వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా

సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం తిరుపతి : శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ…

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సాద‌ర స్వాగ‌తం ప‌లికిన టీటీడీ ఈవో ర‌విచంద్ర‌ తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర,…

జగన్ పేరులో జీ అంటే గొడ్డలి : లోకేష్

రెండేళ్లుగా సుపరిపాలన అందించాం తిరుప‌తి : ప్రజా ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సుపరిపాలన అందించాం అన్నారు మంత్రి నారా లోకేష్‌. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.…

మీనాక్షి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ అప్ర‌జాస్వామికం

శివ‌సేన యుబిటీ నాయ‌కురాలు ప్రియాంక చ‌తుర్వేది ముంబై : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వహారాల ఇంఛార్జ్ , సీనియ‌ర్ నాయ‌కురాలు మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ ను చిన్న‌కార‌ణం పేరుతో తిర‌స్క‌రించ‌డం ప‌ట్ల స్పందించారు శివసేన (UBT) నాయకురాలు ప్రియాంక…

మీనాక్షి న‌ట‌రాజ‌న్ వ్య‌వ‌హారంపై జ‌గ్గారెడ్డి కామెంట్స్

బీజేపీ ఆడిన నాట‌కాన్ని త‌ప్పు ప‌ట్టిన కాంగ్రెస్ అగ్ర నేత హైదరాబాద్ : మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. న‌ట‌రాజ‌న్ తెలంగాణలో మా…

ఏపీ లిక్క‌ర్ స్కామ్ లో కింగ్ పిన్ లు అరెస్ట్

అదుపు లోకి తీసుకున్న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ అమ‌రావ‌తి : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ ఏపీ లిక్క‌ర్ స్కాంలో కీల‌క వ్య‌క్తుల‌ను అదుపు లోకి తీసుకుంది.ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని, ఏపీఎస్బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి.వాసుదేవ…

హైద‌రాబాద్ లో యూనివ‌ర్శిటీ ఆఫ్ లండ‌న్ క్యాంపస్

ఇది త‌మ విజ‌యం అన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన నీతి ఆయోగ్ 11వ కీల‌క స‌మావేశంలో పాల్గొన్నారు.…

చంద్రబాబు తోనే రాయలసీమ అభివృద్ధి

స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఒకప్పుడు కరువు కాటకాలకు రాయలసీమ పేరుగాంచిందని, సీఎం చంద్రబాబు రాకతో రతనాల సీమగా మారిందని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత అన్నారు. రాయలసీమను హార్టీకల్చర్…

డీజీపీని క‌లిసిన మంద‌కృష్ణ మాదిగ‌

సీవీ ఆనంద్ కు ఎంఆర్పీఎస్ చీఫ్ కంగ్రాట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ నూత‌న డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్పీఎస్) అధ్య‌క్షుడు , ప‌ద్మ‌శ్రీ మంద‌కృష్ణ మాదిగ‌. ఈ…

వైఎస్ ష‌ర్మిల‌కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన నాయ‌కురాలు విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తెలంగాణ‌లో త‌ను కొత్త‌గా పార్టీ పెట్టింది. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి…