ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకు వస్తాం : సీఎం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆయన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ వాసులకు తీపి కబురు చెప్పారు. ఓల్డ్ సిటీకి త్వరలోనే మెట్రో తీసుకు వస్తామన్నారు. అదే మెట్రో రైలులో వచ్చి ఓట్లు…
మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా రైతుల నిరసన
చెన్నై : మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా 5 రోజుల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు రైతులు ప్రకటించారు. గురుగ్రామ్లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రైతుల ప్రతినిధి బృందం ఐదు గంటల పాటు సమావేశమైంది. అనంతరం రైతు…
నటి శ్రీలేఖ మిత్రకు కోల్ కత్తా హైకోర్టు భారీ ఊరట
కోల్ కతా : శ్రీలేఖ మిత్ర ప్రదర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్ పట్ల కలకత్తా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కార్టూన్ ‘అసభ్యకరమైనది’ అని వ్యాఖ్యానించినప్పటికీ అరెస్టు నుండి రక్షణ కల్పించింది. బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ప్రధాని నరేంద్ర…
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
హైదరాబాద్ : జయశ్రీ మీడియా సమర్పణలో తెర కెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి…
టీటీడీ గోశాలలో వైభవంగా గోకులాష్టమి గోపూజ
తిరుపతి : గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో శుక్రవారం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర గోశాలలోని శ్రీ వేణు గోపాల స్వామి వారిని…
కొండా సురేఖ కొత్త పార్టీపై సంకేతాలు..?
వరంగల్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కు గురైన కొండా సురేఖ కొత్త పార్టీ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా..అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం నుండి దేవాదాయ , అటవీ శాఖ మంత్రి కొండా…
ఛత్తీస్గఢ్ సీఎంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో విష్ణు దేవ్ సాయి తో భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ఎన్ఓసి కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమ్మక్క…
రాములమ్మకు మంత్రివర్గంలో చోటు..?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ముగ్గురు మహిళలకు కీలక పదవులు కట్టబెట్టారు. తాజాగా కొండాను తప్పించడంతో ఖాళీ…
విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి : డీకే అరుణ
హైదరాబాద్ : మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ భరత సింహా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ…
రేవంత్ రెడ్డి వన్ టైమ్ సీఎం : కొండా సుష్మిత
వరంగల్ జిల్లా : తన తల్లి కొండా సురేఖను కావాలని బర్తరఫ్ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొండా సుస్మితా పటేల్. తను మీడియాతో మాట్లాడారు. రాజకీయాలలో అపారమైన అనుభవం తమ తల్లికి ఉందన్నారు. ఆరు సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర…

ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకు వస్తాం : సీఎం
మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా రైతుల నిరసన
నటి శ్రీలేఖ మిత్రకు కోల్ కత్తా హైకోర్టు భారీ ఊరట
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
టీటీడీ గోశాలలో వైభవంగా గోకులాష్టమి గోపూజ
కొండా సురేఖ కొత్త పార్టీపై సంకేతాలు..?
ఛత్తీస్గఢ్ సీఎంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
రాములమ్మకు మంత్రివర్గంలో చోటు..?
విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి : డీకే అరుణ
రేవంత్ రెడ్డి వన్ టైమ్ సీఎం : కొండా సుష్మిత
























































































