ఏఐ టెక్నాలజీతో విద్యా రంగంలో కీలక మార్పులు
స్పష్టం చేసిన బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి : ఏపీలో పర్యటించిన టెక్నాలజీ దిగ్గజం, బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకు రావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగ…
పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి
భక్తులను అనుగ్రహించిన స్వామి తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన…
పీసీబీ చైర్మన్ నఖ్వీపై షోయబ్ అఖ్తర్ ఫైర్
తను ఆ పదవికి తగిన వ్యక్తి కాదని ఆగ్రహం పాకిస్తాన్ : ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి భారత…
రూ. 10.86 కోట్లతో తేనెటీగల అభివృద్ది ప్రాజెక్టులు
కీలక ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ వైఎసఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలోనూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు రాష్ట్ర…
బిల్ గేట్స్ కు సీఎం గ్రాండ్ వెల్ కమ్
ఏపీకి విచ్చేసిన టెక్నాలజీ దిగ్గజం అమరావతి : ప్రపంచ టెక్ దిగ్గజం, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీలో కాలు మోపారు. ఆయనకు గంగవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ఐటీ, విద్యా…
ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం అని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని చెప్పారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన…
నంది వాహనం కైలాసనాథుడి దర్శనం
శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం రోజైన రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ…
రైతుల ధాన్యానికి సర్కార్ భరోసా : అచ్చెన్నాయుడు
ధరల స్థిరీకరణకు కృషి చేస్తామన్న మంత్రి అమరావతి : ఏపీ సర్కార్ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెటింగ్ శాఖ రైతులకు సరైన ధర…
తాండాల అభివృద్ది కోసం కృషి చేస్తాం : సీఎం
తమ గెలుపులో బంజారాలు కీలక పాత్ర పోషించారు హైదరాబాద్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని తాండాలను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. తమ సర్కార్ పెద్ద ఎత్తున నిధులను…
భారత్ భళా పాకిస్తాన్ విలవిల
61 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. 114 పరుగులకే…

ఏఐ టెక్నాలజీతో విద్యా రంగంలో కీలక మార్పులు
పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి
పీసీబీ చైర్మన్ నఖ్వీపై షోయబ్ అఖ్తర్ ఫైర్
రూ. 10.86 కోట్లతో తేనెటీగల అభివృద్ది ప్రాజెక్టులు
బిల్ గేట్స్ కు సీఎం గ్రాండ్ వెల్ కమ్
ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
నంది వాహనం కైలాసనాథుడి దర్శనం
రైతుల ధాన్యానికి సర్కార్ భరోసా : అచ్చెన్నాయుడు
తాండాల అభివృద్ది కోసం కృషి చేస్తాం : సీఎం
భారత్ భళా పాకిస్తాన్ విలవిల






















































































