ఉదయ్ కృష్ణ రెడ్డి కేసు సోమవారానికి వాయిదా
హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసు ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా…
ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ : సవిత
శ్రీ సత్యసాయి జిల్లా : దివంగత సీఎం , అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా గురుకుల విద్య నాంది పలికారని చెప్పారు మంత్రి సవిత . ఆయన స్పూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల…
24న రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం : నారా లోకేష్
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. తమ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా పని చేస్తుందని చెప్పారు. ఇవాళ లోకేష్ మీడియాతో మాట్లాడారు. సుస్థిరమైన డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ…
పొగాకు రైతులకు అండగా ఉంటాం : జగన్ రెడ్డి
తాడేపల్లిగూడెం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోపొగాకు పండించిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొత్తం పొగాకు ఉత్పత్తిలో కనీసం 10 శాతం కూడా సేకరించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.…
16 రోజుల్లో రూ. 3.46 కోట్ల కనకదుర్గ ఆలయ ఆదాయం
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన లెక్కింపులో హుండీ ద్వారా రూ. 3.46 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయ అధికారుల వివరాల ప్రకారం, జూలై 6న (చివరిసారిగా హుండీలు తెరిచిన రోజు)…
ఫెమా కేసులో లలిత్ మోడీకి ఉపశమనం
ఇంగ్లండ్ : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ కు ఆద్యుడిగా భావించే లలిత్ మోడీకి భారీ ఊరట లభించింది.IPL 2009 FEMA కేసులో ట్రిబ్యునల్ నుండి తనకు ఉపశమనం లభించడం విశేషం. దీంతో తను ఇండియాలో పర్యటించేందుకు వీలు కలుగుతుంది. దీని కారణంగా…
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కోసం రూ. 9.98 కోట్లు
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాల కోసం రూ. 9.98 కోట్లు విడుదల చేసింది. నిర్ణీత గడువులోగా పాఠశాలలకు నిధులు బదిలీ చేయడంలో ఏమాత్రం జాప్యం జరిగినా సహించేది లేదని హెచ్చరించింది. రాష్ట్ర…
తెలంగాణలో స్తంభించిన డిజిటల్ సేవలు
హైదరాబాద్ : తెలంగాణ యాప్-బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (TADF) , తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సంయుక్త పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బ్రేక్డౌన్ ఫ్లాష్ సమ్మె తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో…
ప్రపంచ వ్యాప్తంగా జన నాయగన్ సెన్సేషన్
చెన్నై : తమిళ సినీ పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు , ప్రస్తుత సీఎం తలపతి విజయ్ నటించిన చిత్రం జన నాయగన్ . జూలై 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. 7 వేలకు పైగా స్క్రీన్స్ సందడి…
శుభ్మన్ గిల్ వల్లే టీమిండియా ఓటమి
చెన్నై : మాజీ క్రికెటర్ , కామెంటేటర్ దినేష్ కార్తీక్ నిప్పులు చెరిగారు. భారత జట్టు వన్డే , టెస్టు జట్లకు కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తన నిర్వాకం కారణంగా భారత్…

ఉదయ్ కృష్ణ రెడ్డి కేసు సోమవారానికి వాయిదా
ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ : సవిత
24న రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం : నారా లోకేష్
పొగాకు రైతులకు అండగా ఉంటాం : జగన్ రెడ్డి
16 రోజుల్లో రూ. 3.46 కోట్ల కనకదుర్గ ఆలయ ఆదాయం
ఫెమా కేసులో లలిత్ మోడీకి ఉపశమనం
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కోసం రూ. 9.98 కోట్లు
తెలంగాణలో స్తంభించిన డిజిటల్ సేవలు
ప్రపంచ వ్యాప్తంగా జన నాయగన్ సెన్సేషన్
శుభ్మన్ గిల్ వల్లే టీమిండియా ఓటమి
























































































