దురంధర్ -2 మూవీ అద్బుతంగా ఉంది
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా : ఆదిత్య ధర్ తీసిన దురంధర్ -2 మూవీ ఇప్పడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ మూవీ. ఇందుల్…
అన్న ప్రసాదానికి రూ. 44 లక్షల విరాళం
భక్తులకు స్వయంగా వడ్డించిన భువనేశ్వరి తిరుమల : కోట్లాది మందికి ఇష్ట దైవంగా పేరు పొందిన తిరుమల పుణ్య క్షేత్రాన్ని శనివారం సందర్శించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం. బాబుతో పాటు కొడుకు, మంత్రి నారా లోకేష్,…
తిరుమలలో సీఎం కుటుంబానికి ఆశీర్వాదం
శ్రీవారి చిత్రపటం, ప్రసాదం అందజేసిన చైర్మన్ తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన వెంట ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, భార్య…
తప్పుకున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్
అశోక్ ఖాతర్ సెక్స్ స్కాం కేసులో తన పేరు ముంబై : మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, ఎన్సీపీకి చెందిన నాయకురాలు రూపాలీ చకాన్కర్ తన పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్యంగా ఆమె తాజాగా సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్…
శ్రీవారి భక్తులకు స్వయంగా వడ్డించిన సీఎం
ఎన్టీఆర్ పెట్టిన ట్రస్ట్..దేవాన్ష్ విరాళం తిరుమల : తిరుమల లోని శ్రీవారిని సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్ శనివారం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా భక్తులతో ముచ్చటించారు.…
మాట నిలబెట్టుకుంటా ఇళ్ల స్థలాలు ఇస్తా
కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు తీపి కబురు చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల…
బడ్జెట్ లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయింపు
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు హైదరాబాద్ : తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజ్…
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
తెలియ చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం : ఏపీలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళుతున్నా
బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న సీఎం హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు బీఆర్ఎస్ పార్టీకి. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు…
కలర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి ఈషా రెబ్బా గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు నటి ఈషా రెబ్బా. యూఎస్-ఎఫ్డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో…

దురంధర్ -2 మూవీ అద్బుతంగా ఉంది
అన్న ప్రసాదానికి రూ. 44 లక్షల విరాళం
తిరుమలలో సీఎం కుటుంబానికి ఆశీర్వాదం
తప్పుకున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్
శ్రీవారి భక్తులకు స్వయంగా వడ్డించిన సీఎం
మాట నిలబెట్టుకుంటా ఇళ్ల స్థలాలు ఇస్తా
బడ్జెట్ లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయింపు
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళుతున్నా
కలర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత























































































