క్వాంటమ్ ఏఐపై 8,250 మందికి నైపుణ్య శిక్షణ
అమరావతి : ఏపీ సర్కార్ కు తీపికబురు చెప్పింది కేంద్రం. ఇప్పటికే పలు సంస్థలు అమరావతిని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ ఏఐ యూనివర్శిటీ క్యాంపస్ రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా రానుంది. 8.25…
రాయలసీమపై మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు
శ్రీ సత్యసాయి జిల్లా : బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సాగు, తాగు నీరందించడానికి తీవ్రంగా…
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల లేఖ
హైదరాబాద్ : టికెట్ ధరల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల లేఖ రాసింది. టికెట్ ధరలు,, థియేటర్ల వర్గీకరణకు సంబంధించిన భవిష్యత్తు నిర్ణయాల విషయంలో పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములందరినీ సంప్రదించాలని కోరారు. సినిమా టికెట్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యధేశ్చగా కృష్ణా జలాలు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. ఆయన ఆధారాలతో సహా కృష్ణా జలాల తరలి పోవడం బయట పెట్టారు. దీనికి కాంగ్రెస్ సర్కార్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ…
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 పై ఫోకస్
హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0కు సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికలపై ఫోకస్ పెట్టాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్లో తన అధ్యక్షతన కేబినెట్ సబ్-కమిటీ సమావేశం జరిగింది. ఈ…
వాసవి రియల్టర్స్ కు ‘తెలంగాణ రెరా’ జరిమానా
హైదరాబాద్ : ‘వాసవి లేక్ సిటీ ఈస్ట్’ ప్రాజెక్ట్లోని ఫ్లాట్ స్వాధీనం చేయడంలో జాప్యం జరిగినందుకు కొనుగోలుదారులకు 10.70% వార్షిక వడ్డీని చెల్లించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) వాసవి రియల్టర్స్ను ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ను పూర్తి…
వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు
న్యూఢిల్లీ : నేపాల్లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. నేపాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్కడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం…
మత్స్యకారుల ఆచూకీ లభ్యం సీఎం సంతోషం
అమరావతి : కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ కోల్పోయిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా బయట పడ్జారు. పడవతో పాటు ఆచూకీ కోల్పోయిన ఏడుగురిలో అంతా సురక్షితంగా ఉండడంపై…
తెలంగాణలో రూ. 30 కోట్లతో క్రీడా సదుపాయాల కల్పన
హైదరాబాద్ : తెలంగాణకు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వహణను కేటాయించడం పట్ల పీఎం మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల కల్పన జరిగిందన్నారు.…
ఆరోగ్య రంంలో డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం
అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన సమీక్ష చేపట్టారు.ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్గా వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య…

క్వాంటమ్ ఏఐపై 8,250 మందికి నైపుణ్య శిక్షణ
రాయలసీమపై మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యధేశ్చగా కృష్ణా జలాలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 పై ఫోకస్
వాసవి రియల్టర్స్ కు ‘తెలంగాణ రెరా’ జరిమానా
వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు
మత్స్యకారుల ఆచూకీ లభ్యం సీఎం సంతోషం
తెలంగాణలో రూ. 30 కోట్లతో క్రీడా సదుపాయాల కల్పన
ఆరోగ్య రంంలో డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం

























































































