రేవంత్ రెడ్డీ జర నోరు జాగ్రత్త : హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ పై. ఆయన తన స్థాయిని మరిచి పోయి మాట్లాడుతున్నాడని, ఇది తగదని హితవు పలికారు. ఆదివారం తెలంగాణ భవన్…
క్వీన్’ చిత్రంలో సీఎం పాత్రలో రమ్యకృష్ణ
హైదరాబాద్ : దర్శకుడు రతన్ రిషి కీలక ప్రకటన చేశారు. తాను వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కల్పిత రాజకీయ డ్రామా క్వీన్ మూవీలో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు…
వైభవ్ సూర్యవంశీ ఎంపిక కరెక్టు కాదు
హైదరాబాద్ : ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేటర్ హర్ష భోగ్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖరి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్రధాన ఆటగాళ్లు ఆశించిన…
పిల్లలకు సంస్కారం నేర్పించాలి : వంగలపూడి అనిత
విజయవాడ : హోంమంత్రిగా తన భద్రత కోసం తుపాకులు ఉన్నప్పటికీ, సమాజాన్ని మార్చే అసలైన శక్తి కలానిదేనని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. “కత్తి కన్నా కలం గొప్పది… గన్ కన్నా పుస్తకం గొప్పది. తుపాకి భయాన్ని సృష్టిస్తుంది… పుస్తకం…
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను…
ఈశ్వరమ్మ యాదవ్ పై శివ చరణ్ రెడ్డి బూతు పురాణం
యాదాద్రి నల్లగొండ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం తాజాగా యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి పాలక మండలిని ఖరారు చేసింది. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది సర్కార్. తనకు తెలియకుండానే కమిటీని ఎంపిక చేశారంటూ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం…
నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే కాళేశ్వరం డ్యామేజ్
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సందర్భాలలో ఏ రాష్ట్రమైనా NDSA ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. 2023లో మేడిగడ్డ ఘటన జరిగినప్పుడు, ఎన్డీఎస్ఏ వెంటనే…
గాన కోకిల ఎస్. జానకి మృతి బాధాకరం : జగన్
అమరావతి : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి,…
సోషల్ మీడియా వ్యసనంగా మారితే ప్రమాదం : సీఎం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే వ్యసనంగా మారితే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలోనే యువత ఎక్కువగా గడుపుతున్నారని…
వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం
అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనత శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్బంగా వియత్నాంలో చోటు చేసుకున్న ఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు జరిగిన సంఘటన గురించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.…

రేవంత్ రెడ్డీ జర నోరు జాగ్రత్త : హరీశ్ రావు
క్వీన్’ చిత్రంలో సీఎం పాత్రలో రమ్యకృష్ణ
వైభవ్ సూర్యవంశీ ఎంపిక కరెక్టు కాదు
పిల్లలకు సంస్కారం నేర్పించాలి : వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
ఈశ్వరమ్మ యాదవ్ పై శివ చరణ్ రెడ్డి బూతు పురాణం
నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే కాళేశ్వరం డ్యామేజ్
గాన కోకిల ఎస్. జానకి మృతి బాధాకరం : జగన్
సోషల్ మీడియా వ్యసనంగా మారితే ప్రమాదం : సీఎం
వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం
























































































