తమిళనాడు క్రీడా మౌలిక సదుపాయాల సమూల ప్రక్షాళన
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఆధునిక క్రీడా వసతి గృహాలు (హాస్టల్స్), మెరుగైన స్టేడియంలు , ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలతో సహా క్రీడా మౌలిక సదుపాయాలను సమూలంగా ఆధునీకరించనున్నట్లు మంత్రి ఆధవ్ అర్జున ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ…
కోలీవుడ్ లో నన్ను ఘోరంగా అవమానించారు : సూరి
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు సూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయట పెట్టాడు . నన్ను ఘోరంగా అవమానించి, నా చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం…
డాలర్ ప్రభావం భారతీయ రూపాయి బలహీనం
ముంబై : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తడం చమురు ధరలు పెరగడం, ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వంటి కారణాల నేపథ్యంలో బుధవారం ఉదయం ట్రేడింగ్లో రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే 2 పైసలు పడిపోయి, స్వల్ప పరిధిలో ట్రేడయింది. 94.97…
వృద్దురాలికి సీఎం విజయ్ సన్ గ్లాసెస్ గిఫ్ట్
చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ మరోసారి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు.తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన వృద్ధురాలు చెల్లమ్కు ఇవాళ కూడా సాధారణ కష్టమైన పని దినంలాగే మొదలైంది. కానీ మధ్యాహ్న సమయానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి.…
మంత్రి కొండా సురేఖ తొలగింపు తప్పదా..?
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ను ప్రక్షాళన చేస్తున్నారా. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వ్యవహారం కలకల రేపింది. తన స్వంత కూతురు కొండా సుస్మితా పటేల్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన బ్రదర్స్ పై.…
డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ రైడ్స్
తిరుమల : ఏసీబీ దూకుడు పెంచింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) లో డిప్యూటీ ఈవోగా పని చేస్తున్న లోకనాథం నివాసంలో దాడులు చేపట్టింది అవినీతి నిరోధక శాఖ. గత కొంత కాలంగా ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.…
రెండు వారాల్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని సుధర్మ…
సమాచార శాఖ అదనపు సంచాలకుడిగా డి.ఎస్. జగన్
హైదరాబాద్ :సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్. జగన్ అదనపు సంచాలకుడిగా (Additional Director) పదోన్నతి పొందారు. పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. డి.ఎస్. జగన్ డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర…
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ సెప్టెంబర్ నెలలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ…
చేనేతలకు చెల్లింపులపై మంత్రి సవిత ఫోకస్
అమరావతి : రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. మంత్రి ఆదేశాల మేరకు చేనేత, జౌళి శాఖాధికారులు రాష్ట్రంలోని వివిధ చేనేత సహకార సంఘాలకు రూ.1,03,38,678లను చెల్లించారు. వివిధ శాఖలు,…

తమిళనాడు క్రీడా మౌలిక సదుపాయాల సమూల ప్రక్షాళన
కోలీవుడ్ లో నన్ను ఘోరంగా అవమానించారు : సూరి
డాలర్ ప్రభావం భారతీయ రూపాయి బలహీనం
వృద్దురాలికి సీఎం విజయ్ సన్ గ్లాసెస్ గిఫ్ట్
మంత్రి కొండా సురేఖ తొలగింపు తప్పదా..?
డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ రైడ్స్
రెండు వారాల్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సమాచార శాఖ అదనపు సంచాలకుడిగా డి.ఎస్. జగన్
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
చేనేతలకు చెల్లింపులపై మంత్రి సవిత ఫోకస్
























































































