దాస సాహిత్య గాయకులకు టీటీడీ సువర్ణావకాశం
తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ, అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో నిర్వహించే దాస సాహిత్య సంకీర్తనలను ఆలపించేందుకు ప్రతిభావంతులైన, అర్హులైన సంగీత కళాకారుల నుంచి టీటీడీ…
సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తో నటుడు జై భేటీ
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను కలిసేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. సినీ రంగానికి చెందిన వారు మర్యాద పూర్వకంగా భేటీ అవుతున్నారు. తాజాగా శనివారం ప్రముఖ నటుడు జై తలపతి విజయ్ ను కలిశారు. ఇందుకు…
ఏపీ హోం శాఖ మంత్రి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్
అమరావతి : టెక్నాలజీ పెరిగినా నేరాలు ఆగడం లేదు. టెక్నాలజీలోని లొసుగులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు , హ్యాకర్స్ రెచ్చి పోతున్నారు. ఓ వైపు బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ ఇబ్బందులు గురి చేస్తుండగా మరో వైపు సోషల్ మీడియాలోని…
పరిమళ చదువు కోసం కోమటిరెడ్డి రూ. 10 లక్షల సాయం
నల్లగొండ జిల్లా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవతను చాటుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన,నిత్య కూలీ కుమార్తె , ప్రతిభావంతురాలైన విద్యార్థిని పరిమల జర్మనీలోని ఒక ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు సీటు వచ్చింది.…
సింగరేణి సంస్థను ప్రపంచ స్థాయిలో నిలబెడతాం
కరీంనగర్ జిల్లా : తెలంగాణ గుండె చప్పుడు, రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక అయిన సింగరేణి సంస్థను కాపాడుకుంటూ ప్రపంచ స్థాయిలో నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని స్పష్టం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈరోజు…
కోమటిరెడ్డి బ్రదర్స్ పై మందుల శామ్యూల్ ఫైర్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
నివాసం ఉన్న చోటే ఉద్యోగాలు : ఎస్. సవిత
అమరావతి : ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో అన్ని…
ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ CURE (కోర్ అర్బన్ రెన్యూవల్ ఏరియా) పరిధిలో నిర్మించనున్న ‘ఇందిరమ్మ ఇళ్లు’ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వివిధ…
100 శాతం డిజిటైజేషన్ చేసిన వారికి సన్మానం
హైదరాబాద్ : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన తను ప్రాతినిధ్యం వహిస్తున్న హూజూర్ నగర్ శాసన సభ నియోజకవర్గంలో సర్ ఓట్ల ప్రక్రియపై స్పందించారు. ఈ రోజు వరకు నియోజకవర్గంలో…
టెక్ మహీంద్రా నిర్వాకంపై బాధితురాలి ఆందొళన
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న ప్రముఖ టెక్ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీ ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న భావన ఆందోళనకు దిగారు. తనను అకారణంగా తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం…

దాస సాహిత్య గాయకులకు టీటీడీ సువర్ణావకాశం
సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తో నటుడు జై భేటీ
ఏపీ హోం శాఖ మంత్రి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్
పరిమళ చదువు కోసం కోమటిరెడ్డి రూ. 10 లక్షల సాయం
సింగరేణి సంస్థను ప్రపంచ స్థాయిలో నిలబెడతాం
కోమటిరెడ్డి బ్రదర్స్ పై మందుల శామ్యూల్ ఫైర్
నివాసం ఉన్న చోటే ఉద్యోగాలు : ఎస్. సవిత
ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
100 శాతం డిజిటైజేషన్ చేసిన వారికి సన్మానం
టెక్ మహీంద్రా నిర్వాకంపై బాధితురాలి ఆందొళన
























































































