నాంప‌ల్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

సంధ్య థియేటర్‌కు సంబంధించిన కేసు పై హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని సంధ్య థియేటర్‌కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు…

న‌టుడు అల్లు అర్జున్ కి కోర్టు స‌మ‌న్లు జారీ

పుష్ప మూవీ రిలీజ్ ఘ‌ట‌న సంద‌ర్భంగా హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన మూవీ పుష్ప చిత్రం విడుద‌ల సంద‌ర్బంగా హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వ‌ద్ద ఉన్న సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తీవ్ర తొక్కిస‌లాట ఘ‌ట‌న చోటు…

వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చ

సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మీటింగ్ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చ‌ర్చించారు.…

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం డీకే శివ‌కుమార్

త‌న‌తో పాటు కుటుంబం కూడా స్వామి ద‌ర్శ‌నం తిరుమ‌ల : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌లే కొలువు తీరారు డీకే శివ‌కుమార్. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందారు. త‌న సార‌థ్యంలోనే పార్టీ రాష్ట్రంలో ప‌వ‌ర్ లోకి…

ఎస్ఎస్ సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజ‌ల్ట్స్

ప్ర‌క‌టించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను ప్రకటించింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు విద్యా శాఖ మంత్రి నారా…

20 వేల మందికి పైగా ఉపాధి కల్పన

జేఎస్ఎస్ మ‌హా విద్యా పీఠ్ ప్ర‌క‌ట‌న తిరుప‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ఒప్పందం చేసుకుంది క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖ విద్యా సంస్థ జేఎస్ఎస్ మ‌హా విద్యాపీఠ్. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో భూమి కేటాయింపు, అవసరమైన చట్టబద్ధ అనుమతుల కోసం…

జేఎస్ఎస్ క్యాంప‌స్ లో 74 కోర్సులు

వెల్ల‌డించిన విద్యా శాఖ మంత్రి లోకేష్ అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన జెఎస్ఎస్ ప్రతిపాదిత తిరుపతి క్యాంపస్‌లో ఐదు సమగ్ర విద్యా పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారని…

క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు

వెల్ల‌డించిన ఏపీ కూట‌మి ప్రభుత్వం అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపీ ఎస్ఐపీబీ స‌మావేశం జ‌రిగింది. ప‌లు కంపెనీల ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది. మ‌రో వైపు అమ‌రావ‌తిలో చేప‌ట్ట‌బోయే కంపెనీల‌కు కూడా ఓకే…

ఏపీ కేంద్రంగా రేర్ ఎర్త్ మినరల్స్

ఎకో సిస్ట‌మ్ రావాల‌న్న సీఎం బాబు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో అపార‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ని వాటిని ఉప‌యోగించుకునేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర స‌చివాల‌యంలో ఆయ‌న…

చ‌దువుతో పాటు క్రీడ‌లు కూడా ముఖ్యం

స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత క‌డ‌ప జిల్లా : ఏపీ కూట‌మి స‌ర్కార్ విద్యా రంగం అభివృద్దికి ఎంత‌గానో కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. పూలే దంప‌తుల ఆశ‌యాల సాధ‌న కోసం…