మాజీ ప్ర‌ధాని దేవెగౌడ ఆశీర్వాదం తీసుకున్న డీకేఎస్

రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న అప‌ర చాణ‌క్యుడ‌ని కితాబు బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ బుధ‌వారం అనుకున్న స‌మ‌యానికి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీఎస్…

పాల‌నా ప‌రంగా య‌డ్యూర‌ప్ప అనుభ‌వం అవ‌స‌రం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన నూత‌న సీఎం డీకేఎస్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. బుధ‌వారం నూత‌న ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు క‌ర్నాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా…

వైభవ్ సూర్యవంశిపై మొయిన్ అలీ షాకింగ్ కామెంట్స్

అత‌డు అద్భుత‌మైన ఆట‌గాడ‌ని కితాబు ఇచ్చిన క్రికెట‌ర్ పాకిస్తాన్ : భార‌త స్టార్ యంగ్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట తీరు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు పాకిస్తాన్ క్రికెట్ కు చెందిన క్రికెట‌ర్ మొయిన్ అలీ. త‌న జీవితంలో ఇలాంటి ఆట‌గాడిని…

ఏఎస్పీ భుజంగ‌రావు ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క నిందితుడు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే ప‌లువురు ఉన్న‌తాధికారుల‌కు ప్ర‌మేయం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న…

పెళ్లికి సీఎం విజ‌య్ ని ఆహ్వానించిన ఖుష్బు

త‌మ జీవితంలో మ‌రిచి పోలేని రోజన్న న‌టి చెన్నై : ప్ర‌ముఖ న‌టి, భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు ఖుష్బు సుంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబంతో విడ‌దీయ‌లేని బంధం టీవీకే పార్టీ చీఫ్‌, అగ్ర న‌టుడు , ద‌ళ‌ప‌తి…

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో చేర‌నున్న రిష‌బ్ పంత్

త‌న‌పై వేటు వేయ‌నున్న ల‌క్నో మేనేజ్మెంట్ న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. త‌ను ఐపీఎల్ 19వ సీజ‌న్ లో దారుణంగా వైఫ‌ల్యం చెందాడు. భారీ ధ‌ర‌కు ల‌క్నో…

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం

స్ప‌ష్టం చేసిన టీటీడీ అదనపు ఈవో చౌద‌రి తిరుమల : భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్ప‌ష్టం చేశారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో టీటీడీ ఆరోగ్య…

రేవంత్ రెడ్డి , ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై జ‌గదీశ్ రెడ్డి ఫైర్

ఇద్ద‌రూ క‌లిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్ప‌డ్డారు హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.…

సాగు కోసం నాణ్య‌మైన విత్త‌నాల స‌ర‌ఫ‌రా

మంత్రి అచ్చెన్నాయుడు వెల్ల‌డి అమ‌రావ‌తి : వ్య‌వ‌సాయ రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు త‌మ స‌ర్కార్ కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. సాగుకు సంబంధించి రైతుల‌కు మెరుగైన‌, నాణ్య‌వంత‌మైన విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు తెలిపారు.…

యుద్ద ప్రాతిప‌దిక‌న ప‌నులు పూర్తి చేయాలి

టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి తిరుమల : టీటీడీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఇంజ‌నీరింగ్ ప‌నులు యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని ఆదేశించారు అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు.…