ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రిక

రానున్న రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు అమ‌రావ‌తి : ఏపీకి రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రానున్న రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు…

మ‌హేష్ బాబుతో పర్స‌న‌ల్ క‌నెక్ష‌న్ ఎక్కువ‌

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన న‌టుడు అడ‌వి శేష్ హైద‌రాబాద్ : న‌టుడు అడ‌వి శేష్ న‌టించిన డెకాయిట్ పై అంచ‌నాలు పెరిగాయి. ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఏంట్రా చిరంజీవిలా, మహేష్ బాబులా ఫీల్ అవుతున్నావ్ అని బయట అంటుంటారు…

సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం

ప్ర‌క‌టించిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : సింగ‌రేణి సంస్థ‌ను కాపాడుకునేందుకు ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి , హెచ్ఎంఎస్ అధ్యర్యంలో నిర్వహించిన సేవ్ సింగరేణి…

విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్-ఛేంజర్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన న‌వీన్ మిట్ట‌ల్ హైద‌రాబాద్ విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంద‌ని అన్నారు ఇంధ‌న శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్. ఉత్తర డిస్కామ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన…

శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు

ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప యాగం నిర్వ‌హ‌ణ తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల‌లో తిరుప‌తిలోని ప్రసిద్ద ఆల‌యం శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఉత్స‌వాలలో…

ఇక అమ‌రావ‌తిని ఎవ‌రూ మార్చ‌లేరు – శ్రీ‌

జ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావ‌ణి అనంత‌పురం జిల్లా : ఎన్ని కుట్ర‌లు చేసినా చివ‌ర‌కు అంతిమంగా ధ‌ర్మ‌మే గెలిచింద‌ని అన్నారు సింగ‌న‌మ‌ల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి…

ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

అంగ‌రంగ వైభ‌వంగా స్వామి వారి ధ్వ‌జారోహ‌ణం ఒంటిమిట్ట / తిరుప‌తి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. నిన్న‌ రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి…

క‌ర్ణాట‌క సంస్కృతి గొప్ప‌ది : నారా లోకేష్

కుమార స్వామి కేంద్ర మంత్రిగా ఉండ‌టం భేష్ క‌ర్ణాట‌క : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కర్ణాటక లోని సింధనూరు హోసళ్లీ క్యాంప్ లో…

రూ. 250 కోట్ల‌తో నెద‌ర్లాండ్స్ లో శ్రీ‌వారి ఆల‌యం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల‌తో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు…

వ‌ర‌ద కాలువ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం

హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువుల‌ను పూర్తి స్థాయిలో ప‌ర్యాట‌క ప్రాంతాలుగా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఈ…