కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం
అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం…
హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్
హైదరాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…
విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంలో మరో ముందడుగు
నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్కర్నూల్ సర్కిల్ పరిధిలోని పెద్దముద్దునూరు 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ (PTR) స్థానంలో 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన 8…
ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి రాజీనామా
చెన్నై : అన్నాడీఎంకే పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అప్సరా రెడ్డి. ఈ సందర్బంగా తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కు పంపించారు. ఆ లేఖలో కీలక…
ఎన్నికల సంఘం తీరుపై ప్రకాశ్ రాజ్ ఫైర్
హైదరాబాద్ : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వస్థలం కర్ణాటక అని, గత కొన్నేళ్లుగా ఓటు వేస్తూ వచ్చానని, తాను అక్కడే చదువుకున్న విషయాన్ని తెలియ…
తుమ్మలను కలిసిన కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్రతినిధులు
హైదరాబాద్ : కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణలో ఆయిల్పామ్ సాగుకు అవసరమైన నూతన తరం, అధిక నాణ్యత గల ఆయిల్పామ్ విత్తనాలను కోస్టారికా నుంచి సరఫరా చేసే అంశంపై మంత్రితో…
ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలకం
హైదరాబాద్ : ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలకం అని స్పష్టం చేశారు ప్రజా ప్రతినిధులు. తెలంగాణ విద్వేష ప్రసంగాల ప్రత్యేక కమిటీ ఛైర్మన్తో అసెంబ్లీ కమిటీ హాల్లో కమిటీ రెండవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన…
బీజేపీ నేతలు చరిత్ర తెలియని జోకర్లు : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాని మోదీ, ఆయన పరివారాన్ని ఏకి పారేశారు. ఇదే క్రమంలో బీజేపీని, దాని అనుబంధ సంస్థలను , నాయకులను తీవ్రంగా తప్పు పట్టారు. మన…
డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పరిశీలకులు
హైదరాబాద్ : ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో 3 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికకు TPCC పరిశీలకులకు AICC ఆమోదం తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్, మాజీ ఎంపీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ TPCC అధ్యక్షులు మహేష్…
రాజధాని నిర్మాణంలో ఐదు కాన్సెప్టులు : సీఎం
అమరావతి రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చేసింది అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నగర నిర్మాణంలో ఇది ప్రారంభం మాత్రమే. మూడో దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్టు అవుతుంది. అమరావతి రాజధాని పూర్తి…

కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం
హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్
విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంలో మరో ముందడుగు
ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి రాజీనామా
ఎన్నికల సంఘం తీరుపై ప్రకాశ్ రాజ్ ఫైర్
తుమ్మలను కలిసిన కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్రతినిధులు
ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలకం
బీజేపీ నేతలు చరిత్ర తెలియని జోకర్లు : రాహుల్ గాంధీ
డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పరిశీలకులు
రాజధాని నిర్మాణంలో ఐదు కాన్సెప్టులు : సీఎం

























































































