ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు
ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో తొలిసారిగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేదన్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…
పాదచారుల భద్రతపై దృష్టి సారించాలి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పాదచారుల భద్రతపై దృష్టి సారించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్, రహదారి మౌలిక సదుపాయాలు, వర్షాకాల సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కీలక మీటింగ్ లో 334 రహదారి మౌలిక…
పోస్టల్ ఇన్స్పెక్టర్ కౌశిక్ కు కేంద్ర మంత్రి కంగ్రాట్స్
న్యూఢిల్లీ : కేంద్ర టెలికాం, పోస్టల్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సర్కిల్లోని బిజినెస్ డెవలప్మెంట్ విభాగం ఇన్స్పెక్టర్ పోస్ట్స్ ఎస్. కౌశిక్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను చేసిన పనికి ఇవాళ దేశంలోని కోట్లాది…
హైడ్రాకు మద్దతుగా కొనసాగుతున్న ర్యాలీలు
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, పార్కులు , వాగులను పరిరక్షిస్తున్న HYDRAకు మద్దతుగా నగరం అంతటా ర్యాలీలు కొనసాగుతున్నాయి. హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తమ సంఘీభావాన్ని తెలియ జేస్తున్నారు. దేశంలోనే…
మాజీ మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు
వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో లొంగి పోయిన మాజీ మావోయిస్టులకు తీపి కబురు చెప్పారు డీజీపీ సీవీ ఆనంద్. మాజీ మావోయిస్టులతో సమావేశం అయ్యారు. గృహ వసతి, న్యాయ సహాయం, ఉపాధి అవకాశాలు , ఆర్థిక సహాయానికి సంబంధించిన వారి…
మాజీ సైనికులకు సీఎం చంద్రబాబు భరోసా
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులు, మాజీ సైనికులను కలిశారు.…
నేరాలు తగ్గేలా భద్రత పెరిగేలా చర్యలు : అనిత
అమరావతి : రాష్ట్రంలో కొనసాగుతున్న నేరాలు అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. నేరాలు తగ్గేలా, భద్రత పెరిగేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రజల భద్రత విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు…
విద్యార్థులపై బలప్రయోగం దారుణం : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నేత, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఝార్ఖండ్ లో శాంతియుతంగా తమ సమస్యల పరిష్కారం రోడ్డెక్కి నిరసన తెలియ చేస్తున్న విద్యార్థులపై అత్యంత దారుణంగా బల ప్రయోగం చేయడం పట్ల తీవ్ర…
సర్ ప్రక్రియపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ : ఎస్.ఐ.ఆర్ మొదటి దశ ప్రక్రియ కంటే రెండో దశలో బీఎల్ఏలు మరింత అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ల వారీగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా కీలక సూచనలు…
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టాలి : వంశీ చందర్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు CWC ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్ఎస్ఏ జాతీయ ఇన్చార్జ్ చల్లా వంశీచంద్ రెడ్డి. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా కాంగ్రస్ పార్టీ…

ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు
పాదచారుల భద్రతపై దృష్టి సారించాలి
పోస్టల్ ఇన్స్పెక్టర్ కౌశిక్ కు కేంద్ర మంత్రి కంగ్రాట్స్
హైడ్రాకు మద్దతుగా కొనసాగుతున్న ర్యాలీలు
మాజీ మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు
మాజీ సైనికులకు సీఎం చంద్రబాబు భరోసా
నేరాలు తగ్గేలా భద్రత పెరిగేలా చర్యలు : అనిత
విద్యార్థులపై బలప్రయోగం దారుణం : రాహుల్ గాంధీ
సర్ ప్రక్రియపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టాలి : వంశీ చందర్

























































































