రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి

కలెక్టర్‌ను కోరిన BRS నేత క్రిశాంక్రంగారెడ్డి జిల్లా : కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు బీఆర్ఎస్ నేత క్రిశాంక్. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలకు వినతి పత్రం…

పాల‌నా ప‌రంగా ప‌రుగులు పెట్టిస్తున్న సీఎం

త‌న‌దైన ముద్ర వేసిన జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌కీయ చ‌రిత్ర‌లో కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికారు టీవీకే పార్టీ చీఫ్‌, సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. విజయ్ నేతృత్వంలోని తమిళనాడులో టీవీకే పాలనాకాలం ఒక నెల గడిచింది.…

ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని విస్మ‌రించొద్దు

దిశా నిర్దేశం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల న్యూఢిల్లీ : జనసేన ఢిల్లీ వేదికగా ఎప్పుడు దేశ ప్రగతి, ఉన్నతి, పురోగతి కోసమే ఆలోచన చేస్తుందని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఢిల్లీలో మంగ‌ళ‌వారం జ‌రిగిన స‌మావేశంలో…

షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. తొలిరోజు పర్యటనలో ముందుగా సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారత్‌లో…

మ‌రోసారి చ‌ర్చ‌కు తెర తీసిన యానిమ‌ల్ సీన్

ప్రేమ‌, రొమాన్స్ ను తీసిన వంగా సందీప్ రెడ్డి ముంబై : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన దర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి తీసిన హిందీ మూవీ యానిమ‌ల్. ఇది సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక…

ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది

స్ప‌ష్టం చేసిన ఎంపీ సుప్రియా సూలే ముంబై : నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు సుప్రియా సూలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది ఎన్సీపీని కాంగ్రెస్ పార్టీలో క‌లుపుతార‌ని. దీనిపై మంగ‌ళ‌వారం…

తెలంగాణ వివాదం జ‌న‌సేన ఢిల్లీ స‌మావేశం

తెలంగాణ‌వాదులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఫైర్ న్యూఢిల్లీ : ఇప్పుడు అంద‌రి క‌ళ్లు తెలంగాణ‌పై ప‌డ్డాయి. జ‌న‌సేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మ‌ధ్య తెలంగాణ‌పై నోరు పారేసుకున్నారు. మీ అయ్య జాగీరా అని కామెంట్ చేయ‌డం…

మీనాక్షి విష‌యంలో హైక‌మాండ్ సీరియ‌స్

ఎవ‌రు లీకు చేశార‌నే దానిపై విచార‌ణ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపింది. ఇదే అంశం ఆ పార్టీని క‌ల‌వ‌రానికి గురి చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ…

శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో ఆర్జిత సేవలు రద్దు

జూన్ 25 నుంచి తెప్పోత్స‌వాల కార‌ణంగా తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వ‌ర‌కు తిరుప‌తి లోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ…

మూడు రోజుల్లో రెండున్న‌ర ల‌క్ష‌ల మంది భ‌క్తులు

సెల‌వులు ముగియ‌డంతో పోటెత్తిన భ‌క్త బాంధ‌వులు తిరుమ‌ల : భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. సెల‌వులు ముగియ‌డంతో పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి…