రైతుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి

స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కరీంనగర్ జిల్లా : అన్న‌దాతలు పండించే ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించేలా చేస్తున్నామ‌న్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్. వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు,వేసవి కాలంలో తాగునీటి సమస్యలు లేకుండా…

తెలంగాణ‌లో పెట్రోల్, డీజిల్ కొర‌త లేదు

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర‌ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది డీజిల్, పెట్రోల్ కొర‌త లేకుండా . ఈ మేర‌కు క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భారీగా…

అన్ని విధాలుగా రైతుల‌ను ఆదుకుంటాం

డీజిల్ కొర‌త లేకుండా చేస్తామ‌న్న అచ్చెన్న‌ విజ‌య‌వాడ : వ‌రి కోత‌లు పెరుగుతున్న స‌మ‌యంలో రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. డీజిల్ కొర‌త లేకుండా చూస్తామ‌న్నారు. ఇదే సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని…

ఐపీఎల్ 2026 టైటిల్ ప‌క్కా మాదే : పరాగ్

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ కామెంట్స్ ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026 లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో బ‌ల‌మైన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. తొలుత బ్యాటింగ్ చేసింది పంజాబ్ .…

సింహాచ‌లం స‌న్నిధిలో అశ్విని వైష్ణ‌వ్, బాబు

తెలుగు ప్ర‌జ‌లు బాగుండాల‌ని కోరుకున్నా విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన అనంతరం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్, ముఖ్య‌మంత్రి…

స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డాన్ని ఇష్ట ప‌డ‌తా

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సూర్య‌వంశీ ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026లో దుమ్ము రేపుతున్నాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను పంజాబ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో దుమ్ము రేపాడు. కేవ‌లం 16…

సంజూ శాంస‌న్ టి20 జ‌ట్టు కెప్టెన్ గా స‌రిపోడు

షాకింగ్ కామెంట్స్ చేసిన వీరేంద్ సెహ్వాగ్ న్యూఢిల్లీ : భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేద‌న్నాడు. భారత జట్టుకు సంబంధించి టి20 ఫార్మాట్…

భూములు కోల్పోయిన వారిని ఆదుకుంటాం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న‌ వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఎవరికో నష్టం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.…

కేసీఆర్ నివాసానికి నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ

వివ‌ర‌ణ ఇచ్చిన హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి హైద‌రాబాద్ : ఎండాకాలం కావ‌డంతో తీవ్ర నీటి ఎద్ద‌డి కొన‌సాగుతోంది హైద‌రాబాద్ న‌గ‌గ‌రంలో. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు లేక పోవ‌డంతో జ‌నం అల్లాడి పోతున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌త్యాయ్నాయ ఏర్పాట్ల‌లో మునిగి పోయింది న‌గ‌ర జ‌ల‌మండ‌లి శాఖ‌.…

ప్రపంచానికి గేట్ వే గా హైద‌రాబాద్ గా మారుస్తాం

సంచ‌ల‌న‌ ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్…