ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డ్

237 .31 స్ట్రైక్ రేట్ తో 776 ప‌రుగులు చేసిన యంగ్ క్రికెట‌ర్ బీహార్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో వండ‌ర్ కిడ్ వైబ‌వ్ సూర్య‌వంశీ అరుదైన రికార్డు సాధించాడు. త‌ను ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ఒక సీజ‌న్…

చెన్నై సూప‌ర్ కింగ్స్ వైపు పాండ్యా చూపు

ఇత‌ర జ‌ట్ల లోకి వెళ్లేందుకు నిరాక‌ర‌ణ ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. త‌ను కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్…

భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

గంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు…

డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

మే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​ అమలుకు గాను…

రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

ఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం రాజ‌స్థాన్ : ఇసుక తుపాను దెబ్బ‌కు రాజస్థాన్ విల విల లాడింది. రాజ‌స్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు…

బుర్రా విజ‌య‌శేఖ‌ర్ కు రామ‌కృష్ణ పుర‌స్కారం

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు హైద‌రాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ శ్రీ జాగర్లమూడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి సంతాప సభ నేడు నగరంలోని ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బుర్రా…

క‌డ‌ప జిల్లాలో కుండ‌పోత వ‌ర్షం

ఎక్క‌డిక‌క్క‌డ విరిగి ప‌డిన చెట్లు క‌డ‌ప జిల్లా : భారీ వ‌ర్షాలు, ఈదురు గాలుల దెబ్బ‌కు క‌డ‌ప జిల్లా వ‌ణికి పోయింది. ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురియడంతో పెద్ద ఎత్తున పంట‌ల‌ను కోల్పోయారు రైతులు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది…

ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు 2728 కోట్లు విడుద‌ల‌

ప్ర‌క‌టించిన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్ష‌న్ దారుల‌కు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు కూట‌మి ప్ర‌భుత్వం రు.2728.67 కోట్లు విడుద‌ల చేసిన‌ట్టు రాష్ట్ర సూక్ష్మ,…

నవీన్ ఎపిసోడ్‌లో కోర్టులు మా వాదననే బలపరిచాయి

స్ప‌ష్టం చేసిన ఏపీ విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ అమ‌రావ‌తి : నవీన్ అనే అభ్యర్థి ఎస్సీఈఆర్టీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. రెండు పరీక్షలు రాశారు.. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను…

104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుంటూరు జిల్లా : కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. రూ.3.30…