ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులు : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం అని తెలిపారు. ఇప్పటికే రూ.రూ.11.37 లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమైన‌ట్లు పేర్కొన్నారు. పీపీపీ…

డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ సీరియ‌స్

ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్‌ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి…

తెలుగుజాతి గర్వించేలా అమరావతి : సవిత

అమరావతి : తెలుగు జాతి గర్వించేలా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని, 2028 ఆగస్టు నాటికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత తెలిపారు. అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ ఆనాడు అమరావతి…

హైదరాబాద్‌లో భారీ వర్షాల సూచన

హైద‌రాబాద్ : వాతావ‌ర‌ణ శాఖ కీల‌క సూచ‌న‌లు చేసింది. హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు తుండటంతో, వాటి ప్రభావం వల్ల నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

రాజకీయాల్లో రాజీనామాలు సహజం : సీఎం

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొత్త కేబినెట్ కూర్పుపై కొంద‌రు ఆశావాహులు త‌మ‌కు చోటు ద‌క్క‌క పోవ‌డం ప‌ట్ల బహిరంగంగానే విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌ట్ల స్పందించారు తీవ్రంగా సీఎం. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం…

రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ధాన్యం సేకరణ

హైద‌రాబాద్ : రైతుల ప్రయోజనాలను కాపాడటం , ప్రజల డబ్బుతో సేకరించిన ప్రతి గింజకూ పూర్తి లెక్కలు ఉండేలా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఇందులో భాగంగా ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్…

రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ రాదు : ఈటల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కొన‌సాగుతున్న కాంగ్రెస్ పార్టీని, ప్ర‌త్యేకించి త‌నంత‌కు తాను న‌ర హంత‌కుడు హిట్ల‌ర్ గురించి ప్ర‌శంస‌లు కురిపిస్తూ వ‌స్తున్న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి…

త‌మిళ‌నాట సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా త్రిష్ కృష్ణ‌న్

చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఇప్పుడు న‌టి త్రిష కృష్ణ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. త్రిష గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు డీఎంకే ఎమ్మెల్యేల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ త‌రుణంలో కావేరి సమ‌స్య గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు డీఎంకే ప్ర‌తిప‌క్ష నేత ఉద‌య‌నిధి…

వైసీపీలోకి విజ‌య సాయి రెడ్డి రానున్నారా..?

తాడేప‌ల్లి గూడెం : వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కొంత కాలం పాటు దూరంగా ఉంటూ వ‌చ్చారు మాజీ ఎంపీ , కింగ్ పిన్ గా పేరు పొందిన విజ‌య సాయి రెడ్డి. తాను పార్టీతో ట‌చ్ లో లేడు. ఈ…

అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ హైడ్రా సేవలు

హైద‌రాబాద్ : భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి హైద‌రాబాద్ న‌గ‌రంలో. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. నగర వ్యాప్తంగా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా DRF, MRT బృందాల సేవలు నిమ‌గ్నం అయ్యాయి.…