రేపటి నుంచి రజనీకాంత్ ధర్మన్ షూటింగ్
ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ చెన్నై : తమిళ చలన చిత్రంలో రారాజుగా వెలుగొందుతున్నాడు తలైవా రజనీకాంత్. తను ప్రస్తుతం జైలర్ -2 సీక్వెన్స్ చిత్రంలో నటించాడు. ఇది కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.…
భారత జట్టుకు మెంటార్ గా ఎంఎస్ ధోనీ..?
ప్రతిపాదించిన హెడ్ కోచ్ గౌతం గంభీర్ ముంబై : వచ్చే ఏడాది ఐసీసీ ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ 2027 జరగనుంది. ఇప్పటికే హెడ్ కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని టీం ఇండియా ఐసీసీ టి20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది.…
రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు
14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు విజయవాడ : తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు. ఈ ఘటనకు కారకుడైన సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. తనను విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.…
తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి
పిలుపునిచ్చిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అమరావతి : తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో అనేక పార్టీలు…
చెర్రీని ప్రధాని పొగడడం ఆనందంగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన బుధవారం తన సోషల్ మడియాలోని ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గురించి ప్రత్యేకంగా…
రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
కొత్తగా ఎన్నికైన 24 మంది సభ్యులు ఢిల్లీ : ఇటీవల పెద్దల సభ అయిన రాజ్యసభకు 24 మంది పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఈనెల 25వ తేదీన గురువారం ఢిల్లీలో రాజ్యసభలో గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.…
ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి
మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఫైర్ అమరావతి : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా సెల్వమణి…
అన్నామలై అద్భుతమైన నాయకుడు
ప్రశంసలు కురిపించిన అలీషా అబ్దుల్లా చెన్నై : జాతీయ కారు, బైక్ రేస్ తొలి ఛాంపియన్ అయిన అలీషా అబ్దుల్లా బుధవారం మర్యాద పూర్వకంగా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలైని కలిశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్…
సీఎం సువేందుతో భావోద్వేగ బంధం
కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ మోయిత్రా న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పార్లమెంట్ సభ్యురాలు మహూవా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె ఓ జాతీయ ఛానల్ తో జరిగిన సంభాషణలో…
జూన్ 30న రామకృష్ణ రావు పదవీ విరమణ
తన స్తానంలో రానున్న సంజయ్ జాజు హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఏఐఎస్ సంజయ్ జాజు రానున్నారు. ఈ మేరకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటి వరకు సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణరావు పదవీ కాలం…

రేపటి నుంచి రజనీకాంత్ ధర్మన్ షూటింగ్
భారత జట్టుకు మెంటార్ గా ఎంఎస్ ధోనీ..?
రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు
తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి
చెర్రీని ప్రధాని పొగడడం ఆనందంగా ఉంది
రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి
అన్నామలై అద్భుతమైన నాయకుడు
సీఎం సువేందుతో భావోద్వేగ బంధం
జూన్ 30న రామకృష్ణ రావు పదవీ విరమణ
























































































