శ్రీలంక టూర్ కు వైభవ్ సూర్యవంశీ ఎంపిక
కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. శ్రీలంకలో పర్యటించి భారత -ఎ – జట్టు ను ప్రకటించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్కు ఐపీఎల్ లో…
ప్రతి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన జోన్ – నాన్ జోన్ విధానాన్ని తొలగించి కూటమి ప్రభుత్వం జోన్, నాన్ జోన్ అనే తేడా…
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝలక్
4 ఓవర్లు 39 రన్స్ 4 వికెట్లు తీసిన స్టార్ బౌలర్ ధర్మశాల : ఐపీఎల్ 19 సీజన్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో బుమ్రా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ కుర్రాడు…
వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
స్పష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేరళలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి సీఎంగా వీడీ సతీశన్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు ఖర్గే. దీంతో నిన్నటి దాకా సీఎం రేసులో ఉన్న…
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
ఇక నుంచి రాయలసీమ రక్షణ సీమ అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్రవారం రాయలసీమలో పర్యటించనున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం…
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం – విద్య) డా.…
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల తో మాట్లాడారు. భాదితులు…
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
కీలక రంగాలలో సహకారం పై చర్చలు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస్ట్రేలియా హై కమిషనర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీలక రంగాలలో సహకారంపై చర్చించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ-సాంకేతికత, లాజిస్టిక్స్, హరిత…
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కంటిన్యూ ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టి20 జట్టును ప్రకటించే పనిలో పడింది. ఇప్పటికే ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్. తన సారథ్యంలో భారత జట్టు…
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు అమరావతి : అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావును అభినందిస్తున్నట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విద్య, వైద్యంలో తిరుగులేని స్థాయిలో ఉండేలా 25 కిమ్స్…

శ్రీలంక టూర్ కు వైభవ్ సూర్యవంశీ ఎంపిక
ప్రతి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝలక్
వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
























































































