రేవంత్ రెడ్డి సన్నిహితుడు గెస్ట్ హౌస్ కి రమ్మన్నాడు
హైదరాబాద్ : హైదరాబాద్ కు చెందిన మిథున యాడ్స్ కంపెనీ ఓనర్ కె. శోభా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి సన్నిహితుడి నిర్వాకం గురించి ఆరోపణలు చేయడం…
ప్రభుత్వానికి ఒక నెలలోనే రూ.18వేల కోట్ల రాబడి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెలలోనే సుమారు రూ. 18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, గత ఆగస్టులో రూ.17,893 కోట్ల ఆదాయం సమకూరినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల కాలంలో రూ.77,535…
తిరుమలలో వసతి సౌకర్యాలపై చైర్మన్ ఆరా
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా జరింది గరుడ వాహన సేవా. లక్షా 80 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు స్వామి వారిని. ఈ సందర్బంగా భక్తులకు అందుతున్న వసతి సౌకర్యాల పట్ల ఆరా తీశారు…
ఆకట్టుకున్న సింగపూర్ కళాకారుల ప్రదర్శన
తిరుమల : తిరుమలలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవలో పలు విశేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరుడ వాహన సేవ సందర్భంగా తొలిసారిగా సింగపూర్ నుంచి వచ్చిన కళాకారులు శ్రీ సీతారామ కళ్యాణంలోని పౌరాణిక పాత్రలను ప్రదర్శించి భక్తులను…
తిరుమలలో 27,932 మంది చిన్నారులకు చైల్డ్ ట్యాగ్లు
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చిన్నారుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చైల్డ్ ట్యాగింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించింది. చిన్నారులు తల్లిదండ్రుల నుంచి విడి…
‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధి శెట్టి ఫోటోస్ వైరల్
హైదరాబాద్ : మాటల మాంత్రికుడు, దిగ్గజ దర్శకుడు శ్రీనిధి శెట్టి అరుదైన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇదిలా ఉండగా ‘ఆదర్శ కుటుంబం’ సెట్స్లో త్రివిక్రమ్ శ్రీనివాస్తో సరదా క్షణాలను…
కస్తూరి రంగన్ నివేదికపై నిర్ణయం తీసుకుంటాం
బెంగళూరు : కస్తూరి రంగన్ నివేదిక పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో క్షేత్రస్థాయి సర్వే జరపాలన్న డిమాండ్పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఉడుపి జిల్లాలోని హెబ్రిలో స్థానికులు, వివిధ సంస్థల ప్రతినిధులతో జరిగిన…
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
తిరుపతి : వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా ఆరాధిస్తారని తెలిపారు. అలాంటి ప్రసాదాన్ని జంతువుల…
కొడాలి నాని సమక్షంలో వైసీపీలో భారీగా చేరికలు
విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో శనివారం ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు గుడ్లవల్లేరు మండలం పెంజంద్ర గ్రామానికి చెందిన పెద్ద సంఖ్యలో యువత కూడా పార్టీలో చేరారు. తన పుట్టిన రోజున…
కనుల పండువగా సాంస్కృతిక ప్రదర్శనలు
తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిన్న రాత్రి సర్వ భూపాల వాహన సేవలో దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా 9 రాష్ట్రాల నుంచి 20 కళా బృందాలకు చెందిన…

రేవంత్ రెడ్డి సన్నిహితుడు గెస్ట్ హౌస్ కి రమ్మన్నాడు
ప్రభుత్వానికి ఒక నెలలోనే రూ.18వేల కోట్ల రాబడి
తిరుమలలో వసతి సౌకర్యాలపై చైర్మన్ ఆరా
ఆకట్టుకున్న సింగపూర్ కళాకారుల ప్రదర్శన
తిరుమలలో 27,932 మంది చిన్నారులకు చైల్డ్ ట్యాగ్లు
‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధి శెట్టి ఫోటోస్ వైరల్
కస్తూరి రంగన్ నివేదికపై నిర్ణయం తీసుకుంటాం
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
కొడాలి నాని సమక్షంలో వైసీపీలో భారీగా చేరికలు
కనుల పండువగా సాంస్కృతిక ప్రదర్శనలు
























































































