భారీ వ‌ర్షాలతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి : అనిత

అమరావతి : ఏపీ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న…

సీఎం చంద్ర‌బాబుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ( టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌తో పాటు ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు, టీటీడీ బోర్డు స‌భ్యులు , ఆల‌య అర్చ‌కులు శ‌నివారం అమ‌రావ‌తి…

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్

కేర‌ళ : కేరళం రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ‌నివారం దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు. ముందురోజు…

తెలంగాణ అంతటా కృత్రిమ పనీర్‌పై నిషేధం

హైద‌రాబాద్ : ప్రజారోగ్యం మరియు ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని అనలాగ్ , నాన్-డైరీ (పాలేతర) పనీర్ తయారీ , అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధించింది. మార్కెట్లో కృత్రిమ, నాన్-డైరీ పనీర్ విక్రయాలు వెలుగులోకి…

బ్రిక్స్ దేశాల మ‌ధ్య వాణిజ్య సంబంధాలు అవ‌స‌రం

న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే బ్రిక్స్ ఆర్థిక శక్తి దాదాపు రెట్టింపు వేగంతో విస్తరిస్తోందని పేర్కొన్నారు. బ్రిక్స్…

విజ‌య‌వాడ‌ను ముంచెత్తిన భారీ వ‌ర్షం

కృష్ణా జిల్లా : రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి విజ‌య‌వాడ‌లో. పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు,…

సోలమన్ పప్పయ్యకు ర‌జ‌నీ, విజ‌య్ నివాళి

చెన్నై : త‌మిళ మేధావి, ప్రొఫెస‌ర్ సోల‌మ‌న్ ప‌ప్ప‌య్య మృతి చెందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు రజనీకాంత్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ . ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులర్పించారు. తమిళ మహవాణి, ఎప్పటికీ చిరస్మరణీయులు అని పేర్కొన్నారు.…

కోట్లు కురిపిస్తున్న ‘హ‌నుమాన్ అంశ్’

ముంబై : ప్ర‌స్తుతం భ‌క్తి ర‌స చిత్రాల ట్రెండ్ కొన‌సాగుతోంది. బాలీవుడ్ ను ఏలుతున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఎలాంటి స్టార్ డమ్ లేకుండా రికార్డుల మోత మోగిస్తున్నాయి. 1975 నాటి “జై సంతోషి మా”, 1977 నాటి “షిర్డీ కే…

మరోసారి క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ ఇండియ‌న్ -3

చెన్నై : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇండియ‌న్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అయితే ఇండియ‌న్ -2 సీక్వెల్ ఆశించిన మేర ఆడ‌లేదు. దీంతో అంద‌రూ శంక‌ర్, క‌మ‌ల్ లు క‌లిసి ప‌ని చేయ‌డం లేదంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే…

ల‌క్ష్మీనారాయ‌ణ చెరువును కాపాడుతాం : హైడ్రా

హైద‌రాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని ఏదులాబాద్ చెరువును కాపాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. దీనిని కాపాడాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున గ్రామ‌స్తులు హైడ్రాకు ఫిర్యాదు చేయ‌డంతో ఇవాళ క‌మిష‌న‌ర్ ఉప్పల్ జోనల్…