6న న్యూఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న‌

ప్ర‌క‌టించిన సంస్థ ప్ర‌తినిధి సౌర‌వ్ దాస్ న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ). ఇది ప్ర‌స్తుతం అమెరికా వేదిక‌గా ఆన్ లైన్ వేదిక‌గా ఏర్పాటైంది. మిలియ‌న్ల కొద్దీ జ‌నం దీనిని అనుస‌రిస్తున్నారు. ఇందుకు సంబంధించి…

కూట‌మి నేత‌ల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని..?

నిప్పులు చెరిగిన శాస‌న మండ‌లి చైర్మ‌న్ హైద‌రాబాద్ : ఏపీ కూట‌మి నేత‌లు నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, నారా లోకేష్ , త‌దిత‌ర నేత‌ల తీరుప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా…

సైకిల్ యాత్రకు తెలుగుదేశం శ్రీకారం

టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అమ‌రావ‌తి : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 5వ తేదీ శుక్ర‌వారం రోజున‌ ఒక మహోత్తర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ…

అరాచ‌క పాల‌న అంత‌మైన రోజు ఇది

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరిత్రాత్మక…

ఏపీలో సుప‌రిపాల‌న‌కు రెండేళ్లు : జ‌నార‌ర్ద‌న్ రెడ్డి

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి అమ‌రావ‌తి : ఏపీ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సంక్షేమం – అభివృద్ధితో కూడిన సుపరిపాలనకు రెండేళ్లు పూర్తయింద‌ని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు…

చెర్రీ అభిమానుల‌కు పెద్ది పండుగ

అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన రామ్ చ‌ర‌ణ్ హైద‌రాబాద్ : ఉత్కంఠ‌కు తెర దించుతూ బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ పెద్ది ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ తారాగ‌ణం, స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంగా దీనిని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక…

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చ గొడితే ఎలా..?

నిప్పులు చెరిగిన నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు…

కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు

రూ. 10 వేల కోట్ల ఏటీఎఫ్ స్థిరీక‌ర‌ణకు ఓకే న్యూఢిల్లీ : ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపింది. విమాన‌యాన రంగానికి సంబంధించి ఏటీఎఫ్ ధ‌ర స్థిరీక‌ర‌ణ నిధికి రూ. 10 వేల కోట్లు…

ఆధునిక వ‌స‌తుల‌తో ల‌డ్డూ త‌యారీ వంట‌శాల‌

మే నెల‌లో 1.21 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యాల‌తో రికార్డ్ తిరుమ‌ల : టీటీడీ రికార్డ్ స్తాయిలో గ‌త మే నెల‌లో ల‌డ్డూల‌ను విక్ర‌యించింది. గ‌తంలో కంటే ఈ ఏడాది 2026లోనే అత్య‌ధికంగా శ్రీ‌వారి భ‌క్తుల‌కు అంద‌జేసిన‌ట్లు తెలిపింది టీటీడీ. ఈ మేర‌కు…

ఏపీని స‌ర్వ నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి

నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు. తాడేపల్లిలో 2 ఎకరాల్లో, హైదరాబాద్…