వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ప్రాధాన్యత
చెన్నై : తమిళనాడు సర్కార్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇవాళ జోసెఫ్…
రైతులకు రూ. 300 కోట్ల వార్షిక బకాయిల చెల్లింపు
అమరావతి : ఏపీ పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. సీఎం అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారన్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…
అత్యవసర సేవల కోసం ‘డయల్ 112’
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు పొందేందుకు గాను నూతనంగా డయల్ 112 అత్యవసర సేవను ప్రారంభించింది. బుధవారం దీనిని స్టార్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర…
హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కాలేజీలు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దర్జాగా కాలేజీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ఏకంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బాగోతం బట్టబయలైంది. ఈ ఘటన కలకలం రేపింది ఫైర్ ఎన్వోసీపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డుకు…
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు రిలీఫ్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు . ఇందులో నిందితుడిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా తాను విదేశాలలో పర్యటించాల్సి…
భవిష్యత్ తరాల కోసమే క్రీడా సంస్థ ఏర్పాటు
విశాఖపట్నం జిల్లా : భవిష్యత్ తరాల కోసమే విశాఖపట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…
ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతం చేయాలి
అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు . విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతం చేయాలని…
బడుగులు, మహిళల సంక్షేమానికి పెద్ద పీట
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేశారు. SC సంక్షేమానికి రూ.19,100 కోట్లతో 43 లక్షల మంది లబ్దిదారులకు మేలు జరిగిందన్నాడు. ST సంక్షేమానికి రూ.5,730 కోట్లతో 9 లక్షల మంది లబ్దిదారులు , BC సంక్షేమానికి రూ.32,534…
రాబోయే రోజుల్లో ఏపీలో వైఎస్సార్సీపీదే అధికారం
తాడేపల్లి గూడెం : ఏపీలో రాబోయే కాలంలో మనమే అధికారంలోకి వస్తామని జోష్యం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ జగన్ రెడ్డి. రేపల్లె నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైయస్సార్సీపీలో చేరారరు. ఈయన ఎవరో కాదు ప్రస్తుతం…
కేంద్ర నిధులూ దారి మళ్లించారు : సీఎం
అమరావతి : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన పథకాల నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేంద్ర నిధుల వినియోగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా కేంద్రం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన పరిస్థితి…

వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ప్రాధాన్యత
రైతులకు రూ. 300 కోట్ల వార్షిక బకాయిల చెల్లింపు
అత్యవసర సేవల కోసం ‘డయల్ 112’
హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కాలేజీలు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు రిలీఫ్
భవిష్యత్ తరాల కోసమే క్రీడా సంస్థ ఏర్పాటు
ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతం చేయాలి
బడుగులు, మహిళల సంక్షేమానికి పెద్ద పీట
రాబోయే రోజుల్లో ఏపీలో వైఎస్సార్సీపీదే అధికారం
కేంద్ర నిధులూ దారి మళ్లించారు : సీఎం

























































































