చంద్రబాబు నాయుడు హీరో జగన్ విలన్
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : రాష్ట్రంలో వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల మనస్సుల్లో హీరోగా నిలిచారని, రాష్ట్ర పతనాన్ని కోరుకుంటున్న జగన్…
కూటమి సర్కార్ దుబారాకు అంతులేదు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదన్నారు.మోడీ మెప్పు సభలకు…
చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ చేయూత
నేతన్నలను నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి అమరావతి : ఏపీ సర్కార్ నేతన్నలకు చేయూత ఇస్తోందని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. బుధవారం ఆమె అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి పర్యటించారు. ఈ సందర్బంగా…
30 వేల మందిని తొలగించిన ఒరాకిల్
ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కొనసాగింపు అమెరికా : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ బుధవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది తమ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు. గత కొన్ని రోజులుగా తొలగించ బోతున్నారంటూ జరుగుతున్న…
300ల గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
కాలువను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించిన వైనంహైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కబ్జాదారులకు చుక్కలు చూపిస్తోంది హైడ్రా. కబ్జాదారులు, భూ అక్రమార్కులకు షాక్ ఇచ్చింది. తాజాగా జూబ్లీహిల్స్లో గజం స్థలం కొనాలంటే రూ. 2 లక్షలు పెట్టాల్సిందే. ఈ డిమాండ్ను దృష్టిలో…
తెప్పపై శ్రీరామచంద్ర మూర్తి కటాక్షం
భక్తులకు అభయం ఇచ్చిన స్వామి వారు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయం ఇచ్చారు…
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ గవర్నర్
కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి,…
ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు జర భద్రం
కీలక ప్రకటన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత…
చంద్రబాబు, జగన్ మౌనం షర్మిలా రెడ్డి ఆగ్రహం
దళిత క్రిష్టియన్లకు కేంద్రం అన్యాయం విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు కేంద్ర సర్కార్ నిర్వాకంపై. తాజాగా దళిత క్రిష్టియన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణంగా ఉందన్నారు. ఈ దేశంలో మతం…
ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అమరావతి : కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం…

చంద్రబాబు నాయుడు హీరో జగన్ విలన్
కూటమి సర్కార్ దుబారాకు అంతులేదు
చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ చేయూత
30 వేల మందిని తొలగించిన ఒరాకిల్
300ల గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
తెప్పపై శ్రీరామచంద్ర మూర్తి కటాక్షం
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ గవర్నర్
ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు జర భద్రం
చంద్రబాబు, జగన్ మౌనం షర్మిలా రెడ్డి ఆగ్రహం
ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు
























































































