శ్రీవారికి బంగారు పతకాలు విరాళం
వీటి విలువ రూ. 94.80 లక్షలు తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత…
జాతీయ స్థాయి అవార్డుల్లో ఏపీ సంచలనం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమరావతి : ఏపీ సర్కార్ సంచలనం సృష్టించింది. జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం విశేష ప్రతిభ కనబరిచింది. మహిళా స్నేహ పూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి…
చెన్నై సూపర్ కింగ్స్ జోష్ ఫ్యాన్స్ ఖుష్
ముంబై ఇండియన్స్ పై గ్రాండ్ విక్టరీ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో సత్తా చాటింది రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. టాస్ ఓడి పోయి ముందు బ్యాటింగ్…
డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానం బాధాకరం
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఆవేదన హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానం పట్ల తీవ్రంగా స్పందించారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్. ఆయన ఇవాళ కీలక ప్రకటన చేశారు.…
గంగపుత్ర, బెస్త కులాలకు న్యాయం చేస్తాం
బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న గంగపుత్ర , బెస్త, గూండ్ల కులస్తులకు బిసి స్థితిగతుల అధ్యయనం కోసం జరిగే జన గణలో వారికి తగిన న్యాయం చేస్తుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల చైర్మన్…
గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు
ఫలించిన పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అమరావతి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేవలం పనికి ఆహార పథకంగా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చే కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దారు. గోకులం షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణం…
తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయం
ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇండియా కూటమి తరపున పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇండియా కూటమిలోని ఆయా పార్టీల…
ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్రతినిధులు భేటీ
రూ. 200 కోట్లతో అమరావతిలో క్యాంపస్ నిర్మాణం అమరావతి : భారత దేశంలో విద్యా పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది బిట్స్ పిలానీ క్యాంపస్, యూనివర్శిటీ. ఈ సందర్బంగా ఏపీ రాజధాని అమరావతి వేదికగా బిట్స్ పిలానీ క్యాంపస్ ను…
ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాం : పాండ్యా
ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బాగా ఆడింది ముంబై : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో ప్రత్యర్థి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు…
సంజు శాంసన్ రియల్ టార్చ్ బేరర్
సెంచరీతో కదం తొక్కిన కేరళ స్టార్ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో అరుదైన రికార్డ్ సృష్టించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగింది చెన్నై…

శ్రీవారికి బంగారు పతకాలు విరాళం
జాతీయ స్థాయి అవార్డుల్లో ఏపీ సంచలనం
చెన్నై సూపర్ కింగ్స్ జోష్ ఫ్యాన్స్ ఖుష్
డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానం బాధాకరం
గంగపుత్ర, బెస్త కులాలకు న్యాయం చేస్తాం
గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు
తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయం
ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్రతినిధులు భేటీ
ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాం : పాండ్యా
సంజు శాంసన్ రియల్ టార్చ్ బేరర్
























































































