రెండు వారాల్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని సుధర్మ…
సమాచార శాఖ అదనపు సంచాలకుడిగా డి.ఎస్. జగన్
హైదరాబాద్ :సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్. జగన్ అదనపు సంచాలకుడిగా (Additional Director) పదోన్నతి పొందారు. పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. డి.ఎస్. జగన్ డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర…
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ సెప్టెంబర్ నెలలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ…
చేనేతలకు చెల్లింపులపై మంత్రి సవిత ఫోకస్
అమరావతి : రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. మంత్రి ఆదేశాల మేరకు చేనేత, జౌళి శాఖాధికారులు రాష్ట్రంలోని వివిధ చేనేత సహకార సంఘాలకు రూ.1,03,38,678లను చెల్లించారు. వివిధ శాఖలు,…
మెట్టూరు ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసిన సీఎం
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి తిరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ మంగళవారం కావేరి డెల్టా జిల్లాలో పర్యటించారు. ‘వరి గిన్నె’గా ప్రసిద్ధి చెందిన కావేరీ డెల్టా జిల్లాల్లో ‘సాంబా’ పంట సాగుకు, కావేరీ పరీవాహక ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి సేలం…
రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్
తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి కీలక ప్రకటన చేశారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సెప్టెంబర్ 2వ తేదీన…
అట్లీ రాకా మూవీలో బన్నీ మూడు పాత్రలు..?
హైదరాబాద్ : ఇప్పుడు అందరి కళ్లు అల్లు అర్జున్ రాకాపై ఉన్నాయి. దీనికి స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు పాత్రలు పోషిస్తున్నట్లు టాక్. ‘పుష్ప’ సిరీస్ ఘనవిజయం తర్వాత అగ్రనటుడు అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో రాబోయే…
ప్రశ్నించడం తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ
న్యూఢిల్లీ : ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించడాన్ని నిరసించినందుకు ఆ యూనివర్సిటీ విద్యార్థుల నమోదును నిషేధించాలన్న బార్…
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తీపి కబురు చెప్పారు. కాళ్లు ప్రభావితమై, చేతులు బాగా పనిచేసే దివ్యాంగులకు ప్రత్యేకంగా రూపొందించిన చక్రాలతో కూడిన తక్కువ ఎత్తు గల స్కూటర్లను పంపిణీ చేస్తామని విజయ్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ…
నాలెడ్జ్ ఎకానమీలో తెలంగాణ ముందంజ
హైదరాబాద్ : నాలెడ్జ్ ఎకానమీలో హైదరాబాద్ లో టాప్ లో ఉందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, పరిశోధన, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లలో హైదరాబాద్ ముందుందని చెప్పారు. టెక్నాలజీ, ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్…

రెండు వారాల్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సమాచార శాఖ అదనపు సంచాలకుడిగా డి.ఎస్. జగన్
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
చేనేతలకు చెల్లింపులపై మంత్రి సవిత ఫోకస్
మెట్టూరు ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసిన సీఎం
రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్
అట్లీ రాకా మూవీలో బన్నీ మూడు పాత్రలు..?
ప్రశ్నించడం తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
నాలెడ్జ్ ఎకానమీలో తెలంగాణ ముందంజ























































































