బీఆర్ఎస్ ఆందోళ‌న హ‌రీష్ రావు వినూత్న నిర‌స‌న‌

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న స‌భ , శాస‌న మండ‌లి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇదే స‌మ‌యంలో భారత రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న‌ల్ల బ్యాడ్జీలు, దుస్తులు ధ‌రించి…

స్కేట‌ర్లు విశ్వంక్ తేజ్, ఇషాన్ తేజ్ ల‌కు ఎంపీ కంగ్రాట్స్

సికింద్రాబాద్ : మ‌ల్కాజిగిరి భారతీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ న‌గ‌రంలోని బోడుప్పల్ (చెంగిచెర్ల) ప్రాంతానికి చెందిన యువ స్కేటర్లు విశ్వంక్ తేజ్ , ఇషాన్ తేజ్ అనేక అవార్డులు, రికార్డులను సాధించినందుకు వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు.రాములు-సంధ్య దంపతుల కుమారులైన…

మెట్రోలో ప్రయాణించిన సీఎస్ సంజ‌య్ జాజు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జజు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డితో కలిసి బేగంపేట నుండి ప్యారడైజ్ వరకు హైదరాబాద్ మెట్రో…

అమెరికా పౌరుడితో ష‌ర్మిల కూతురు పెళ్లి

అమెరికా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి వైఎస్ అంజ‌లి రెడ్డి త్వ‌ర‌లో ఓ ఇంటిదానిగా మార‌బోతోంది. క‌ర్నూలు జిల్లాకు చెందిన అమెరికా పౌరుడిని వివాహం చేసుకోనుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సామాజిక…

డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యా యత్నం

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ జాన‌ప‌ద డ్యాన్స‌ర్ మాధురీ రాథోడ్ ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డడం క‌ల‌కలం రేపింది. త‌న తోటి న‌టుడు ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయక పోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇదిలా ఉండ‌గా డోర్…

ఈసీ స‌ర్ ప్ర‌క్రియ‌పై మాజీ సీఈసీ ఫైర్

భువనేశ్వర్ : అనేక రాష్ట్రాల్లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (స‌ర్) ప్రక్రియ కొనసాగుతుండగా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషీ ఆదివారం నాడు భారత ఎన్నికల సంఘం (ఈసీ) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారులను గుర్తించడమే…

ట్రాన్స్ జెండ‌ర్ల దోపిడీ అడ్డుకట్ట‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ట్రాన్స్ జెండ‌ర్ల పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ట్రాన్స్‌జెండర్ల దోపిడీ, భిక్షాటన దందాలపై ప్రత్యేక డ్రైవ్ చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు డీజీపీ. తెలంగాణ ప్రభుత్వం…

ఆస్తుల కంటే బంధాలు ముఖ్యం : కియానూ రీవ్స్

హైద‌రాబాద్ : త‌న‌కు పిల్ల‌లు ఎందుకు లేర‌నే విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ‌ హాలీవుడ్ సూపర్ స్టార్ కియానూ రీవ్స్ . నాకు ఇప్పుడు 62 ఏళ్లు. నా దగ్గర 350 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నప్పటికీ, నా అంతరాత్మలో…

విద్యుత్ ఉత్ప‌త్తికి ఆటంకం లేకుండా చూడాలి

హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా విద్యుత్ వినియోగం , వాడ‌కంపై సూచ‌న‌లు చేశారు. ఇవాళ ప్రజా భవన్‌లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి…

న‌టి న‌య‌న‌తార‌తో పీవీ సింధు భేటీ

చెన్నై : ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణ‌ఙ పీవీ సింధు సంచ‌ల‌నంగా మారారు. చెన్నై వేదిక‌గా ప్ర‌ముఖ న‌టి, సౌత్ ఇండియా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌య‌న‌తార‌తో స‌మ‌యం గ‌డిపారు. చెన్నైలో ఉన్న డబుల్ ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు లేడీ సూపర్…