టీవీకే విజయ్ సీఎం కావాలి : విటివి గణేష్
నేను ఆయనకే ఓటు వేశానని ప్రకటన తమిళనాడు : ప్రముఖ నటుడు విటివి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సందర్బంగా తన విలువైన ఓటు వేశారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ…
తమిళనాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్
ఈసారి కూడా ఇండియా కూటమిదే విజయం తమిళనాడు : ఈసారి కూడా తమిళనాడులో డీఎంకే ఇండియా కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. తన భార్యతో కలిసి గురువారం తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు.…
టువాస్ పోర్టును సందర్శించిన మంత్రులు
సింగపూర్ లో కొనసాగుతున్న అధికారిక పర్యటన సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగపూర్ లో పర్యటిస్తున్నారు . ఈ పర్యటనలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి, అనగాని సత్య ప్రసాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, ఆరోగ్య…
జూన్ 8వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : వచ్చే జూన్ 8వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో…
కంపెనీల ఎంఈవోల పురోగతిపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఎడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల శాఖ పై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దావోస్ పర్యటనలో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు…
ప్రోటోకాల్ వివాదం చంద్రబాబు ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం సీరియస్ అమరావతి : రాష్ట్రంలో కూటమి నేతల మధ్య ప్రోటోకాల్, ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఆయా పార్టీల అధినేతలు సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేసినా అక్కడక్కడా వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా…
ఆర్టీసీ కార్మికులకు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
సమ్మె విరమించక పోతే చర్యలు తప్పవు హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి. ఆయన కీలక ప్రకటన చేశారు. సమ్మె చట్ట విరుద్దమన్నారు. ఇలాగే సమ్మెను కొనసాగిస్తే సమ్మెలో పాల్గొన్న కార్మికులపై…
శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
అంగరంగ వైభవోపేతంగా స్వామి వారి అభిషేకం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా నిర్వహించారు. శ్రీరామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ…
శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్పది
కీలక వ్యాఖ్యలు చేసిన డా. చక్రవర్తి రంగనాథన్ తిరుపతి : శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్తానం పాలకమండలి (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళా…
కోట్ల కుంభకోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ డిమాడ్ హైదరాబాద్ : రూ. 200 కోట్లకు పైగా కొనసాగుతున్న డబ్బులు వసూలు చేసిన స్కాంకు సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నా పోలీసులు…

టీవీకే విజయ్ సీఎం కావాలి : విటివి గణేష్
తమిళనాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్
టువాస్ పోర్టును సందర్శించిన మంత్రులు
జూన్ 8వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి
కంపెనీల ఎంఈవోల పురోగతిపై దృష్టి సారించాలి
ప్రోటోకాల్ వివాదం చంద్రబాబు ఆగ్రహం
ఆర్టీసీ కార్మికులకు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్పది
కోట్ల కుంభకోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి
























































































