రెఫరల్ ఆస్పత్రిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ‘రెఫరల్ కేంద్రం’గా అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇక్కడ…
ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి : భట్టి
హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో సింగరేణి పరిరక్షణ, విస్తరణతో పాటు రాష్ట్ర ఇంధన భద్రతను సుస్థిరం చేయాలన్న సంకల్పంతో గత 30 నెలలుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తూ సింగరేణికి కొత్త ఊపిరి లభిస్తోందని, ఈ రోజు కేంద్ర బొగ్గు మంత్రిత్వ…
కేబినెట్ విస్తరణపై రామలింగారెడ్డి కామెంట్స్
బెంగళూరు : కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై మంత్రి రామలింగ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కొలువు తీరిన మంత్రివర్గం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదన్నారు. ఇది పూర్తిగా…
శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
తిరుపతి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి…
కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం
తిరుపతి : తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని మహతి…
గుడిలో బర్త్ డే వేడుకలపై టీటీడీ సీరియస్
తిరుపతి : తిరుపతి జిల్లాలోని నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చల్లుకుంటూ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమే…
కావేరీ సమస్యపై సర్కార్ అత్యవసర సమావేశం
బెంగళూరు : కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అధ్యక్షతన ఆదివారం బెంగళూరులో కీలక సమావేశం జరిగింది. ఈ రోజు జరిగిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో యడ్యూరప్ప, వీరప్ప మొయిలీ, మాజీ సీఎం సిద్దరామయ్య, బసవరాజ్ బొమ్మైతో…
రేపు డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి
తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 3వ తేదీన సోమవారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్…
సమ్మిళత విద్య బలోపేతం కోసం ప్రయత్నం
అమరావతి : యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు మరో ఎంవోయూ చేసుకున్నాయి ఏపీ , ఆస్ట్రేలియా . ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్…
శ్రీవారి సన్నిధిలో స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా
తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో భారత క్రికెట్ కు…

రెఫరల్ ఆస్పత్రిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి : భట్టి
కేబినెట్ విస్తరణపై రామలింగారెడ్డి కామెంట్స్
శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం
గుడిలో బర్త్ డే వేడుకలపై టీటీడీ సీరియస్
కావేరీ సమస్యపై సర్కార్ అత్యవసర సమావేశం
రేపు డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి
సమ్మిళత విద్య బలోపేతం కోసం ప్రయత్నం
శ్రీవారి సన్నిధిలో స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా























































































