రూ. 390 కడితే చాలు అందాల ఆరబోత
అభిమానులకు విష్ణుప్రియ, అనన్య ఆఫర్ హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ల జోరు పెరుగుతోంది. దీంతో విష్ణుప్రియ, అనన్య నాగలాలు తమ గ్లామర్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ నమూనాలు పెరగడంతో వాటి ప్రభావం, డబ్బు సంపాదించడం,…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు
రెండు రోజుల పాటు క్యాంపెయిన్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూటమి తరపున బరిలో ఉన్న అభ్యర్థుల తరపున ప్రచారం చేయానున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది.…
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం జరిగే సమయంలో…
ఏపీలో నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సురపతి ప్రశాంత్…
అమరావతి రైతులకు అన్యాయ జరగదు
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన రాష్ట్ర రాజధాని అమరావతి రైతులకు సంబంధించి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. స్వచ్చంధంగా తమ భూములను ఇచ్చిన వారికి…
ఆపరేషన్ సక్సెస్ పవన్ కళ్యాణ్ కు రెస్ట్
వెల్లడించిన జనసేన పార్టీ కార్యాలయం అమరావతి : జనసేన పార్టీ చీఫ్, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనా పరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో…
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను విజయవంతం చేయాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్నారు. ప్రతీ…
పెమ్మసానికి అంత సీన్ లేదు : అంబటి రాంబాబు
హత్యా రాజకీయాలకు తెర లేపిన కేంద్ర మంత్రి అమరావతి : మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో హత్యా రాజకీయాలకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు…
ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి
ప్రధాని మోదీపై టీపీసీసీ చీఫ్ కామెంట్స్ హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ సాక్షిగా డీ లిమిటేషన్ బిల్లు వీగి పోవడం పై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి…
మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం
సమీక్ష చేపట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఇవాళ సచివాలయంలో తన కార్యాలయంలో మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక సమీక్ష చేపట్టారు. ఈ…

రూ. 390 కడితే చాలు అందాల ఆరబోత
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలో నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ
అమరావతి రైతులకు అన్యాయ జరగదు
ఆపరేషన్ సక్సెస్ పవన్ కళ్యాణ్ కు రెస్ట్
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను విజయవంతం చేయాలి
పెమ్మసానికి అంత సీన్ లేదు : అంబటి రాంబాబు
ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి
మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం
























































































