గాయం త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న షూటింగ్ కు రెడీ

హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే సినిమా షూటింగ్ సంద‌ర్బంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె తుంటి గాయం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ రష్మిక త్వరలోనే తన వృత్తిపరమైన పనులను తిరిగి…

డాల‌ర్ ఎఫెక్ట్ 13 పైస‌లు త‌గ్గిన భార‌తీయ రూపాయి

ముంబై : ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు తగ్గి 95.56కు చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెప్టెంబర్‌లో ఫెడ్ (US Federal Reserve) వడ్డీ రేట్ల పెంపుపై ఉన్న అంచనాలు…

వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

జోరుగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇందులో చిరంజీవితో పాటు ఇతర కీలక నటులు కూడా పాల్గొంటున్నారు. మిగిలిన సన్నివేశాలను కూడా మరో రెండు రోజుల్లో…

సెప్టెంబ‌ర్ 6 నుంచి బిగ్ బాస్ రియాల్టీ షో

హైద‌రాబాద్ : బుల్లి తెర‌పై ఇప్ప‌టికే సంద‌డి చేస్తోంది బిగ్ బాస్ రియాల్టీ షో. దీనికి ప్ర‌ధాన యాంక‌ర్ గా ఉన్నారు ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం ఎదురు చూపులు దాదాపు ముగిశాయి.…

నేపాల్ వ‌రద‌ల్లో ఇన్ఫోసిస్ సీఈవో శెట్టి గ‌ల్లంతు..?

నేపాల్ : ఆక‌స్మిక వ‌ర‌ద‌లు నేపాల్ ను అత‌లాకుత‌లం చేశాయి. ఈ ఆకస్మిక వరదల తర్వాత ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ ప్రెసిడెంట్ , సీఈఓ అయిన లక్స్ గోపీశెట్టి అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం.వరదలు సంభవించిన సమయంలో గోపీశెట్టి వ్యక్తిగత పర్యటన…

రొమాంటిక్ కామెడీ మూవీగా దేవా క‌ట్టా ‘జో జో’

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారారు. గంభీరమైన , ఆలోచనాత్మకమైన చిత్రాలకు పేరుగాంచిన దేవా కట్టా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన శైలిలో ‘జో జో’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జొన్నగిరిలోని వజ్రాల గనుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం…

సెప్టెంబర్ 6 వరకు బ్యాంక్ సెలవులు ఇవే

హైద‌రాబాద్ : బ్యాంక్ శాఖలను సందర్శించాలని భావించే వినియోగదారులు బయలు దేరే ముందు సెలవుల జాబితాను సరిచూసు కోవాలి. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఉన్న వారంలో ప్రాంతీయ పండుగ సెలవు, సాధారణ ఆదివారం సెలవు కారణంగా…

జాతీయ స్థాయిలో వ‌రంగ‌ల్ హైవేకు అవార్డు

న్యూఢిల్లీ : జాతీయ ర‌హ‌దారుల నిర్మాణ సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది దేశంలోని ఆయా ర‌హ‌దారుల ప‌క్క‌న‌, మ‌ధ్య‌న మొక్క‌ల పెంపకాన్ని చేప‌ట్టినందుకు పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ హై…

కేబినెట్ లో బీసీల‌కు స‌రైన వాటా ద‌క్క‌లేదు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఓ టీవీ ఛాన‌ల్ తో జ‌రిగిన సంభాష‌ణ‌లో రాష్ట్రంలో చోటు చేసుకున్న వివాదాలు, అంత‌ర్గ‌త విభేదాలు, రాజ‌కీయ ప‌రిణామాల గురించి…