జీ5 ఓటీటీలో జన నాయగన్ స్ట్రీమింగ్
చెన్నై : సీఎం దళపతి విజయ్ , పూజా హెగ్డే కీ రోల్ పోషించిన జన నాయగన్ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లను సాధించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటి…
బండి సంజయ్ పై భగ్గుమన్న ఆకునూరి మురళి
హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై.మాకు మీ రక్తం వద్దు. మీ దేశ భక్తి మాటలు వద్దు. మాకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు, యువత కు గౌరవ…
గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న
హైదరాబాద్ : సామాన్యుడు కూడా తలుచుకుంటే ఏదైనా సాధించ గలడని నిరూపించారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయం ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ…
ఏపీలో విద్యా సంక్షోభం..డీఎస్సీ స్కాం : నేహా బోరా
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగం సంక్షోభంలో కూరుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కాక్రోచ్ జనతా పార్టీ నాయకురాలు నేహా బోరా. డీఎస్సీ స్కాం, ఫీజు రీయింబర్స్మెంట్ భారం, కోచింగ్ మాఫియా కొనసాగుతోందని ఆరోపించారు. బీజేపీ ‘డబుల్ ఇంజిన్’…
ఇస్కాన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం : ఈటల
హైదరాబాద్ : ఇష్కాన్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు ఎంపీ ఈటల రాజేందర్.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన ఇస్కాన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..ఇది ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ…
అర్జున పురస్కార గ్రహీతలకు సీఎం కంగ్రాట్స్
హైదరాబాద్ : కేంద్ర సర్కార్ తాజాగా అర్జున పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు షట్లర్ గాయత్రి గోపీచంద్ , షూటర్ ధనుష్ శ్రీకాంత్. ఈ సందర్బగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. అవార్డులు…
క్రెసెంట్ నగర్లో పార్కును రక్షించిన హైడ్రా
హైదరాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్ల మేడిపల్లి మండలం, చెంగిచెర్ల పరిధిలోని క్రెసెంట్ నగర్లో 1200 గజాల విస్తీర్ణం కలిగిన పార్కు స్థలాన్ని హైడ్రా నాడు రక్షించింది. ఈసీఐఎల్ ఎంప్లాయీస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ…
సింగూర్ మరమ్మతులకు ప్రాధాన్యత : ఉత్తమ్
హైదరాబాద్ : సింగూర్ డ్యామ్ వద్ద మరమ్మతులు, పటిష్టపరిచే పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దాని తాజా నీటి నిల్వ స్థితిని ధృవీకరించి, జలాశయాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని…
బీసీలను ప్రోత్సహించిన టీడీపీ : సవిత
అమరావతి : బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీయేనని మంత్రి సవిత తెలిపారు. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కీలకమైన బీసీ నాయకులందరూ టీడీపీ ప్రోత్సహించనవారేనన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, తన తండ్రి…
శారదా పీఠం ఆధ్వర్యంలో సేవలకు గుర్తింపు
హైదరాబాద్ : విశాఖ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో దివ్య కార్యక్రమం” స్త్రీ శక్తి సనాతన శక్తి” అనే దివ్యమైన చర్చ కార్యక్రమం పూజ్య శారదాపీఠ స్వామీజీల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శుక్లా హాజరయ్యారు. విశాఖ…

జీ5 ఓటీటీలో జన నాయగన్ స్ట్రీమింగ్
బండి సంజయ్ పై భగ్గుమన్న ఆకునూరి మురళి
గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న
ఏపీలో విద్యా సంక్షోభం..డీఎస్సీ స్కాం : నేహా బోరా
ఇస్కాన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం : ఈటల
అర్జున పురస్కార గ్రహీతలకు సీఎం కంగ్రాట్స్
క్రెసెంట్ నగర్లో పార్కును రక్షించిన హైడ్రా
సింగూర్ మరమ్మతులకు ప్రాధాన్యత : ఉత్తమ్
బీసీలను ప్రోత్సహించిన టీడీపీ : సవిత
శారదా పీఠం ఆధ్వర్యంలో సేవలకు గుర్తింపు



























































































