నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణాళిక : సీఎం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన 20 గంటలకు పైగా రాష్ట్రం అభివృద్ది, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ పాలనా పరంగా తనదైన ముద్ర కనబరుస్తున్నారు.…
న్యూయార్క్ లో తళుక్కుమన్న మోహన్ భగవత్
అమెరికా : అమెరికా పర్యటనలో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ కు చేరుకున్నారు. ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. భారతదేశపు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కు అధిపతిగా, క్షేత్రస్థాయిలో భారతదేశపు నాడిని ఆయనకు తెలిసినంతగా…
ఇక నుండి ప్రతీ రోజూ దానాపూర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్
హైదరాబాద్ : ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది దక్షిణ మధ్య రైల్వే . సెప్టెంబర్ 1 నుండి ప్రతిరోజూదానాపూర్-బెంగళూరు ఎక్స్ప్రెస్ నడుస్తుందని తెలిపింది. 1న మధ్యాహ్నం 2:45 గంటలకు దానాపూర్ నుండి బయలు దేరుతుంది. ఈ రోజువారీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్…
పరువు నష్టం దావాపై స్టాలిన్కు మద్రాస్ హైకోర్టు నోటీస్
చెన్నై : మాజీ సీఎం , డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కు బిగ్ షాక్ తగిలింది. టీవీకే మంత్రి ఆధవ్ అర్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ కు సంబంధించి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టు…
జీతం చెల్లింపులో జాప్యంపై హక్కుల కమిషన్ సీరియస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. రిటైర్డ్ ఇంజనీర్ ఎం. శ్రీనివాస్కు జీతం చెల్లింపులో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారుడు అక్టోబర్ 23, 2015 నుండి ఫిబ్రవరి 24, 2017 వరకు గ్రేటర్…
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంపై బీఆర్ఎస్ సమర శంఖం
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై, పాలన గాడి తప్పడంపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ అసమర్థ పాలనపై సమర శంఖం పూరిస్తున్నామని…
బడా బాబుల రుణాల ఎగవేతకు మోదీ సర్కార్ చేయూత
న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువు నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత బడా బాబులు, కార్పొరేట్ టైకూన్లకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వారు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులలో తీసుకున్న రుణాలను కావాలని ఎగవేత చేయడం పట్ల…
గాంధీ భవన్ లో సీఎం పీఆర్ఓ ప్రత్యక్షం
హైదరాబాద్ : రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏపీకి చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి తీరని…
విదేశాల్లో ఉన్నత విద్యకు విద్యార్థులకు సువర్ణావకాశం
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్…
తెలంగాణ జపాన్ మధ్య సంబంధాలు బలోపేతం
జపాన్ : జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు ఉక్కు, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ–జపాన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు పడింది. హైదరాబాద్–మియోషి నగరాల మధ్య రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను…

నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణాళిక : సీఎం
న్యూయార్క్ లో తళుక్కుమన్న మోహన్ భగవత్
ఇక నుండి ప్రతీ రోజూ దానాపూర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్
పరువు నష్టం దావాపై స్టాలిన్కు మద్రాస్ హైకోర్టు నోటీస్
జీతం చెల్లింపులో జాప్యంపై హక్కుల కమిషన్ సీరియస్
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంపై బీఆర్ఎస్ సమర శంఖం
బడా బాబుల రుణాల ఎగవేతకు మోదీ సర్కార్ చేయూత
గాంధీ భవన్ లో సీఎం పీఆర్ఓ ప్రత్యక్షం
విదేశాల్లో ఉన్నత విద్యకు విద్యార్థులకు సువర్ణావకాశం
తెలంగాణ జపాన్ మధ్య సంబంధాలు బలోపేతం

























































































