జైస్వాల్ , సూర్యవంశీ జోడీ సూపర్
ప్రశంసించిన కెప్టెన్ రియాన్ పరాగ్ గౌహతి: ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్ లో గెలుపొందింది. తాజాగా అత్యంత బలమైన పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కు…
టీవీకే పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఈసీ
ఎడప్పాడిలో నామినేషన్ రద్దు చెన్నై : దళపతి విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈనెల 23వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు టీవీకే పార్టీ పోటీ పడుతోంది.…
ఏపీలో విద్యుత్ సరఫరాకు కొరత లేదు
స్పష్టం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయవాడ : వేసవి కాలంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యుత్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. బుధవారం విజయవాడలో రూ.30 కోట్లతో నూతనంగా నిర్మించిన…
పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణించాలి
పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితఅమరావతి : మహిళలు లేకపోతే ప్రపంచమే లేదన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బుధవారం అమరావతి లోని నాగార్జున యూనివర్శిటీ ఆడిటోరియంలో ఎంఎస్ఎంఈలపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు.…
అనిరుధ్ చేసిన సాయం మరువలేను
దర్శకుడు విఘ్నేష్ శివన్ కామెంట్స్ హైదరాబాద్ : దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ కష్టకాలంలో సంగీత దర్శకుడు అనిరుధ్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ కోసం…
ఏబీఎన్ రాధాకృష్ణ బరి తెగించిండు
మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ న్యూస్ ఛానల్ యజమాని, ఎండీ వేమూరి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. మీడియాను అడ్డం…
స్మార్ట్ లాక్ డౌన్ విధించిన పాకిస్తాన్
ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణం పాకిస్తాన్ : పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దేశ ప్రజలకు ఆందోళన కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పశ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్దం కారణంగా దేశ ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక…
పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్లు పంపిస్తున్నాం అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. .అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన చెందారు. టెక్నాలజీని…
పెట్టుబడుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు…
రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వచ్చింది
ఆగ్రహం వ్యక్తం చేసిన నందమూరి లక్ష్మీ పార్వతి హైదరాబాద్ : వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి నిప్పులు చెరిగారు. సభ్య సమాజం తల దించుకునేలా మహిళల పట్ల అనుచిత రాతలు రాయడం, ప్రసారం చేయడం పట్ల తీవ్ర…

జైస్వాల్ , సూర్యవంశీ జోడీ సూపర్
టీవీకే పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఈసీ
ఏపీలో విద్యుత్ సరఫరాకు కొరత లేదు
పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణించాలి
అనిరుధ్ చేసిన సాయం మరువలేను
ఏబీఎన్ రాధాకృష్ణ బరి తెగించిండు
స్మార్ట్ లాక్ డౌన్ విధించిన పాకిస్తాన్
పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం
పెట్టుబడుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాలి
రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వచ్చింది
























































































