విజయ్ సేతుపతి కామెంట్స్ కలకలం
చెన్నై : తమిళనాడు చలన, రాజకీయ రంగాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ప్రముఖ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్. తను ప్రస్తుతం నటుడిగానే కాకుండా హొస్ట్ గా కూడా అవతారం ఎత్తాడు. జియో హాట్ స్టార్…
సర్దార్ 2 మూవీపై నెగటివ్ ప్రచారం తగదు
హైదరాబాద్ : ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధి జి. ధనుంజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల కొనసాగుతున్న రివ్యూల ధోరణిపై. ఇదిలా ఉండగా ప్రస్తుతం విడుదలైన ‘సర్దార్ 2’…
తిరుమలకు ప్రైవేటు వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఇవాల కీలక ప్రకటన చేసింది. కొందరు కావాలని టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురించడం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది.…
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలి : సీఎం
అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు లేదని బాధ పడకూడదన్నారు. ఇదే నా లక్ష్యమని స్పస్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇచ్చి తీరుతామని…
జగన్ ..డైరెక్టర్ ఎవరో కూడా తెలియక పోతే ఎలా..?
అమరావతి : ‘సాక్షి’ కథనంలో ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా దామోదర్ నాయుడు ఉన్నట్లు పేర్కొనడాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్గా లేరని, ఒక మహిళా అధికారి ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. ఒక…
జల జీవన్ మిషన్తో ఇంటింటికీ తాగు నీరు : అనిత
అమరావతి : పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఇల్లు ఉండి పట్టాలు లేని, అర్హులకు త్వరలోనే ఇళ్ల పట్టాలు అందించే చర్యలు చేపడతామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అలాగే జల జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరు…
యూపీఐ మర్చంట్ ఛార్జీలపై బ్యాంకుల ప్యానల్ ఫోకస్
హైదరాబాద్ : బ్యాంకులు, సేవా ప్రదాతలు , వివిధ సంఘాల ప్రతినిధులతో కూడిన ఒక ప్యానెల్ వ్యాపారులకు చేసే రూ. 2,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై విధించాల్సిన ఛార్జీలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుంది. యూపీఐ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీలో ఇండియన్…
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆసిస్ మాజీ కెప్టన్ల ఆందోళన
ఆస్ట్రేలియా : పాకిస్తాన్ దేశ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్తితి ఆందోళనకరంగా ఉంది. దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన మాజీ కెప్టెన్లు ఏడుగురు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తీవ్రంగా స్పందించారు ఇమ్రాన్…
కర్ణాటక పర్యాటక రంగంలో ఇన్వెస్ట్ చేయండి
బెంగళూరు : తమ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కేజే జార్జ్. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇన్వెస్ట్ ఇన్ కర్ణాటక – ఎన్ఆర్ఐ బిజినెస్ కమ్యూనిటీ మీట్,…
జైలర్ -2లో రజనీకాంత్ పారితోషకం రూ.125 కోట్లు..?
చెన్నై : తమిళ నాట సెన్సేషన్ తలైవా రజనీకాంత్. ఆయన ఏది చేసినా ఓ సంచలనమే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ లో నటించారు. ఇది ఊహించని రీతిలో భారీ సక్సెస్ నమోదు చేసింది. అంతే కాకుండా రజనీకాంత్ సినీ…

విజయ్ సేతుపతి కామెంట్స్ కలకలం
సర్దార్ 2 మూవీపై నెగటివ్ ప్రచారం తగదు
తిరుమలకు ప్రైవేటు వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలి : సీఎం
జగన్ ..డైరెక్టర్ ఎవరో కూడా తెలియక పోతే ఎలా..?
జల జీవన్ మిషన్తో ఇంటింటికీ తాగు నీరు : అనిత
యూపీఐ మర్చంట్ ఛార్జీలపై బ్యాంకుల ప్యానల్ ఫోకస్
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆసిస్ మాజీ కెప్టన్ల ఆందోళన
కర్ణాటక పర్యాటక రంగంలో ఇన్వెస్ట్ చేయండి
జైలర్ -2లో రజనీకాంత్ పారితోషకం రూ.125 కోట్లు..?
























































































