ఏపీలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు : అనిత

అమ‌రావ‌తి : బంగాళా ఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతం అవ్వడంతో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో…

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు ప‌రిష్క‌రించాలి

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఆయ‌న‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టత

హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన అంశాలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ స్ప‌స్టత ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ శాసనమండలిలో…

నెలవారీ నివేదికలతో అభివృద్ధి ప్రయాణం : సీఎం

అమ‌రావ‌తి : ప్రతి నెలా ఆర్దిక నివేదికను విడుదల చేసి ఎప్పటికప్పుడు లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నాం అని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ప్రతి మూడు నెలలకూ జీఎస్డీపీని కూడా లెక్కించి ప్రగతిలో ఎక్కడ ఉన్నామో చూస్తున్నాం. 2022-23 బేస్ ఇయర్…

ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుమ‌ల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ప్రారంభించను్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి…

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించండి

తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే టిటిడి ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టిటిడి జేఈవో (హెచ్‌అండ్‌ఈ) ప్రభల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం శ్వేత ఆధ్వర్యంలో గురువారం శ్రీ వేంగమాంబ…

సీఎం విజ‌య్ కు ఎంకే స్టాలిన్ స్ట్రాంగ్ కౌంట‌ర్

చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుత త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను ఏకి పారేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా త‌న గురించి బాడీ షేమింగ్…

ఈగోలు ప‌క్క‌న పెట్టండి ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించండి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం రాష్ట్ర స‌చివాల‌యంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జ‌రిగింది. ఈ స‌ద‌స్సులో ఆయా జిల్లాల నుంచి వ‌చ్చిన క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారుల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌సంగం చేశారు.…

మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే చ‌ర్య‌లు

హైద‌రాబాద్ : మహిళల పట్ల జరిగే అక్రమ ప్రవర్తన లేదా చట్ట ఉల్లంఘనల విషయంలో తెలంగాణ పోలీసులు ‘జీరో టాలరెన్స్’ (కఠినమైన) విధానాన్ని పాటిస్తారని స్ప‌ష్టం చేశారు సైబ‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్. మాజీ ఎమ్మెల్సీ కవిత కు వ్యతిరేకంగా ఒక…

తిరుమలలో దుకాణాలకు ‘జియో ఫెన్సింగ్’ : టీటీడీ

తిరుమల : తిరుమలలోని దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల వివరాలను డిజిటల్‌ విధానంలో సమగ్రంగా అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు, లైసెన్సుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో…