‘స‌ర్ ‘పై ఈసీ నిర్ణ‌యం సరైన‌దే : సుప్రీంకోర్టు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ధ‌ర్మాస‌నం న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. స‌ర్ పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు ఇవాళ‌ సమర్థించింది.…

ఆయిల్ ప్యాక్ ప‌రిణామాల‌పై కీల‌క నిర్ణ‌యం

కీల‌క మార్పులు చేసిన ప్ర‌భుత్వం న్యూఢిల్లీ : కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి నిత్యం వినియోగించే ఆయిల్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వినియోగదారులకు స్పష్టత ఇచ్చేందు కోసం వంట నూనెల ప్యాక్ పరిమాణాలను ప్రామాణీక రించడానికి…

మేం చెత్త‌గా ఆడాం అందుకే ఓడి పోయాం

అయినా ఫైన‌ల్ కు చేరుకుంటామ‌న్న గిల్ ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన క్వాలిఫ‌య‌ర్ -1 మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది గుజ‌రాత్ టైటాన్స్.…

ఢిల్లీకి బ‌య‌లు దేరిన సీఎం జోసెఫ్ విజ‌య్

ప్ర‌ధానితో పాటు సోనియా, రాహుల్ తో భేటీ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ బుధ‌వారం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు. ఆయ‌న సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత తొలిసారిగా దేశ రాజ‌ధానికి వెళ్ల‌డం. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా…

ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకతలు ఇవే

సులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా డిజైన్ హైద‌రాబాద్ : ఓలెక్ట్రా విద్యుత్ బ‌స్సులు మ‌రో 60 టీఎస్ఆర్టీసీకి చేరుకున్నాయి. దీంతో మొత్తం 500 బ‌స్సులు ఇచ్చిన‌ట్ల‌యింది. ఇక ఈ బ‌స్సుల విష‌యానికి వ‌స్తే దీని ప్ర‌త్యేక‌త‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. వీటిని సులభంగా ఎక్కడానికి,…

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ అరెస్ట్ పై ప‌వ‌న్ కామెంట్స్

కేసు న‌మోదు చేశారని, ఇక వ‌దిలేయండి అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్నంతా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్సీ, ప్ర‌ముఖ ఎన‌లిస్ట్ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం.…

రిష‌బ్ పంత్ కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఉద్వాస‌న..?

త‌ప్ప‌దంటున్న జ‌ట్టు మేనేజ్మెంట్ ,జ‌ట్టు చైర్మ‌న్ ల‌క్నో : ఐపీఎల్ 2026 సీజన్ అంత‌గా అచ్చి రాలేదు టాప్ క్లాస్ ప్లేయ‌ర్ల‌కు. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది రిష‌బ్ పంత్ గురించి. త‌ను గ‌త సీజ‌న్ తో పాటు ఈ సీజ‌న్ లో…

ఆర్టీసీ డ్రైవ‌ర్ ను తొల‌గించ లేదు : పొన్నం

త‌ను ఆర్టీసీ ఉద్యోగి కానే కాద‌న్న రాష్ట్ర మంత్రి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఆర్టీసీకి చెందిన డ్రైవ‌ర్ పై చ‌ర్య‌లు…

బ్లూ ఎకానమీగా ఆక్వా రంగం ఆభివృద్ధి

దృష్టి సారించాల‌న్న సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎ నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఆక్వా రంగానికి సంబంధించి. బ్లా ఎకాన‌మీగా ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయాల‌ని అన్నారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి…

పోలవరం ప్రాజెక్ట్ ను ప‌రిశీలించిన సీఎస్ఆర్ఎస్

2027 నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించిన సీఎం అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు…