ప్ర‌తి నాయ‌కులుగా హీరోయిన్లు పోషించ‌గ‌ల‌రు

హైద‌రాబాద్ : నటీమణులు కూడా శక్తివంతమైన ప్రతినాయక పాత్రలు పోషించగలరని హేమంత్ మధుకర్ అభిప్రాయపడ్డారు. ‘పుష్ప’ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ‘అనగనగా ఒక ధీరుడు’లో లక్ష్మి మంచు వంటి తెలుగు నటీమణులు, ఇటువంటి పాత్రలు ఒక నటి నటన పరిధిని ఎలా…

చెన్నై ఎయిర్ పోర్టులో నాప్ కిన్ వెండింగ్ మిష‌న్లు

చెన్నై : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని మహిళల విశ్రాంతి గదులన్నింటిలో 36 కొత్త శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఇటీవల చెన్నై నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న లతా రావు విమానాశ్రయంలో వేచి…

అపోహ‌లు తొల‌గించేందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ ప‌ర్య‌ట‌న

ఇంగ్లండ్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. హిందుత్వం , భారత్ పట్ల పాశ్చాత్య దేశాల్లో ఉన్న అపోహలను తొలగించడమే త‌న ల‌క్ష్య‌మ‌ని ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు. . ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న…

టాలీవుడ్ లో ఎదురీదుతున్న కియారా అద్వానీ

హైద‌రాబాద్ : బ‌హు భాష‌ల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ ఇంకా టాలీవుడ్ లో ఆశించిన మేర స‌క్సెస్ రాలేదు న‌టి కియారా అద్వానీకి. త‌ను నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలే కపోయింది, దీనివల్ల టాలీవుడ్‌లో ఈ బాలీవుడ్ నటి…

ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకు వ‌స్తాం : సీఎం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాత‌బ‌స్తీ వాసుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఓల్డ్ సిటీకి త్వ‌ర‌లోనే మెట్రో తీసుకు వ‌స్తామ‌న్నారు. అదే మెట్రో రైలులో వచ్చి ఓట్లు…

మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా రైతుల నిర‌స‌న

చెన్నై : మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా 5 రోజుల రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు రైతులు ప్ర‌క‌టించారు. గురుగ్రామ్‌లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో రైతుల ప్రతినిధి బృందం ఐదు గంటల పాటు స‌మావేశ‌మైంది. అనంత‌రం రైతు…

న‌టి శ్రీ‌లేఖ మిత్ర‌కు కోల్ క‌త్తా హైకోర్టు భారీ ఊర‌ట

కోల్ క‌తా : శ్రీలేఖ మిత్ర ప్రదర్శించిన ప్రధాని న‌రేంద్ర మోదీ పోస్టర్ పట్ల కలకత్తా హైకోర్టు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. కార్టూన్ ‘అసభ్యకరమైనది’ అని వ్యాఖ్యానించినప్పటికీ అరెస్టు నుండి రక్షణ కల్పించింది. బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ప్రధాని నరేంద్ర…

కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్ లాంచ్

హైదరాబాద్ : జయశ్రీ మీడియా సమర్పణలో తెర కెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి…

టీటీడీ గోశాలలో వైభవంగా గోకులాష్టమి గోపూజ

తిరుపతి : గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో శుక్రవారం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర గోశాలలోని శ్రీ వేణు గోపాల స్వామి వారిని…

కొండా సురేఖ కొత్త పార్టీపై సంకేతాలు..?

వ‌రంగ‌ల్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కు గురైన కొండా సురేఖ కొత్త పార్టీ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా..అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం నుండి దేవాదాయ , అటవీ శాఖ మంత్రి కొండా…