నాలెడ్జ్ ఎకానమీలో తెలంగాణ ముందంజ
హైదరాబాద్ : నాలెడ్జ్ ఎకానమీలో హైదరాబాద్ లో టాప్ లో ఉందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, పరిశోధన, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లలో హైదరాబాద్ ముందుందని చెప్పారు. టెక్నాలజీ, ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్…
సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్లడించింది. ఈ విశేష పర్వదినాల సందర్బంగా వివిధ ప్రాంతాల నుంచి శ్రమకోర్చి శ్రీ వేంకటేశ్వర…
రూ.2 వేల కోట్ల పెట్టుబడి.. 9వేల మందికి ఉపాధి
విశాఖపట్నం: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విశాఖ ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి సంస్థ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి…
వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
అమరావతి : అమరావతిలోని వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పరిశీలించారు. 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆలయంలోని 2వ ప్రాకారం,…
డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దు
విశాఖపట్నం జిల్లా : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నానికి ఎంతో చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ దేశంలోనే తొలి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్ రీజియన్గా…
ఆ నటులతో నటించడం మరిచి పోలేని అనుభవం
చెన్నై : అందాల ముద్దుగుమ్మగా పేరు పొందిన వర్దమాన నటి నమిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎందరో నటులతో కలిసి నటించింది. తాజాగా తను నటించిన నటులలో ఎవరు తనకు బాగా నచ్చారనే విషయాన్ని పంచుకుంది. సీఎం విజయ్, అజిత్…
ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ
టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్స్థాన్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…
గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలే సినిమా షూటింగ్ సందర్బంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె తుంటి గాయం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ రష్మిక త్వరలోనే తన వృత్తిపరమైన పనులను తిరిగి…
డాలర్ ఎఫెక్ట్ 13 పైసలు తగ్గిన భారతీయ రూపాయి
ముంబై : ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు తగ్గి 95.56కు చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెప్టెంబర్లో ఫెడ్ (US Federal Reserve) వడ్డీ రేట్ల పెంపుపై ఉన్న అంచనాలు…
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం
అమరావతి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారన్నారు. ఈ సందర్బంగా సీఎంకు ధన్యవాదాలు…

నాలెడ్జ్ ఎకానమీలో తెలంగాణ ముందంజ
సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు
రూ.2 వేల కోట్ల పెట్టుబడి.. 9వేల మందికి ఉపాధి
వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దు
ఆ నటులతో నటించడం మరిచి పోలేని అనుభవం
ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ
గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
డాలర్ ఎఫెక్ట్ 13 పైసలు తగ్గిన భారతీయ రూపాయి
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం























































































