త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ ను ప్ర‌శంసించిన అట్లీ

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను ప్రశంసించాడు డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్. ఆయ‌న విజయ్ సేతుపతిపై పరోక్ష విమర్శలు చేశాడు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘బత్తా’ (Baththa) చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అట్లీ మాట్లాడారు.…

వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారలమ్మ’ పేరు పెట్టండి

హైద‌రాబాద్ : ధ‌ర్మ స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు డాక్టర్ విషార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి వరంగ‌ల్ ఎయిర్ పోర్టుకు రుద్ర‌మ‌దేవి…

విజయ్ రాఘవేంద్ర హీరోగా సంజీవ్ మేగోటి మూవీ

హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో…

హైదరాబాద్‌లో అతిపెద్ద సినిమా స్క్రీన్‌కు రంగం సిద్ధం..?

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఏషియన్ సినిమాస్ కలిసి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ భారీ ప్రీమియం సినిమా ప్రాపర్టీని తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో “వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్” ఏర్పాటు చేయడానికి పని చేస్తున్నామని ఏషియన్ సినిమాస్ అధినేత…

బాలాపూర్ గ‌ణేష్ స‌న్నిధిలో విజ‌య్ దేవ‌ర‌కొండ

హైద‌రాబాద్ : యంగ్ ఎన‌ర్జ‌టిక్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఆయ‌న హైద‌రాబాద్ లోని బాలాపూర్ గణేష్ విగ్ర‌హాన్ని సంద‌ర్శించి పూజ‌లు చేశారు. తాజాగా విజయ్ ఆలయ సందర్శన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పండుగ సీజన్‌లో…

రేవంత్ రెడ్డి స‌న్నిహితుడు గెస్ట్ హౌస్ కి ర‌మ్మ‌న్నాడు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ కు చెందిన మిథున యాడ్స్ కంపెనీ ఓన‌ర్ కె. శోభా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఆదివారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా సీఎం ఎ. రేవంత్ రెడ్డి స‌న్నిహితుడి నిర్వాకం గురించి ఆరోప‌ణ‌లు చేయ‌డం…

ప్రభుత్వానికి ఒక నెలలోనే రూ.18వేల కోట్ల రాబడి

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెలలోనే సుమారు రూ. 18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, గత ఆగస్టులో రూ.17,893 కోట్ల ఆదాయం సమకూరినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల కాలంలో రూ.77,535…

తిరుమ‌ల‌లో వ‌స‌తి సౌక‌ర్యాల‌పై చైర్మ‌న్ ఆరా

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా జరింది గ‌రుడ వాహ‌న సేవా. ల‌క్షా 80 వేల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నారు స్వామి వారిని. ఈ సంద‌ర్బంగా భ‌క్తుల‌కు అందుతున్న వ‌స‌తి సౌక‌ర్యాల ప‌ట్ల ఆరా తీశారు…

ఆక‌ట్టుకున్న సింగ‌పూర్ క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న

తిరుమ‌ల : తిరుమలలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవలో పలు విశేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరుడ వాహన సేవ సందర్భంగా తొలిసారిగా సింగపూర్‌ నుంచి వచ్చిన కళాకారులు శ్రీ సీతారామ కళ్యాణంలోని పౌరాణిక పాత్రలను ప్రదర్శించి భక్తులను…

తిరుమలలో 27,932 మంది చిన్నారులకు చైల్డ్ ట్యాగ్‌లు

తిరుమ‌ల : శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చిన్నారుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చైల్డ్ ట్యాగింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించింది. చిన్నారులు తల్లిదండ్రుల నుంచి విడి…