పేలుడు ఘటనపై కార్మిక శాఖ మంత్రి దిగ్భ్రాంతి
ప్రగాఢ సానుభూతి తెలిపిన వాసంశెట్టి సుభాష్అమరావతి : కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలోని బాణసంచా కర్మాగారంలో శనివారం జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు…
టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ ఆలయం
ఆలయ అధికారులకు అందజేసిన రికార్డులు తిరుపతి : తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కే.…
నన్ను ఇబ్బంది పెడితే విజయ్ చిట్టా విప్పుతా
దళపతి విజయ్ అభిమానులకు సంగీత వార్నింగ్ చెన్నై : తనకు విడాకులు కావాలంటూ ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది తను చేసిన కామెంట్స్. దీంతో…
కనకదుర్గ గుడిలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు
ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు విజయవాడ: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం వేకువజామున విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన బెజవాడలో కొలువు తీరిన కోరిన కోర్కెలు తీర్చే ఇంద్రకీలాద్రిపై…
మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్
ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరణ విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్…
ఏపీలో 1,404 మట్టి పరీక్ష కేంద్రాల ఏర్పాటు
వెల్లడించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ చెల్లించామని అన్నారు. ల్యాబ్లు పని చేయ కపోవడం…
రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్
ఇస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. శాసన సభలో ఆయన రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ గురించి వెల్లడించారు. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9…
జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డైరీ ఆవిష్కరణ
విడుదల చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : హైదరాబాద్లోని ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (JCHSL) రూపొందించిన 2026 డైరీని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు తన…
గతం కంటే ఎక్కువగా అక్రెడిటేషన్లు ఇస్తాం
సీఎం సీపీఆర్వో డా.మల్సూర్ హామీ హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పిన ప్రకారం డెస్క్ జర్నలిస్టులకు గతంలో కంటే ఎక్కువగానే అక్రిడిటేషన్ కార్డులు వస్తాయని సీఎం సీపీఆర్వో మల్సూర్ తెలిపారు. సీఎం సీపీఆర్వోను డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అఫ్ తెలంగాణ…
ఉద్యాన హబ్ గా రాయలసీమ : సీఎం
శాసన సభలో చంద్రబాబు ప్రకటన అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైన రాయలసీమ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేసేందుకు నడుం బిగించామని అన్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రవేశ…

పేలుడు ఘటనపై కార్మిక శాఖ మంత్రి దిగ్భ్రాంతి
టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ ఆలయం
నన్ను ఇబ్బంది పెడితే విజయ్ చిట్టా విప్పుతా
కనకదుర్గ గుడిలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు
మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్
ఏపీలో 1,404 మట్టి పరీక్ష కేంద్రాల ఏర్పాటు
రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్
గతం కంటే ఎక్కువగా అక్రెడిటేషన్లు ఇస్తాం
ఉద్యాన హబ్ గా రాయలసీమ : సీఎం
























































































