ఈసీ స‌ర్ ప్ర‌క్రియ‌పై మాజీ సీఈసీ ఫైర్

భువనేశ్వర్ : అనేక రాష్ట్రాల్లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (స‌ర్) ప్రక్రియ కొనసాగుతుండగా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషీ ఆదివారం నాడు భారత ఎన్నికల సంఘం (ఈసీ) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారులను గుర్తించడమే…

ట్రాన్స్ జెండ‌ర్ల దోపిడీ అడ్డుకట్ట‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ట్రాన్స్ జెండ‌ర్ల పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ట్రాన్స్‌జెండర్ల దోపిడీ, భిక్షాటన దందాలపై ప్రత్యేక డ్రైవ్ చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు డీజీపీ. తెలంగాణ ప్రభుత్వం…

ఆస్తుల కంటే బంధాలు ముఖ్యం : కియానూ రీవ్స్

హైద‌రాబాద్ : త‌న‌కు పిల్ల‌లు ఎందుకు లేర‌నే విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ‌ హాలీవుడ్ సూపర్ స్టార్ కియానూ రీవ్స్ . నాకు ఇప్పుడు 62 ఏళ్లు. నా దగ్గర 350 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నప్పటికీ, నా అంతరాత్మలో…

విద్యుత్ ఉత్ప‌త్తికి ఆటంకం లేకుండా చూడాలి

హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా విద్యుత్ వినియోగం , వాడ‌కంపై సూచ‌న‌లు చేశారు. ఇవాళ ప్రజా భవన్‌లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి…

న‌టి న‌య‌న‌తార‌తో పీవీ సింధు భేటీ

చెన్నై : ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణ‌ఙ పీవీ సింధు సంచ‌ల‌నంగా మారారు. చెన్నై వేదిక‌గా ప్ర‌ముఖ న‌టి, సౌత్ ఇండియా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌య‌న‌తార‌తో స‌మ‌యం గ‌డిపారు. చెన్నైలో ఉన్న డబుల్ ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు లేడీ సూపర్…

గ‌ణేష్ చ‌తుర్థి కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ : సీపీ

హైద‌రాబాద్ : గణేష్ చతుర్థి కోసం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ మార్గదర్శకాలు జారీ చేసింది. గణేష్ పందిళ్ల నిర్మాణం పటిష్టంగా ఉండేలా, విద్యుత్ వైరింగ్ సరిగ్గా ఉండేలా, శిక్షణ పొందిన వాలంటీర్లను నియమించేలా, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు…

ఏపీ ఉద్యోగుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించారు. ఇదిలా ఉండ‌గా సీఎం ప్రకటన పై సంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగ…

టీసీఎస్ హైప‌ర్ వాల్ట్ తో తెలంగాణ స‌ర్కార్ ఒప్పందం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు టీసీఎస్–హైపర్‌వాల్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7 వేల ఉద్యోగాలు..…

టీటీడీ ఆల‌యాల్లో ఘ‌నంగా ఉట్లోత్స‌వం

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల్లో శ్రీ‌ కృష్ణ‌జ‌న్మాష్ట‌మి వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగాయి. ఉత్సవాల‌లో భాగంగా తిరుమలలో ఉట్లోత్సవం అత్యంత వేడుక‌గా జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని (శిక్యోత్సవం)…

రూ. 1000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్ర‌కు షాక్

ముంబై : రూ. 1,000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు. చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రుణాలు పొందేందుకు తన నికర ఆస్తి విలువను వాస్తవానికి మించి చూపించారనే…