ఏపీకి నీళ్లు పోతున్నా ప‌ట్టించుకోని స‌ర్కార్

నాగర్‌కర్నూల్ జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ మొద్దు నిద్ర పోతోంద‌ని మాజీ మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్, ల‌క్ష్మా రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. శుక్ర‌వారం నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLIS) స్టేజ్-3…

ఏకపక్ష అమెరికా విధానాలకు బ్రిక్స్ ఒక ప్ర‌త్యామ్నాయం

కేర‌ళ : ట్రంప్ , ఆయన యంత్రాంగం అనేక ఏకపక్ష విధానాలను ముందుకు తీసుకువెళుతున్నందున బ్రిక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే బ్రిక్స్ కి ఒక ప్రత్యామ్నాయం. అందుకే మనం బిక్స్ ను బలోపేతం చేయాలి అని…

మరాఠా ఉద్యమకారుడు జరాంగేతో చర్చలు జరపాలి

ముంబై : మరాఠా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే చేపట్టిన నిరాహార దీక్ష 14వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, ఆయనను కలిసి డిమాండ్లను పరిష్కరించాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆందోళనలో “బలవంతంగా జోక్యం…

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తేదీల‌తో క్యాలెండ‌ర్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్షేమ పథకాల అమలు తేదీలతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. నేత , హస్తకళల కేంద్రాలను ‘అనుభవ కేంద్రాలు’గా (experience centres) మార్చాలని, కుల వృత్తులకు విలువను…

చించినడ వంతెన వద్ద భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాలి

అమ‌రావ‌తి : ఇటీవల జరిగిన వరుస ఆత్మహత్యల నేపథ్యంలో చించినడ వంతెన వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై చర్చించేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో జాతీయ రహదారి, ఆర్ అండ్ బి , హెడ్‌వర్క్స్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం…

ఏపీలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు : అనిత

అమ‌రావ‌తి : బంగాళా ఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతం అవ్వడంతో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో…

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు ప‌రిష్క‌రించాలి

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఆయ‌న‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టత

హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన అంశాలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ స్ప‌స్టత ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ శాసనమండలిలో…

నెలవారీ నివేదికలతో అభివృద్ధి ప్రయాణం : సీఎం

అమ‌రావ‌తి : ప్రతి నెలా ఆర్దిక నివేదికను విడుదల చేసి ఎప్పటికప్పుడు లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నాం అని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ప్రతి మూడు నెలలకూ జీఎస్డీపీని కూడా లెక్కించి ప్రగతిలో ఎక్కడ ఉన్నామో చూస్తున్నాం. 2022-23 బేస్ ఇయర్…

ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుమ‌ల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ప్రారంభించను్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి…