హార్దిక్ పాండ్యా చూపు సీఎస్కే వైపు
ముంబై ఇండియన్స్ తో సంప్రదింపులు చెన్నై : ఐపీఎల్ 2026 ముగిసింది. ఆశించిన స్తాయిలో ఆటగాళ్లు రాణించలేదు. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో చాలా మంది ఆడలేక పోయారు. తీవ్ర నిరాశకు గురి చేశారు. ఇందులో ప్రధానంగా చెప్పు కోవాల్సింది…
రోహిత్ శర్మపై లక్నో సూపర్ జెయింట్స్ ఫోకస్
ముంబై ఇండియన్స్ తో ఇంటర్నల్ ట్రేడ్ ముంబై : ఐపీఎల్ 2026లో ఆశించిన మేర రాణించ లేదు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. భారీ ధరకు కొనుగోలు చేసిన రిషబ్ పంత్ పూర్తిగా నిరాశ పరిచాడు. దీంతో బ్రాండ్ వాల్యూ పెంచేందుకు…
వరి సేకరణ లక్ష్యాన్ని కేంద్రం పెంచాలి
కోరిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సేకరణ లక్ష్యంలో భారీ సవరణ కోరారు. రబీ 2025-26 సీజన్కు సంబంధించి వరి సేకరణ…
నా కల నెరవేరిందన్న వైభవ్ సూర్యవంశీ
టీమిండియాకు ఎంపికైన బీహార్ కుర్రాడు న్యూఢిల్లీ : భారత దేశానికి చెందిన యంగ్ క్రికెటర్ , చిచ్చర పిడుగుగా పేరు పొందిన బీహార్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ రంగంలో సంచలనంగా మారాడు. తనకు ఇండియా…
అవినీతిని సహించేది లేదు : సీఎం విజయ్
మా పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోంది చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభ జరిగింది. ఈ సందర్బంగా జాతీయ గీతం ఆలపించడం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు డీఎంకే ఎమ్మెల్యేలు.…
నటుడు ప్రకాష్ రాజ్ కు కోర్టు బిగ్ షాక్
నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ బెంగళూరు : ప్రముఖ విలక్షణ నటుడు, ప్రజాస్వామిక వాదిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన పలు చోట్ల ఓటరు నమోదు చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్…
తమిళనాడు అసెంబ్లీలో సీఎం సంచలనం
ప్రజాస్వామ్య ప్రాధాన్యతపై ప్రసంగం చెన్నై : తమిళనాడు శాసన సభలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ తనకు మాట్లాడటం రాదంటూ విపక్షాలు చేసిన కామెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు టీవీకే పార్టీ చీఫ్,…
అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు
25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సిట్ ఉత్తర ప్రదేశ్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం. అప్పట్లో అద్వానీ సారథ్యంలో రామ మందిరం కోసం ర్యాలీ చేపట్టారు దేశ వ్యాప్తంగా ఆనాడే…
టీఎంసీ చైర్ పర్సన్ నుంచి మమతా బెనర్జీ తొలగింపు
తదుపరి టీఎంసీ చైర్పర్సన్గా అరూప్ రాయ్ కోల్ కతా : టీఎంసీ పార్టీ ఫౌండర్ , చైర్ పర్సన్ గా ఉన్న మాజీ సీఎం మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. తనను పార్టీ చైర్ పర్సన్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు…
మోదీ నాయకత్వంలో క్రీడా శక్తిగా భారత్
ప్రశంసించిన ఎంపీ రఘునందన్ రావు న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న…

హార్దిక్ పాండ్యా చూపు సీఎస్కే వైపు
రోహిత్ శర్మపై లక్నో సూపర్ జెయింట్స్ ఫోకస్
వరి సేకరణ లక్ష్యాన్ని కేంద్రం పెంచాలి
నా కల నెరవేరిందన్న వైభవ్ సూర్యవంశీ
అవినీతిని సహించేది లేదు : సీఎం విజయ్
నటుడు ప్రకాష్ రాజ్ కు కోర్టు బిగ్ షాక్
తమిళనాడు అసెంబ్లీలో సీఎం సంచలనం
అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు
టీఎంసీ చైర్ పర్సన్ నుంచి మమతా బెనర్జీ తొలగింపు
మోదీ నాయకత్వంలో క్రీడా శక్తిగా భారత్
























































































