పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు
కీలక ప్రకటన చేసిన గవర్నర్ రవి కోల్ కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలో శాసన సభ…
సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి లోని సచివాలయంలో శుక్రవారం జరిగిన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సుకు…
ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ అద్భుతం : విరాట్ కోహ్లీ
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై కామెంట్స్ లక్నో : భారత క్రికెట్ జట్టు ఆటగాడు , రన్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన…
చెత్త ఫీల్డింగ్ వల్లనే లక్నోతో ఓటమి పాలయ్యాం
సంచలన వ్యాఖ్యలు చేసిన రజత్ పాటిదార్ లక్నో : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. చివరి దాకా వచ్చి చేతులెత్తేసింది. ప్రధానంగా లక్నో బౌలర్లు ప్రిన్స్…
లక్నో స్కిప్పర్ రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్
ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్లలేం లక్నో : ఐపీఎల్ 19 సీజన్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్…
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.2.50 కోట్లు విరాళం
దాతలను అభినందించిన టీటీడీ చైర్మన్ నాయుడు తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ…
కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ
ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం హైదరాబాద్ : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది ప్రముఖ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్. ఇందుకు సంబంధించిన తాజా వివాదంపై కోర్టును ఆశ్రయించింది సింగర్ మంగ్లీ. తనపై ఉద్దేశ పూర్వకంగా…
కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ప్రతీ మూడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలుగా భావించాలని అన్నారు సీఎం చంద్రాబు నాయుడు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదన్నారు.…
మహానాడు కోసం 20 కమిటీల ఏర్పాటు
ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అమరావతి : తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనెలలో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.…
ప్రిన్స్ యాదవ్ దెబ్బకు ఆర్సీబీ విల విల
4 ఓవర్లు 33 రన్స్ 3 కీలక వికెట్లు లక్నో : ఐపీఎల్ 19వ లీగ్ సీజన్ మరింత రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో ఇప్పటికే మూడు జట్లు చేరుకున్నాయి. ఒకే ఒక్క స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇక…

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు
సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం
ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ అద్భుతం : విరాట్ కోహ్లీ
చెత్త ఫీల్డింగ్ వల్లనే లక్నోతో ఓటమి పాలయ్యాం
లక్నో స్కిప్పర్ రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.2.50 కోట్లు విరాళం
కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ
కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి
మహానాడు కోసం 20 కమిటీల ఏర్పాటు
ప్రిన్స్ యాదవ్ దెబ్బకు ఆర్సీబీ విల విల























































































