గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల కోసం పొదుపు ఖాతా
హైదరాబాద్ : గిగ్ , ప్లాట్ఫామ్ కార్మికుల కోసం ఇండియన్ బ్యాంక్ ఇండీ-గిగ్ చాంపియన్ పొదుపు ఖాతాను గురువారం ప్రారంభించింది. తెలంగాణ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యూ యు )తో పైలట్ కార్యక్రమం కింద దీనిని స్టార్ట్ చేసింది. ఇందులో…
సమీర్ వాంఖడేకు ముంబై హైకోర్టు బిగ్ రిలీఫ్
ముంబై : NCB విచారణ నుండి సమీర్ వాంఖడేకు ముంబై హైకోర్టు మధ్యంతర ఉపశమనం కలిగింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన కేసుతో సహా రెండు డ్రగ్స్ కేసులలోని అక్రమాలపై ఎన్సీబీ విచారణ చేపట్టింది. రెండు కేసులలోని అక్రమాల…
కడెం ప్రాజెక్ట్ ఆరు గేట్ల ఎత్తివేత
నిర్మల్ జిల్లా : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి వరద కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు నిన్నటి దాకా వెల వెల బోతుండగా ఇవాళ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.…
రూ. 17,912 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
అమరావతి : ఏపీలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా భోగాపురంలో రూ. 17,912 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని తెలిపారు.…
అక్రమార్కులకు ఝలక్ ఇస్తున్న హైడ్రా
హైదరాబాద్ : హైడ్రా హైదరాబాద్ నగరంలో అక్రమార్కులకు ఝలక్ ఇస్తోంది. విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులను కాపాడింది. మేడ్చల్-మల్కాజిగిరి , హైదరాబాద్ జిల్లాల పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆక్రమణదారులు 106 ఎకరాల…
వారు ఫ్యాక్షన్ తెస్తే మేం ఫైటర్ జెట్లు తెస్తున్నాం
అమరావతి : సైకో జగన్ రెడ్డి హయాంలో రాయలసీమలో గొడ్డలి రాజ్యమేలిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి నారా లోకేష్. అంతకు ముందు సొంత బాబాయిని లేపేసి నెపం మనపై వేశారన్నారు. ఫలితంగా ఓటమి పాలయ్యాం అన్నారు. మన హయాంలో జొన్నగిరి…
ఆదోనికి త్వరలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు
కర్నూలు జిల్లా : ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆదోనిలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు చాలా…
జార్ఖండ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు
జార్ఖండ్ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. జార్ఖండ్లోని ధన్బాద్లో ఈడీ (ED) భారీ సోదాలు చేపట్టింది. ఈ దాడులలో రూ. 1.5 కోట్ల నగదు, రూ. 150 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు…
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలో తిరుపతి లోని ప్రముఖ ఆలయం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాల వివరాలు వెల్లడించింది. ఆగస్టు…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. పౌర్ణమి సందర్బంగా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటిడి) ఏర్పాట్లు చేసింది. ఇదిలా…

గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల కోసం పొదుపు ఖాతా
సమీర్ వాంఖడేకు ముంబై హైకోర్టు బిగ్ రిలీఫ్
కడెం ప్రాజెక్ట్ ఆరు గేట్ల ఎత్తివేత
రూ. 17,912 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
అక్రమార్కులకు ఝలక్ ఇస్తున్న హైడ్రా
వారు ఫ్యాక్షన్ తెస్తే మేం ఫైటర్ జెట్లు తెస్తున్నాం
ఆదోనికి త్వరలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు
జార్ఖండ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ






















































































