ఏక్ నాథ్ షిండేనే ఏకైక శివసేన అధినేత
సంచలన ప్రకటన చేసిన అమిత్ చంద్ర షా ముంబై : కేంద్ర మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న శివసేన పార్టీని చీల్చడంలో కీలక పాత్ర పోషించారు.…
డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్లలో నోట్ల కట్టలు
ఇటీవలే రిమాండ్ కు తరలించిన పోలీసులు హైదరాబాద్ : తెలంగాణలో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారందరినీ ఒక్కరొక్కరుగా టార్గెట్ చేస్తూ దాడులకు దగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ల్యాండ్స్…
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి
ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ అమరావతి : యోగా అన్నది మన జీవితంలో విడదీయలేని భాగం కావాలని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్. శనివారం ఉండవల్లిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య…
పోక్సో కేసులో 84 ఏళ్ల నిందితుడికి జైలు శిక్ష
12 ఏళ్ల బాలికపై పలు మార్లు అత్యాచారం హైదరాబాద్ : పోక్సో కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే POCSO కేసులో 84 ఏళ్ల నిందితుడికి…
25 నుంచి తిరుచానూరు తెప్పోత్సవాలు
29 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి తెప్పోత్సవాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది టీటీడీ.…
వన్డే ప్రపంచ కప్ కోసం సీనియర్లపై ఫోకస్
కీలక సమావేశంలో పలువురి ప్లేయర్ల పై చర్చ ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వచ్చే ఏడాది 2027లో వన్డే వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది. ఇందులో బాగంగా దుబాయ్ వేదికగా కీలక సమావేశం నిర్వహించింది.…
ఆక్వా రంగం అభివృద్దిపై సర్కార్ ఫోకస్
పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో పర్యటించారు. ఈసందర్భంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు గాను భారీ ఖర్చు చేసి…
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం
తల్లి విజయలక్ష్మికి భరోసా ఇచ్చిన చంద్రబాబు అమరావతి : ఏపీలో సంచలనం రేపింది విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వ్యవహారం. రౌడీ షీటర్ సాయికృష్ణను లాకప్ డెత్ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో తనను సస్పెండ్ చేసింది సర్కార్ సీఎం…
నేడే ఏపీ అన్నదాత సుఖీభవ
చిలకలూరిపేటలో సీఎం పంపిణీ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటిస్తారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పర్యటించనున్నారు. ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు…
ఇజ్రాయెల్కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్
సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపాధ్యక్షుడు అమెరికా : యుఎస్ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉన్నట్టుండి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ప్రధానంగా గత కొంత కాలంగా ఇజ్రాయెల్ దేశానికి బేషరతుగా , నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూ వస్తోంది అమెరికా.…

ఏక్ నాథ్ షిండేనే ఏకైక శివసేన అధినేత
డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్లలో నోట్ల కట్టలు
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి
పోక్సో కేసులో 84 ఏళ్ల నిందితుడికి జైలు శిక్ష
25 నుంచి తిరుచానూరు తెప్పోత్సవాలు
వన్డే ప్రపంచ కప్ కోసం సీనియర్లపై ఫోకస్
ఆక్వా రంగం అభివృద్దిపై సర్కార్ ఫోకస్
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం
నేడే ఏపీ అన్నదాత సుఖీభవ
ఇజ్రాయెల్కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్
























































































