పెట్టుబడి ప్రతిపాదనలపై సీఎం సమీక్ష
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు (SIPB) సమావేశం జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల లోని 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2.08…
భారత సైన్యంలో యువత చేరాలి : సీఎం
హైదరాబాద్ : భారత సైన్యం చేపట్టే వివిధ నియామక ప్రక్రియలలో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ , ఇతర…
ఆగస్టు 18 నుండి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 18 నుండి KBR పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. KBR పార్క్ చుట్టూ H-CITI ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు ,…
ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలి : ట్రంప్
అమెరికా : మధ్య ప్రాచ్యంలో హింస పెరుగుతుండగా ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలని ట్రంప్ కోరుతున్నారు. మరో వైపు కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. శాంతి చర్చల్లో ఇరాన్ పరిహారం కోరితే తాను కూడా పరిహారం డిమాండ్ చేస్తానని అధ్యక్షుడు…
జాతీయ స్థాయిలో గాంధీ మెడికల్ కాలేజీకి ర్యాంక్
హైదరాబాద్ : తెలంగాణలోని గాంధీ మెడికల్ కాలేజీ అరుదైన ఘనత సాధించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో IIRF ర్యాంకు సాధించింది. దీంతో గాంధీ మెడికల్ కాలేజ్ అధ్యాపక బృందం సంబరాలలో మునిగి పోయారు. ర్యాంకింగ్స్లో గాంధీ మెడికల్ కాలేజ్ జాతీయ స్థాయిలో…
మత్స్యకారులకు శాటిలైట్ ట్రాన్స్పాండర్లు : డోలా
అమరావతి : సముద్రంలో మత్స్యకారుల భద్రతను పెంచేందుకు శాటిలైట్ ట్రాన్స్పాండర్లు పంపిణీ చేసింది సర్కార్. సముద్రంలో వాతావరణ హెచ్చరికలు, SOS సేవలు , అత్యవసర సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచిత శాటిలైట్ ట్రాన్స్పాండర్లను పంపిణీ చేస్తోంది. సింగరాయకొండలో మంత్రి…
మన్మోహన్ సింగ్కు బీజేపీ క్షమాపణ చెప్పాలి : సీఎం
తిరువనంతపురం : బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరటనిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో దివంగత పీఎంకు ఎలాంటి ప్రమేయం లేదని తేల్చింది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి ఇచ్చిన తీర్పు…
రేవంత్ రెడ్డిపై దయానిధి మారన్ షాకింగ్ కామెంట్స్
చెన్నై : డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తను కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం అయి ఉండి బీజేపీకి ఎలా మద్దతు ఇస్తున్నాడో ఏఐసీసీ…
జార్ఖండ్ ఘటనపై రాహుల్ గాంధీ మౌనమేల..?
హైదరాబాద్ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏఐసీసీ మాజీ చీఫ్, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఇవాళ బీజేపీ చీఫ్…
ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయాలి
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై ఆర్ అండ్ బి అధికారులు, వర్క్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని అస్సలు…

పెట్టుబడి ప్రతిపాదనలపై సీఎం సమీక్ష
భారత సైన్యంలో యువత చేరాలి : సీఎం
ఆగస్టు 18 నుండి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్
ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలి : ట్రంప్
జాతీయ స్థాయిలో గాంధీ మెడికల్ కాలేజీకి ర్యాంక్
మత్స్యకారులకు శాటిలైట్ ట్రాన్స్పాండర్లు : డోలా
మన్మోహన్ సింగ్కు బీజేపీ క్షమాపణ చెప్పాలి : సీఎం
రేవంత్ రెడ్డిపై దయానిధి మారన్ షాకింగ్ కామెంట్స్
జార్ఖండ్ ఘటనపై రాహుల్ గాంధీ మౌనమేల..?
ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయాలి

























































































