సీఎం విజయ్ వ్యక్తిత్వం ప్రత్యేకం : సమంత
మార్పు కోసం ఆయన పడుతున్న శ్రమ గొప్పది చెన్నై : తమిళనాడులో సీఎంగా కొలువు తీరారు అగ్ర నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. బుధవారం ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు మర్యాద పూర్వకంగా సీఎంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర…
రూ 2 వేల స్కాం పూర్తిగా అబద్దం : పొన్నం ప్రభాకర్
మేం చిల్లర రాజకీయాలు చేయాలని అనుకోం హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్ స్వామి , చోక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో ఇప్పుడు నేను,…
మా సంస్థను ప్రజా ఉద్యమంగా మారుస్తాం
సంచలన ప్రకటన చేసిన కె. అన్నామలై చెన్నై : భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 50 లక్షల మంది సభ్యత్వ…
మహమ్మద్ అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్
వివిధ ఫార్మాట్లలో గిల్ లేక పోవడంపై ఫైర్ హైదరాబాద్ : భారత మాజీ కెప్టెన్ , రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ వివిధ ఫార్మాట్లలో శుభ్మన్ గిల్ లేక పోవడంపై, అలాగే టెస్ట్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ ,…
ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అమెరికా : ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్పై కొత్తగా సైనిక చర్యలు తప్పవని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇరాన్తో ఘర్షణకు ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు కఠిన హెచ్చరిక…
సైబర్ నేరస్తులను ఉపేక్షించొద్దు : సుప్రీంకోర్టు
ఈ నేరగాళ్లు పరాన్నజీవులని షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సైబర్ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఒక నిందితుడిపై నమోదైన వివిధ ఎఫ్ఐఆర్లను (FIRs) ఏకీకృతం…
వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం
ప్రబంధ పాశురాల పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు అత్యంత…
సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబర్ వన్
కీలక ప్రకటన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి అమరావతి : సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబర్ వన్ అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. రైతు…
ఏపీలో కురియనున్న భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : నైరుతి రుతు పవనాలు ప్రారంభం అయ్యాయని, దీంతో భారీ ఎత్తున వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హెచ్చరించింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఐఎండీ). రాగల మూడు గంటలు పలుచోట్ల…
గ్రేట్ గ్రీన్ వాల్ కి మిస్టీ సహకారం
కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీ : గ్రీన్ ఇండియా మిషన్ కింద రాష్ట్రానికి సహకారం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1,050 కిలోమీటర్ల సుధీర్ఘ తీర ప్రాంతాన్ని తుపానులు, ఉప్పెనలు లాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించు…

సీఎం విజయ్ వ్యక్తిత్వం ప్రత్యేకం : సమంత
రూ 2 వేల స్కాం పూర్తిగా అబద్దం : పొన్నం ప్రభాకర్
మా సంస్థను ప్రజా ఉద్యమంగా మారుస్తాం
మహమ్మద్ అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్
ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
సైబర్ నేరస్తులను ఉపేక్షించొద్దు : సుప్రీంకోర్టు
వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం
సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబర్ వన్
ఏపీలో కురియనున్న భారీ వర్షాలు
గ్రేట్ గ్రీన్ వాల్ కి మిస్టీ సహకారం
























































































