బాసర ఆలయంలో సీఎం పూజలు
మనవడికి అక్షర అభ్యాసం నిర్మల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడికి ప్రతి నిత్యం అక్షర…
కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిపై కన్నేసిన సీఎం
ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక తను అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నాడని అన్నారు. ప్రజా పాలన పేరుతో…
నీటిని నిల్వ చేయాలి జలాశయాలు నింపాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా : సమస్త మానవాళికి నీరు అత్యంత ముఖ్యమని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం అనంతపురం జిల్లా తాడపత్రిలో ఆయన…
ఆదిత్య డిగ్రీ కాలేజ్, బిజినెస్ స్కూల్ ఫేక్
ఉస్మానియా యూనివర్శిటీ కీలక ప్రకటన హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ‘ఆదిత్య డిగ్రీ కళాశాలలు’ లేదా ‘ఆదిత్య బిజినెస్ స్కూల్’ అనే పేర్లతో ఉన్న ఏ కళాశాలలకు కూడా ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపును మంజూరు చేయలేదని…
సంజు శాంసన్ పూర్ పర్ ఫార్మెన్స్
వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ ఆగ్రహం చెన్నై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరోగా గుర్తింపు పొందిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తనను ఏరికోరి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీసుకుంది. భారీ ధరకు…
సింగరేణిని పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
కన్నెర్ర చేసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో ఇప్పుడు కూడా అలాగే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన చెందారు. అప్పుడు మన…
సీఎం రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు
ఎద్దేవా చేసిన కేరళ సీఎం విజయన్ కేరళ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదంటూ ఏకి పారేశారు కేరళ సీఎం పినరయ్ విజయన్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెలలోనే శాసన…
డంపింగ్ యార్డు ఏర్పాటును వెనక్కి తీసుకోవాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా చేపట్టిన ఐక్య నిరసన, దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున…
నాలో ఇంకా ఆడే సత్తా ఉంది : షమీ
సెలెక్షన్ కమిటీ చైర్మన్ పై ఆగ్రహం కోల్ కతా : భారత క్రికెట్ కు చెందిన ఆల్ రౌండర్, స్టార్ పేసర్ మొహహ్మద్ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను మరోసారి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పై…
బీఆర్ఎస్ ఆరోపణలు అబద్దం : కోహినూర్ గ్రూప్
నాదర్ గుల్ భూములు ప్రభుత్వానివి కావు హైదరాబాద్ : నాదర్ గుల్ భూములు కబ్జాకు గురైనట్లు మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఖండించింది కోహినూర్ గ్రూప్. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ భూమి అసలు రాజా…

బాసర ఆలయంలో సీఎం పూజలు
కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిపై కన్నేసిన సీఎం
నీటిని నిల్వ చేయాలి జలాశయాలు నింపాలి
ఆదిత్య డిగ్రీ కాలేజ్, బిజినెస్ స్కూల్ ఫేక్
సంజు శాంసన్ పూర్ పర్ ఫార్మెన్స్
సింగరేణిని పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
సీఎం రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు
డంపింగ్ యార్డు ఏర్పాటును వెనక్కి తీసుకోవాలి
నాలో ఇంకా ఆడే సత్తా ఉంది : షమీ
బీఆర్ఎస్ ఆరోపణలు అబద్దం : కోహినూర్ గ్రూప్
























































































