద పూర్వకంగా గవర్నర్ రాజేంద్రను…
టిటిడి జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం
విద్యార్థులకు ఉచితంగా మెరుగైన వసతి సౌకర్యాలు తిరుపతి : టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..…
ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్
8 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతిలో ఘోర ఓటమి ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా స్వంత గడ్డపై మరో పరాజయాన్ని చవి చూసింది అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 8…
ఫిన్ అలెన్ విధ్వంసకర ఇన్నింగ్స్
47 బంతులు 5 ఫోర్లు 10 సిక్సులు ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సదరు టీం కేవలం…
గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు
99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అమరావతి : ఏపీ లో కూటమి సర్కార్ కొలువు తీరడంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా సాగు నీటి రంగంపై దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో అత్యధికంగా నిధులను కేటాయించింది. ప్రధానంగా…
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
ఉచిత లాకర్లు పెద్ద ఎత్తున అందజేత తిరుమల : వేసవి కాలం కావడంతో శ్రీవారి భక్తులు పోటెత్తారు. వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్…
ఆన్ లైన్ సేవలతో అవినీతికి చెక్ : సీఎం
సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు అమరావతి : ఇక నుంచి అన్ని వ్యవస్థలు, శాఖల వ్యవహారాలన్నీ ఆన్ లైన్ లోనే ఉండాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీని వల్ల అవినీతికి చెక్ పెట్టవచ్చని చెప్పారు. మాన్యువల్ టచ్…
రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా
వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని సంబంధిత ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలే…
నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలి
ఆదేశించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నియోజకవర్గంలోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పీజీఆర్ఎస్ విధానంలో ప్రజా ప్రతినిధులు-అధికారులు కలిసి నిర్వహించేలా చూడాలన్నారు.…

ఆటోలను ఈవీ వాహనాలుగా చేస్తాం : సీఎం
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి
టిటిడి జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం
ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్
ఫిన్ అలెన్ విధ్వంసకర ఇన్నింగ్స్
గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
ఆన్ లైన్ సేవలతో అవినీతికి చెక్ : సీఎం
రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా
నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలి























































































