ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ మహానాడు
నిర్వహిస్తామన్న పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు అమరావతి : ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి భారీ ఎత్తున మహానాడు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇవాళతెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా…
ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు
స్పష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సహచర మంత్రి…
విద్యా సంస్థల్లో పర్యావరణ క్లబ్లు ఉండాలి
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత హైదరాబాద్ : విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. అప్పుడే మెరుగైన జీవితాన్ని గడపగలమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన…
మినీ గోవాగా సూర్యలంక బీచ్ : చంద్రబాబు నాయుడు
ఏపీని పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రకటన అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమం, అభివృద్ది ఎలా అందుతోంది, అధికారులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారో…
తెలంగాణ ఆర్టీసీలో త్వరలో పోస్టుల భర్తీ
కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రజా పాలన ప్రభుత్వం మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై…
మాతా అమృతానందమయి ఆశీర్వాదం అద్భుతం
సంతోషం వ్యక్తం చేసిన బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డి కేరళ : కోట్ల మంది ప్రేమించే అమ్మ శ్రీ మాతా అమృతానందమయి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణు వర్దన్ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ,…
అస్సాం సీఎం కామెంట్స్ బక్వాస్ : ప్రియాంక్ ఖర్గే
ఎన్నికల్లో లబ్ది పొందేందుకు సవాలక్ష అబద్దాలు కర్ణాటక : కర్టాటక రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖర్గే నిప్పులు చెరిగారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను ఏకి పారేశారు. ఆయన…
మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి
స్పష్టం చేసిన బెజవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడ :తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే తొలి ముఖద్వారం జగ్గయ్యపేట పట్టణం అని, దీనిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.…
శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక పాలసీ
తీసుకు వస్తున్నామన్న మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన పాలసీని తీసుకు వస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత . అమరావతిలోని సచివాలయం…
వైశాఖి వేడుకల కోసం కేటీఆర్ కు ఆహ్వానం
రావాలని కోరిన గురుద్వారా కమిటీహైదరాబాద్ : హైదరాబాద్ లోని అమీర్పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ – వైశాఖి వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గురుద్వారా ప్రతినిధులు శుక్రవారం తన…

ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ మహానాడు
ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు
విద్యా సంస్థల్లో పర్యావరణ క్లబ్లు ఉండాలి
మినీ గోవాగా సూర్యలంక బీచ్ : చంద్రబాబు నాయుడు
తెలంగాణ ఆర్టీసీలో త్వరలో పోస్టుల భర్తీ
మాతా అమృతానందమయి ఆశీర్వాదం అద్భుతం
అస్సాం సీఎం కామెంట్స్ బక్వాస్ : ప్రియాంక్ ఖర్గే
మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి
శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక పాలసీ
వైశాఖి వేడుకల కోసం కేటీఆర్ కు ఆహ్వానం
























































































