గంగమ్మ తల్లీ ఏపీని కరుణించు : నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా మూడవ రోజున బుధవారం వసనాడులోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. గంగమ్మ తల్లిని దర్శించుకుని, రాష్ట్రంలో నీటి ఎద్దడి…
పార్టీ గీత దాటితే వేటు తప్పదు : టీడీపీ చీఫ్
అమరావతి : తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల కొందరు తమ ఇష్టానుసారం బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు.…
రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సీఎం
హైదరాబాద్ : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా అసంబద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వరిని సాగు…
నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై సీబీఐ ఛార్జిషీట్
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ యుజి 2026 పరీక్ష లీక్ అయ్యింది. దీంతో తట్టుకోలేక 21 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో గత్యంతరం లేక కేంద్రంలో కొలువు…
తెలంగాణ రాష్ట్రానికి 1.56 లక్షల ఇళ్లు కేటాయించండి
న్యూఢిల్లీ : తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి విన్నవించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజా…
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మహా పూర్ణాహుతి
తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు మహా పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి పారవశ్య వాతావరణంలో నిర్వహించిన ఈ మహోత్సవాలు భక్తులను విశేషంగా…
ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థుల ఆరోగ్యం పదిలం
తిరుపతి : తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలకు చెందిన కొందరు విద్యార్థులకు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య చికిత్స అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా నిలకడలోకి తీసుకువచ్చినట్లు టిటిడి జేఈవో డా.…
వైభవంగా శ్రీ సౌమ్యనాథ స్వామి కల్యాణోత్సవం
తిరుపతి : నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్య కల్యాణోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషల మధ్య ఘనంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు…
‘మీ మార్టుల’ ద్వారా సరుకుల అమ్మకం
అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సహకార సంస్థ (ఎన్సీసీఎఫ్) తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలి విడతగా రాష్ట్రంలో 1000కి పైగా మీ మార్టులను ఏర్పాటు చేయనుంది. అంతే కాకుండా ఆగస్టు 1 నుంచి పైలట్…
ఏపీలో రేషన్ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా పేదలకు నాణ్యమైన బియ్యం అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టును తొలిసారిగా దేశంలోనే ఏపీలోని కాకినాడలో అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు రాష్ట్ర పౌరసరఫరాల…

గంగమ్మ తల్లీ ఏపీని కరుణించు : నారా భువనేశ్వరి
పార్టీ గీత దాటితే వేటు తప్పదు : టీడీపీ చీఫ్
రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సీఎం
నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై సీబీఐ ఛార్జిషీట్
తెలంగాణ రాష్ట్రానికి 1.56 లక్షల ఇళ్లు కేటాయించండి
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మహా పూర్ణాహుతి
ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థుల ఆరోగ్యం పదిలం
వైభవంగా శ్రీ సౌమ్యనాథ స్వామి కల్యాణోత్సవం
‘మీ మార్టుల’ ద్వారా సరుకుల అమ్మకం
ఏపీలో రేషన్ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం






















































































