ఖైరతాబాద్ వినాయకుడి మాదిరిగా ‘డూండీ’ గణపతి
విజయవాడ : ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలకు మాదిరిగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏపీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. సంప్రదాయాలను పాటిస్తూ పర్యావరణానికి…
బాక్సాఫీస్ వద్ద ‘ఎపిక్’ మ్యాజిక్ తగ్గుముఖం
హైదరాబాద్ : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కలిసి నటించిన చిత్రం ఎపిక్. ఆశించిన మేర వసూళ్లు రాక పోవడం కొంత నిరాశకు గురి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకు పైగా రావాల్సి ఉంది. తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి…
సంక్రాంతి పండగకు రానున్న చిరంజీవి ‘విశ్వంభర’
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో పడింది. చిత్ర బృందం ప్రస్తుతం మిగిలిన షూటింగ్ భాగాలను పూర్తి చేస్తోంది, చివరి షెడ్యూల్ బుధవారం నాటికి ముగియవచ్చని భావిస్తున్నారు . విశ్వసనీయ వర్గాల సమాచారం…
జమ్మూ కాశ్మీర్ అందాలను ఆస్వాదించాలి : రెహమాన్
కాశ్మీర్ : ఆస్కార్ అవార్డు గ్రహీత , సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాశ్మీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని సహజ వైభవాన్ని, సాంస్కృతిక సంపదను, అక్కడి ప్రజల ఆప్యాయతను ప్రశంసించారు. మొట్టమొదటి అంతర్జాతీయ జమ్మూ, కాశ్మీర్ చలన చిత్రోత్సవం…
మాటల్లో కోతలు ఉద్యోగుల వేతనాల్లో కోతలు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ సర్కార్ నిర్వాకంపై. రరేవంత్ రెడ్డి ప్రజా పాలన గాడి తప్పిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 20–25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో…
ఆ భూమి నాదని నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై , బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై…
17న ప్రధాని కోసం ఇంటి ముందు దీపం వెలిగించాలి
అమరావతి : ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలు ఈనెల 17వ తేదీ రాత్రి 7గం లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తూ ఇంటి ముందు దీపం వెలిగిద్దాం అని పిలుపునిచ్చారు. మోదీ దేశ…
వరుస సెలవులు శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో ఆలయంలో కొలువు తీరిన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. వీరిని నియంత్రించడం ఒకానొక…
గణేశ్ ఉత్సవాలకు భారీ భద్రత కల్పించాలి
అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి వినాయక మండపాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయా జిల్లాల ఎస్పీలతో హోం శాఖ మంత్రి టెలి కాన్ఫరెన్స్…
స్వయం సహాయక సంఘాలకు పౌల్ట్రీ యూనిట్లు
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని మహిళలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు చెప్పింది. గ్రామీణ మహిళలకు ఉపాధి, అదనపు ఆదాయం కల్పించేందుకు బ్యాక్యార్డ్ పౌల్ట్రీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, స్వయం సహాయక…

ఖైరతాబాద్ వినాయకుడి మాదిరిగా ‘డూండీ’ గణపతి
బాక్సాఫీస్ వద్ద ‘ఎపిక్’ మ్యాజిక్ తగ్గుముఖం
సంక్రాంతి పండగకు రానున్న చిరంజీవి ‘విశ్వంభర’
జమ్మూ కాశ్మీర్ అందాలను ఆస్వాదించాలి : రెహమాన్
మాటల్లో కోతలు ఉద్యోగుల వేతనాల్లో కోతలు
ఆ భూమి నాదని నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా
17న ప్రధాని కోసం ఇంటి ముందు దీపం వెలిగించాలి
వరుస సెలవులు శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
గణేశ్ ఉత్సవాలకు భారీ భద్రత కల్పించాలి
స్వయం సహాయక సంఘాలకు పౌల్ట్రీ యూనిట్లు
























































































