యూట్యూబ్‌లో షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలు’ పాట

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోనే కాదు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది జాన‌ప‌ద గీతం బాసింగ బ‌లాలు సాంగ్. ఒక మంచి జానపద గీతం కాలాతీతమైనది. అది గ్రామీణ జీవితం, సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం యొక్క సారాన్ని సంగ్రహించినప్పుడు, అది అన్ని తరాల ప్రేక్షకులతో…

క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ స‌రికొత్త రికార్డు

హైద‌రాబాద్ : క్రిస్టోఫర్ నోలన్ న‌టించిన‌ రాబోయే చారిత్రక చిత్రం ‘ది ఒడిస్సీ’ విడుదలకు ముందే సినీ ప్రేమికులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లలో అసాధారణ స్పందనను చూసింది, భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీమియం ఐమాక్స్ టిక్కెట్లు…

ఉద్యోగుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట : సీఎం

హైద‌రాబాద్ : త‌మ ప్ర‌భుత్వం ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం కోసం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం కీలక మైలు రాయిని సాధించింది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమగ్ర ఆరోగ్య భద్రత ,…

మ‌త‌ప‌ర‌మైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు

హైదరాబాద్ : మత పరమైన అంశాలకు సంబంధించిన హోంవర్క్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి బంధువు సుప్రియ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో ఆమె తీవ్రంగా స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న మా మేనల్లుడిని తీసుకు…

ఆట‌గాళ్ల‌పై గౌతం గంభీర్ కు న‌మ్మ‌కం లేదు : సురేష్ రైనా

చెన్నై : భార‌త జ‌ట్టులో వ‌రుసగా మార్పులు చోటు చేసుకోవడం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు సురేష్ రైనా. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానంగా జ‌ట్టు హెడ్ కోచ్ గా ఉన్న…

ఇరాన్ వంతెన‌ల‌పై అమెరికా బాంబుల వ‌ర్షం

ఇరాన్ : మ‌ధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది . మ‌రోసారి అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు దిగుతోంది. వ‌రుస‌గా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. దాడుల‌తో బెంబేలెత్తిస్తోంది యుఎస్. తాజాగా హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల…

ప్ర‌జ‌ల ఆస్తులు ప్ర‌వేట్ ప‌రం చేస్తే ఎలా..?

తాడేప‌ల్లి గూడెం : ఏపీ కూట‌మి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నార‌ని…

ప్ర‌భుత్వ ఆస్తుల‌ను వాణిజ్య ప‌రంగా వాడుకోవాలి

అమ‌రావ‌తి : ప్రభుత్వం వద్ద నిరర్ధకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వానికి ఉన్న భూములను వాణిజ్య పరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం…

‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్ల‌ల‌కు ప్రేర‌ణ‌ : కోదండ‌రాం రెడ్డి

హైదరాబాద్ : ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి, విద్యావేత్త, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ , సంఘ సేవకురాలు అయిన సోనాలి ఆచార్జీ, తన తొలి పుస్తకం ‘బియాండ్ ది రిపోర్ట్ కార్డ్’ను హైదరాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ…

లీడర్‌షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది

చెన్నై : దేశ రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న పాల‌నా ప‌రంగా ప‌రుగులు పెట్టిస్తున్నాడు. అవినీతి ర‌హిత పాల‌నే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. త‌ను సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి…