పొగాకు రైతుల సమస్యలకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాలి

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పొగాకు రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావించారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కొనుగోలుదారులు, ఇతర భాగస్వాముల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే, రైతు ప్రయోజనాలకు…

భూముల ద్వారా ఆదాయం పెంపు ప్ర‌క్రియ‌

హైద‌రాబాద్ : తెలంగాణలో భూముల ద్వారా ఆదాయం పెంపు ప్రక్రియ వేగవంతం అవుతోంది. జిల్లాల్లోనూ ‘ఉప్పల్ మోడల్’ అమలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్. ఇందుకు సంబంధించిన సమావేశంలో చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,…

డీఎస్సీలో అక్ర‌మాల‌కు లోకేష్ బాధ్య‌త వ‌హించాలి

అమ‌రావ‌తి : నీట్ యుజి 2026 ప‌రీక్ష‌ల లీక్ వ్య‌వ‌హారంపై బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయ‌డంతో ఏపీలో డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌లో చోటు చేసుకున్న అక్ర‌మాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా…

పొంచి ఉన్న క‌రువు ప్రమాదం ఆందోళ‌న‌లో ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ : వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రైతులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో . లక్షలాది మంది రైతులు తమ భూమిని సాగు చేయకుండా వదిలేసే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పశుగ్రాసం, నీటి వినియోగం తక్కువగా ఉండే…

వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ…

ప్రజా ఉద్యమానికి తలొగ్గిన మోదీ : టీపీసీసీ చీఫ్

హైద‌రాబాద్ : ఈ దేశంలో ఎవ‌రూ శాశ్వ‌తంగా అధికారాన్ని చెలాయించ లేర‌ని, ఆ విష‌యం విద్యార్థుల ఆందోళ‌న‌ల‌తో తేలి పోయింద‌న్నారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. దెబ్బ‌కు గ‌త్యంత‌రం లేక కేంద్రం దిగి వ‌చ్చింద‌న్నారు. భారీ ఎత్తున జెన్ జి…

రూ. ల‌క్ష కోట్ల‌తో ఉద్యాన హ‌బ్ గా రాయ‌ల‌సీమ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్నూలు జిల్లా ఆలూరులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను సరి చేయడానికి చాలా సమయం పడుతోందని ఆవేద‌న…

మొక్క‌ల ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాలి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎల్ నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియకు కొంత మేర ఇబ్బందులు కలిగించవచ్చు అని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం…

జపాలి వద్ద నీరు తెల్లగా కనిపించడంపై అపోహలు వద్దు

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న కొళాయిలలో నీరు తెల్లగా వస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ వివరణ ఇచ్చింది. వీడియోలో కనిపించినట్లుగా, కొళాయిలో నుంచి…

గిరి ప్ర‌ద‌క్షిణ కోసం వ‌చ్చే భ‌క్తులు స‌హ‌క‌రించాలి

విశాఖ‌ప‌ట్నం జిల్లా : సింహాచ‌లం గిరి ప్ర‌ద‌క్షిణ కోసం వ‌చ్చే భ‌క్తులు పోలీసు సిబ్బందితో స‌హ‌క‌రించాల‌ని కోరారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఈనెల 28, 29వ తేదీల‌లో ఈ ప్ర‌దక్షిణ జ‌ర‌గ‌నుంది.అప్పుఘర్‌, జోడుగుళ్లపాలెం వద్ద సముద్ర స్నానాలు చేసే భక్తుల భద్రత…