సంజు శాంస‌న్ పై గౌత‌మ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ , టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో సంజు శాంస‌న్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్. త‌న గురించి శాంస‌న్ ఢిల్లీ వేదిక‌గా చేసిన కామెంట్స్…

కేసీఆర్ కు బినామి జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు : సీఎం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మై హోం అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావుపై. ఆయ‌న శాస‌న స‌భ సాక్షిగా జూప‌ల్లి అక్ర‌మాల‌పై చిట్టా విప్పారు. ఆధారాల‌తో స‌హా వివ‌రాలు వెల్ల‌డించారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ…

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

హైద‌రాబాద్ : ఫ్యూచర్స్ ట్రేడ్‌లో స్వ‌ల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. బలహీనమైన స్పాట్ డిమాండ్ , పార్టిసిపెంట్ల అమ్మకాలు విలువైన లోహాల ధరలపై ఒత్తిడి తెస్తున్నాయి. MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ. 398 తగ్గి రూ. 1,52,072కి…

మోదీ ప్రపంచానికి భారతదేశ బలాన్ని చూపించారు

అమ‌రావ‌తి : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రధానమంత్రి చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. దేశంలో 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నారు. మోదీ…

ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ గ్రాండ్ లాంచ్

చెన్నై : భారతరత్న, గానకోకిల ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘M.S. A Legacy On Screen’ చెన్నైలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు రాజ్య‌స‌భ…

భక్తులతో ముచ్చటించిన టీటీడీ ఈవో

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం జరిగిన సింహ వాహన సేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముచ్చటించారు. వాహన సేవను వీక్షిస్తున్న భక్తుల గ్యాలరీలోకి వెళ్లిన ఈవో, భక్తులకు…

పార‌ద‌ర్శ‌కంగా రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న : భ‌ట్టి విక్ర‌మార్క‌

ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రజలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భట్టి విక్ర‌మార్క‌. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా…

విరాట్ విశ్వ‌క‌ర్మ భ‌గ‌వాన్ కు జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి గూడెం : విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఇవాళ‌. ఈ సందర్భంగా గురువారం తాడేప‌ల్లి గూడెంలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్…

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : కేటీఆర్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. గురువారం ఆయ‌న హైద‌రాబాద్ లో మాట్లాడారు. త‌మ గురించి , ప్ర‌త్యేకించి అక్ర‌మ ఆస్తులు క‌లిగి ఉన్నామంటూ శాస‌న స‌భ సాక్షిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించడాన్ని తీవ్రంగా త‌ప్పు…

కోటి మంది కార్య‌క‌ర్త‌ల బ‌లం ‘తెలుగుదేశం’

అమ‌రావ‌తి : కార్యకర్తలంతా నా తెలుగుదేశం, నా బాధ్యత అనే నినాదానికి కట్టుబడి ఉండాలి. జిల్లా నుంచి పార్లమెంటు వ్యవస్థ తేవడానికి మూడు పొలిట్ బ్యూరో సమావేశాలు పట్టింది. పార్టీలో మార్పు రావాలి, యువరక్తం రావాలని పోరాడాన‌ని అన్నారు పార్టీ వ‌ర్కింగ్…