నందూస్ వరల్డ్ ఫేమ్ నందన అరెస్ట్

హైద‌రాబాద్ : ప్రముఖ యూట్యూబ‌ర్ నందూస్ వ‌ర‌ల్డ్ నిర్వాహకులు నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ ల‌ను అరెస్ట్ చేశారు. ఈ ఇద్ద‌రిపై పై గత జూన్ నెలలో మొదట కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.ప్రముఖ…

బీసీల రాజకీయ సాధికారతే లక్ష్యం : స‌విత

అమ‌రావ‌తి : బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించామని, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు . బీసీల…

ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు పార్టీకి ప‌ట్టుకొమ్మ‌లు

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. 5 అంశాలే త‌మ పార్టీ మేనిఫెస్టో అని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో…

ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) ఆధ్వ‌ర్యంలో పలు సంస్థ‌లు ఇతోధికంగా సేవ‌లు అందిస్తున్నాయి. విద్య‌, వైద్యం, సేవ, ధార్మిక ప్ర‌చారం ఇలా ప్ర‌తి ఒక్క సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మ‌కు తోచిన రీతిలో కార్య‌క్ర‌మాలు…

శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్స‌వాల‌కు భారీ సెక్యూరిటీ

తిరుపతి : తిరుమల భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. రాబోయే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల భద్రత, శ్రేయస్సు , అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, తిరుమ‌ల సీవీ, ఎస్ఓ…

ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటేనే భ‌విష్య‌త్తు

అమ‌రావ‌తి : టీడీపీ నేత‌లు, ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌క‌కు అందుబాటులో ఉంటేనే భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని అన్నారు. ఫలానా సమయంలో ఎమ్మెల్యే గారిని కలవచ్చు.. ఆయన అందుబాటులో ఉంటారు…

పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు జరిమానా

దుబాయ్ : పాకిస్తాన్ మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ ఫాతిమా స‌నాకు షాక్ త‌గిలింది. దుబాయ్ వేదిక‌గా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెకు జ‌రిమానా విధించారు. మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో ICC ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పాకిస్థాన్…

జియో వినియోగదారుల‌కు రూ. 3,599 వార్షిక ప్లాన్

హైద‌రాబాద్ : రిల‌య‌న్స్ జియో త‌మ క‌ష్ట‌మ‌ర్ల కోసం కొత్త‌గా రూ. 3,599తో వార్షిక ప్లాన్ ప్ర‌క‌టించింది.Jio తన ప్రారంభోత్సవం తర్వాత పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 3,599 వార్షిక…

తెలంగాణలో కోటి మంది ఓటర్ల‌ను తొలగించే కుట్ర

హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల సంఘంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో ఏకంగా కోటి మందికి పైగా ఓట‌ర్ల‌ను తొల‌గించేందుకు కుట్ర జ‌రుగుతోందంటూ మండిప‌డ్డారు., ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ముసుగులో త‌మ‌కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను…

‘హనుమాన్ అంశ్’ బ్లాక్‌బస్టర్ .. సీక్వెల్ ప‌క్కా

హైదరాబాద్ : ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో హ‌నుమాన్ అంశ్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. భారీ విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ద‌ర్శ‌కుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. సీక్వెల్ ఉంటుంద‌ని వెల్ల‌డించారు.…