మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని…
బండి భగీరథ కేసుపై సీఎం సీరియస్
వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశం హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ కు సంబంధించిన పోలీస్ పోక్సో కేసు. ఇప్పటి వరకు తనను…
కంపెనీలు ఏర్పాటు చేస్తే తక్షణమే పర్మిషన్స్
ఇస్తామని ప్రకటించిన మంత్రి నారా లోకేష్ సింగపూర్ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే ఏపీకి చెందిన మంత్రులు ఇటీవలే పర్యటించారు. సింగపూర్…
రికార్డు స్థాయిలో భారత రూపాయి పతనం
అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ముంబై : అంతర్జాతీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రికార్డ్ స్థాయిలో భారత రూపాయి పతనం దిశగా కొనసాగింది. ఇక అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ₹95 దాటింది. ఏడాది కాలంలో గత…
ఉర్విల్ పటేల్ ఇన్సింగ్స్ అద్భుతం
ప్రశంసలు కురిపించిన సంజు సాంసన్ చెన్నై : చెన్నై వేదికగా జరిగిన తాజా కీలక లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ను మట్టికరిపించింది. ముందుగా బ్యాటింగ్…
చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీ
శ్రీవారి చిత్రపటం బహూకరించిన సీఎం హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విచిత్రం ఏమిటంటే ఆయన ఏపీకి సీఎం. కానీ అంతా ఇక్కడే ఉంటారు. ఇక ప్రధాని స్వయంగా…
శ్రీవారి సేవకులకు భద్రతా అంశాలపై అవగాహన
రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలు తిరుమల : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని సేవాసదన్లో మహిళల భద్రతపై తిరుమల సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీవారి…
తిప్పేసిన భువనేశ్వర్ తల్లడిల్లిన ముంబై
4 ఓవర్లు 23 పరుగులు 4 వికెట్లు రాయ్ పూర్ : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సత్తా చాటాడు. మరోసారి తన అద్భుతమైన స్పెల్ తో ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.…
కృనాల్ పాండ్యా షాన్ దార్ షో
ముంబై ఇండియన్స్ ఔట్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా రాయ్ పూర్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియన్స్. ఈ జట్టుకు ఈసారి ఏదీ…
తెలంగాణలో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీకారం
జాతికి అంకితం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగు పరచడం, భద్రతను పెంచడం , ప్రయాణికులకు…

మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
బండి భగీరథ కేసుపై సీఎం సీరియస్
కంపెనీలు ఏర్పాటు చేస్తే తక్షణమే పర్మిషన్స్
రికార్డు స్థాయిలో భారత రూపాయి పతనం
ఉర్విల్ పటేల్ ఇన్సింగ్స్ అద్భుతం
చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీ
శ్రీవారి సేవకులకు భద్రతా అంశాలపై అవగాహన
తిప్పేసిన భువనేశ్వర్ తల్లడిల్లిన ముంబై
కృనాల్ పాండ్యా షాన్ దార్ షో
తెలంగాణలో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీకారం























































































