ప్రజలను విభజించే సనతాన ధర్మం వద్దు
శాసన సభలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చెన్నై : డీఎంకే ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ప్రారంభమైన శాసన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా మరోసారి సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలను విభజించే…
బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తాం
కూకట్ పల్లి డీసీపీ రితి రాజు ప్రకటన హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు. రాష్ట్ర వ్యాప్తంగా…
ప్రతిపక్షనేతలతో కరచాలనం సీఎం సంచలనం
మాజీ సీఎం స్టాలిన్, వైగో, సీమాన్ తో సమావేశం చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే విజయ్ వచ్చీ రావడంతోనే కొత్త సంప్రాదాయానికి నాంది పలికారు. రాజకీయాలు…
మోదీ నాయకత్వం భారత్ కు అగ్రస్థానం
ప్రశంసలు కురిపించిన సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ : సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండడం వల్లనే ఇండియా ఇప్పుడు వరల్డ్ లో టాప్ లో కొనసాగుతోందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో జరిగిన సీఐఐ సమ్మిట్…
జూలు విదిల్చిన కెప్టెన్ అక్షర్ పటేల్
3 వికెట్ల తేడాతో పంజాబ్ పై ఢిల్లీ విక్టరీ ధర్మశాల : ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్ లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది…
ఆర్సీబీతో ఓడి పోవడం బాధాకరం
ఆవేదన వ్యక్తం చేసిన రోహిత్ శర్మ రాయ్ పూర్ : కర్ణాటక లోని రాయ్ పూర్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కు కోలుకోలేని షాక్ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్…
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని…
బండి భగీరథ కేసుపై సీఎం సీరియస్
వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశం హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ కు సంబంధించిన పోలీస్ పోక్సో కేసు. ఇప్పటి వరకు తనను…
కంపెనీలు ఏర్పాటు చేస్తే తక్షణమే పర్మిషన్స్
ఇస్తామని ప్రకటించిన మంత్రి నారా లోకేష్ సింగపూర్ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే ఏపీకి చెందిన మంత్రులు ఇటీవలే పర్యటించారు. సింగపూర్…
రికార్డు స్థాయిలో భారత రూపాయి పతనం
అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ముంబై : అంతర్జాతీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రికార్డ్ స్థాయిలో భారత రూపాయి పతనం దిశగా కొనసాగింది. ఇక అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ₹95 దాటింది. ఏడాది కాలంలో గత…

ప్రజలను విభజించే సనతాన ధర్మం వద్దు
బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తాం
ప్రతిపక్షనేతలతో కరచాలనం సీఎం సంచలనం
మోదీ నాయకత్వం భారత్ కు అగ్రస్థానం
జూలు విదిల్చిన కెప్టెన్ అక్షర్ పటేల్
ఆర్సీబీతో ఓడి పోవడం బాధాకరం
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
బండి భగీరథ కేసుపై సీఎం సీరియస్
కంపెనీలు ఏర్పాటు చేస్తే తక్షణమే పర్మిషన్స్
రికార్డు స్థాయిలో భారత రూపాయి పతనం
























































































