మంత్రి నాగేంద్ర రాజీనామాకు బీజేపీ-జేడీఎస్ డిమాండ్

బెంగ‌ళూరు : భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మంత్రి బి. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షమైన జనతా దళ్ (సెక్యులర్ – జేడీఎస్) బెంగళూరులో నిరసన చేపట్టాయి. బెంగళూరులోని విధాన సౌధ వద్ద,…

అన్న ప్ర‌సాదం, ల‌డ్డు పోటు భ‌వ‌నాలు ప్రారంభం

విజ‌య‌వాడ : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల కొంగు బంగార‌మైన విజ‌య‌వాడ‌లోని శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలోనూత‌నంగా , అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో నిర్మించిన‌ అన్నప్రసాదం, లడ్డు పోటు భవనాల‌ను శుక్ర‌వారం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ…

నా టార్గెట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు : కొండా సుష్మిత

వరంగ‌ల్ జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, కొండా ముర‌ళి కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ కోరింది. ఈ మేర‌కు కొండా సురేఖ‌కు షోకాజ్…

సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు కేంద్రంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వక పోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో…

షావుకారు జానకితో అనుబంధం ప్రత్యేకం : బాలకృష్ణ

హైద‌రాబాద్ : మహానటి షావుకారు జానకి శుక్ర‌వారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి ప‌ట్ల సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. త‌ను తుది శ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాన‌ని పేర్కొన్నారు ప్ర‌ముఖ…

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

తాడేప‌ల్లి గూడెం : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం వైెఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేన‌ని, మంత్రి లోకేశ్ రాజీనామా…

ఏఈఈ ప‌రీక్ష‌ల కోసం కట్టుదిట్టమైన భద్రత

తిరుప‌తి : ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 23 నుంచి ఏఈఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించి సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో 34 పరీక్షా కేంద్రాలతోపాటు మొత్తం 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, చెప్పారు సీఎండీ శివ‌శంక‌ర్ లోతేటి. వీటిలో…

రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ కొండా సురేఖ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. విదేశీ ప‌ర్య‌ట‌నలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యింది. కేంద్రం త‌న‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. దీంతో లండ‌న్ లో ఉన్న ఆయ‌న అక్క‌డ…

టీజీఎస్‌పీడీసీఎల్ పవర్ ఎక్స్‌పో 2026

హైద‌రాబాద్ : విద్యుత్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు , పరివర్తనాత్మక కార్యక్రమాలకు సంబంధించి ఉత్సాహ భరితమైన ప్రదర్శన అయిన పవర్ ఎక్స్‌పో 2026ను అనుభవించడానికి టీజీఎస్‌పీడీసీఎల్ ఆవిష్క‌ర్త‌ల‌కు ఆహ్వానం ప‌లుకుతోంది. ఆగ‌స్టు 22, 23, 24వ తేదీల‌లో…

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈవో ఆరా

తిరుమ‌ల : ఏటా తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య, ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు…