సీఎంతో అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ‌తో భేటీ

ఇద్ద‌రి మ‌ధ్య రెండు గంట‌ల‌కు పైగా కీల‌క స‌మావేశం హైద‌రాబాద్ : ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీ అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య రెండు గంట‌ల‌కు…

శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ తిరుమల : తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్‌ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి…

వైభ‌వోపేతం శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం

గోవిందా గోవిందా నినాదాల‌తో మోర్మోగ్రిన క్షేత్రం తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొనసాగుతున్నాయి. ఉదయం దివ్య మంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ…

టీం ఇండియా నుంచి రింకూ సింగ్ అవుట్

రేపే జింబాబ్వేతో భార‌త్ నువ్వా నేనా ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం సూపర్ – 8 లో టీమిండియా రెండు కీల‌క మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.…

అభిషేక్ శ‌ర్మ ఆడేది అనుమాన‌మే

ఈనెల 26న జింబాబ్వేతో కీల‌క మ్యాచ్ ముంబై : ఇండియా, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ భార‌త జ‌ట్టు తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటోంది. ఇప్ప‌టికే సూప‌ర్ -8కి చేరింది టీమిండియా. అయితే టోర్నీలో…

మ‌హిళ‌ల జోలికి వ‌స్తే తాట తీస్తం : అనిత

నిప్పులు చెరిగిన హోం శాఖ మంత్రి అమ‌రావ‌తి : రాష్ట్రంలో మ‌హిళ‌లు, చిన్నారుల భ‌ద్ర‌త‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శాస‌న మండ‌లిలో లా అండ్ ఆర్డ‌ర్ పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు ఎమ్మెల్యేలు.…

ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు సంబంధం లేదు

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న తమ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న హెరిటేజ్ సంస్థ‌పై అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్న‌రంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.…

మీ సేవ మొబైల్ యాప్ లో టీఎస్ఆర్టీసీ సేవ‌లు

అందు బాటులోకి తీసుకు వ‌చ్చిన సంస్థ హైద‌రాబాద్ : ఆర్టీసీ ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పింది టీఎస్ఆర్టీసీ. తాజాగా ‘మీ సేవ’ మొబైల్ ఆప్ లో TGSRTC బస్ టిక్కెట్ పొందే సౌకర్యం క‌ల్పించింది. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం…

ప్ర‌జా ప్ర‌తినిధుల కుటుంబీకుల‌తో లోకేష్ భేటీ

గోదావరి జిల్లా ప్రేమ ఆప్యాయతల విందు అమ‌రావ‌తి : గోదావరి జిల్లా పరిధిలోని కాకినాడ, అమలాపురం పార్లమెంటు కూటమి ప్రజా ప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఇచ్చిన విందు ప్రేమ ఆప్యాయతలతో సాగింది. గోదావరి జిల్లాలకు…

రైతు బంధుపై మాట త‌ప్పిన స‌ర్కార్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరుతో అడ్డ‌గోలు దందాకు తెర లేపారంటూ ఆరోపించారు. ఇది…