గ్లోబ‌ల్ నాలెడ్జ్ హ‌బ్ గా హైద‌రాబాద్ : సీఎం

లండన్ : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో అత్యంత ఫలప్రదమైన, ఆసక్తికరమైన సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, అంతే కాకుండా ప్రపంచ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’…

కేపీఎస్సీ ఛైర్మన్‌పై చర్యలకు కర్ణాటక కేబినెట్ సిఫార్సు

బెంగ‌ళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) ఛైర్మన్ శివశంకరప్ప సహుకర్‌పై శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ కర్ణాటక కేబినెట్ తీర్మానించింది. సహుకర్‌కు సంబంధించిన ఆయన నివాసం, కార్యాలయంతో సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్…

6,206 నిర్వాసితుల‌కు రూ. 768 కోట్లు : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రకాశం , నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరేలా వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం కానుందన్నారు. ఆగస్టు 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు…

క‌రువుకు కార‌ణం కాంగ్రెస్ ..ఎలినినో కాదు

న‌ల్లగొండ జిల్లా : మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎలినినో పేరుతో భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.…

సెప్టెంబ‌ర్ 6న హిందీ బిగ్ బాస్ 20 షురూ

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌యోక్త‌గా నిర్వ‌హిస్తున్న బిగ్ బాస్ 20 సీజ‌న్ పై ఉత్కంఠ నెల‌కొంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టి నుంచే హ‌డావుడి మొదలైంది. షో ప్రారంభానికి ముందు ప్రోమో షూట్‌లు కొన‌సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా…

ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే గ్రామాల అభివృద్ది : సీఎస్

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్ విశ్వ విద్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు వ్యవ‌సాయ రంగం గురించింది.…

రైతులు ప్ర‌త్యామ్నాయ పంట‌లు సాగు చేయాలి

హైద‌రాబాద్ : మంత్రి వాకిటి శ్రీహరి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వ‌చ్చాన‌ని అన్నారు. గతంలో కూడా దేశం ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొందని, 1951 నుంచి ఇప్పటి వరకు భారత్‌ 12 సార్లు ఎల్‌నినో పరిస్థితులను…

ఉపాధి హ‌మీ నిధుల‌ను పార‌ద‌ర్శ‌కంగా వినియోగించాలి

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రామ స్థాయిలో అనుబంధం ఉన్న అన్ని శాఖలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సమావేశం నిర్వహించడం అభినందనీయమని ప్ర‌శంసించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు ఎలాంటి…

ఎల్ నినో ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి

హైద‌రాబాద్ : ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉండాలని, జీపీఎస్‌ఏపీ కేవలం ఒక డాక్యుమెంట్‌ కాదని, అది గ్రామ భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు.…

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోం శాఖ ఝ‌ల‌క్

లండ‌న్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయ‌న బ్రిట‌న్ తో పాటు అమెరికా దేశాల‌లో కూడా ప‌ర్య‌టించాల్సి ఉంది. ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా ఖ‌రారైంది. ముఖ్యమంత్రి…