సంజు శాంసన్ ను 14 ఏళ్ల నుంచి చూస్తున్నా
కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ శశి థరూర్ కేరళ : తిరువనంతపురం కాంగ్రెస్ పార్టీకి చెందని ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మరోసారి కేరళస్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ప్రస్తావించాడు. తను శాంసన్ ను…
పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం
ఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పడిపోయిన వృద్ధి రేటును తిరిగి గాడిలో…
శ్రీవారి దివ్య క్షేత్రానికి రూ. 14.25 కోట్లు కేటాయింపు
వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. నాయుడు మీడియాతో మాట్లాడారు. పార్వతీపురం…
జల మండలిలో ఈ ఆఫీస్ సేవలు
త్వరితగతిన కార్యకలాపాల నిర్వహణ హైదరాబాద్ : జలమండలిలో ఇక నుంచి ఈ ఆఫీస్ సేవలు రానున్నాయి. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు దీనికి శ్రీకారం చుట్టారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. దీని ద్వారా మరింత సౌకర్యాలు అందనున్నాయి. ఫైల్ చలనం..…
చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను కావాలని నాశనం చేశాడంటూ మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రజా సమస్యలపై చర్చకు…
ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉంటా
సంచలన వ్యాఖ్యలు చేసిన సంజు శాంసన్ ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను కోల్ కతా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో విండీస్ పై ఇండియా గెలుపు సాధించడంలో కీలకమైన…
తెలుగు ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో…
క్యూ లైన్లలో భక్తులు సంయమనం పాటించాలి
భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వినతి తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. గతకొంత కాలంగా భక్తులు నియమ నిబంధనలు పాటించడం లేదని పేర్కొంది. ప్రతి రోజూ 70 వేల మందికి పైగా…
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అబద్దం
క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సంస్థ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆసక్తికర…
స్వంత ఊరితో అనుబంధం శాశ్వతం
కీలక వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ నాగర్ కర్నూల్ జిల్లా : ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండల పరిధిలోని తుమ్మన్ పేట.…

సంజు శాంసన్ ను 14 ఏళ్ల నుంచి చూస్తున్నా
పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం
శ్రీవారి దివ్య క్షేత్రానికి రూ. 14.25 కోట్లు కేటాయింపు
జల మండలిలో ఈ ఆఫీస్ సేవలు
చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ
ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉంటా
తెలుగు ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలి
క్యూ లైన్లలో భక్తులు సంయమనం పాటించాలి
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అబద్దం
స్వంత ఊరితో అనుబంధం శాశ్వతం























































































