చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం
జూబ్లీహిల్స్ లో శ్రీవారి భక్తుల సందోహం వైభవోపేతం తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల…
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి
ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కల్యాణం : టిటిడి జేఈవో వీరబ్రహ్మం తిరుపతి జిల్లా : ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాట్లను గురువారం పరిశీలించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. కీలక సూచనలు చేశారు. ప్రధాన ఆలయం…
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బాట
జైపూర్ లో పెళ్లికి హాజరు కానున్న నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాజధాని వేదికగా ప్రపంచ ఏఐ సమ్మిట్ కు హాజరు కానున్నారు. మద్యాహ్నం 1.30 గంటలకు ఏఐ సమ్మిట్ వేదిక వద్దే…
ప్రజల కోణంలో పార్టీని నడుపుతాం : కవిత
సంచలన ప్రకటన చేసిన మాజీ ఎమ్మెల్సీ హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి సంస్థ ప్రధాన కార్యాలయంలో కవిత మీడియాతో…
హెరిటేజ్ పై వైసీపీ బురద చల్లితే ఎలా..?
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యాపార లావాదేవీలు జరపకూడదని…
కేంద్ర సర్కార్ పై భగ్గుమన్న షర్మిలా రెడ్డి
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎలా నంద్యాల జిల్లా : మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. యుపీఏ హయాంలో తీసుకు…
చేనేత అమ్మకాలు పెంచడమే లక్ష్యం
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికవృద్ధి కలిగించడమే సీఎం చంద్రబాబు నాయుడు…
చట్టాల రూపకల్పనపై విద్యార్థులకు అవగాహన
శాసన సభను సందర్శించిన అనంతపురం విద్యార్థులు అమరావతి : అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు శాసన సభను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన అనంతపురం అఫ్లాటస్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్థిక శాఖ…
రాజ్యసభ అభ్యర్థులపై హై కమాండ్ దే ఫైనల్
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ సందర్బంగా…
వరుస విజయాలపై సూర్య కుమార్ కామెంట్స్
సూపర్ -8కి చేరుకోవడం ఆనందంగా ఉంది అహ్మదాబాద్ : ఐసీసీ టి20 మెగా టోర్నీలో వరుసగా భారత జట్టు విజయాలు సాధించడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్. చాలా ఆనందంగా ఉందన్నాడు. నమీబియా జట్టు…

చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బాట
ప్రజల కోణంలో పార్టీని నడుపుతాం : కవిత
హెరిటేజ్ పై వైసీపీ బురద చల్లితే ఎలా..?
కేంద్ర సర్కార్ పై భగ్గుమన్న షర్మిలా రెడ్డి
చేనేత అమ్మకాలు పెంచడమే లక్ష్యం
చట్టాల రూపకల్పనపై విద్యార్థులకు అవగాహన
రాజ్యసభ అభ్యర్థులపై హై కమాండ్ దే ఫైనల్
వరుస విజయాలపై సూర్య కుమార్ కామెంట్స్























































































