రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మృతి చెందిన వారి…
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
అసెంబ్లీలో నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : సర్కార్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ప్రశ్నించారు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన…
సామాజిక విప్లవ నాయకుడు దొమ్మేటి వెంకట్ రెడ్డి
ఘనంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు అమరావతి : సామాజిక విప్లవ నాయకుడు దొమ్మేటి వెంకట్ రెడ్డి అని ప్రశంసించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా దొమ్మేటి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్బంగా సచివాలయంలో తన…
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్
84వ రోజు వినతి పత్రాల స్వీకరణ విశాఖపట్నం : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో సోమవారం 84వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చి…
ముందస్తు అరెస్ట్ లపై బీజేపీ ఆగ్రహం
నిప్పులు చెరిగిన కసిరెడ్డి సింధు రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేవైఎం నాయకురాలు కసిరెడ్డి సింధు రెడ్డి. సోమవారం బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆమె నిరసనలో పాల్గొనేందుకు…
సంజు సామ్సన్ నాకు ప్రేరణ : జితేష్ శర్మ
తన ఆటతీరు, వ్యక్తిత్వం అద్బుతం ముంబై : ప్రముఖ క్రికెటర్ జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇప్పుడు ఈ ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీపై ఫోకస్ పెట్టనున్నాడు. ప్రత్రి క్రికెటర్ కు ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్ వస్తుందన్నాడు. ఒక్కోసారి…
ఐపీఎల్ ట్రోఫీ గెలవడం నా లక్ష్యం
షాకింగ్ కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్యా ముంబై : ఈ ఏడాదిలో జరగబోయే ప్రతిష్టాత్మకమైన, అత్యంత జనాదరణ పొందిన ఐపీఎల్ ట్రోఫీని గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ముంబై ఇండియన్స్ కెప్టన్ హార్దిక్ పాండ్యా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడాడు.…
పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ టాప్
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఐఎస్బీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో జగన్ రెడ్డి పాలనా కాలంలో ఏపీ సర్వ నాశనం…
తుపాను ఎఫెక్ట్ ఏపీలో కురుస్తున్న వర్షాలు
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, అమరావతి : ఏపీ రాష్ట్రాన్ని వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. భారీ ఎత్తున పలు జిల్లాల్లో చేతికి వచ్చిన పంటలు నేల రాలాయి. పంట నష్టంపై…
టీడీపీ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాలవేనన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే ఈ…

రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
సామాజిక విప్లవ నాయకుడు దొమ్మేటి వెంకట్ రెడ్డి
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్
ముందస్తు అరెస్ట్ లపై బీజేపీ ఆగ్రహం
సంజు సామ్సన్ నాకు ప్రేరణ : జితేష్ శర్మ
ఐపీఎల్ ట్రోఫీ గెలవడం నా లక్ష్యం
పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ టాప్
తుపాను ఎఫెక్ట్ ఏపీలో కురుస్తున్న వర్షాలు
టీడీపీ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత























































































