కనుల పండువగా సాంస్కృతిక ప్రదర్శనలు
తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిన్న రాత్రి సర్వ భూపాల వాహన సేవలో దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా 9 రాష్ట్రాల నుంచి 20 కళా బృందాలకు చెందిన…
జీహెచ్ఎంసీ కార్మికులకు అండగా ఉంటా : తీన్మార్ మల్లన్న
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో పని చేస్తున్న కార్మికులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయన తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను…
డబ్బులున్న వాళ్లకే సీట్లు ఇస్తున్న చంద్రబాబు
అమరావతి : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా పార్టీ చీఫ్, సీఎం నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం కలకలం రేపింది. డబ్బులు ఉన్న వాళ్లకే ఎమ్మెల్యే, ఎంఎల్సీ పదవులు…
మీనాక్షి నటరాజన్ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హై కమాండ్ తన స్థానంలో ఇంకొకరిని నియమించే పనిలో పడింది.…
వికసిత్ భారత్ లక్ష్య సాధనపై కీలక చర్చలు
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. వికసిత్ భారత్ పై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు.…
మదన్ లాల్ ఖురానా ఫౌండేషన్ అంబాసిడర్ గా శాంసన్
న్యూఢిల్లీ : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ మర్యాద పూర్వకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో భేటీ అయ్యారు. తను ఆఫ్గనిస్తాన్ తో జరిగిన కీలకమైన టి20 మ్యాచ్ లలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో చెలరేగి పోయాడు. తన…
టాలీవుడ్లోకి నటి స్నేహ రీ-ఎంట్రీ ..?
హైదరాబాద్ : వర్దమాన నటి స్నేహ సంచలనంగా మారారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్న భారీ అంచనాల చిత్రం ‘కాకా’లో స్నేహ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా…
ఏపీలో రూ.15,000 కోట్ల గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్
అమరావతి : రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎండీఎల్ శుక్రవారం తిరుపతి జిల్లాలోని దుగరాజపట్నంలో రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఆధునిక గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ను అభివృద్ధి చేయడానికి NSHIP-APతో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు…
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై దాఖలైన కేసుకు సంబంధించి శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా తను ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి ఆ తర్వాత మరో పార్టీలో…
ఫిల్మ్ మేకర్ డొమినిక్ సంగ్మాపై దాడి..ఇద్దరు అరెస్ట్
అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్ ప్రదేశ్ రాజధాని శివార్లలో FTII విద్యార్థుల బృందానికి , నిందితులకు మధ్య జరుగుతున్న గొడవలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన జాతీయ అవార్డు గ్రహీత చిత్రనిర్మాత డొమినిక్ సంగ్మాపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని పోలీసులు శుక్రవారం…

కనుల పండువగా సాంస్కృతిక ప్రదర్శనలు
జీహెచ్ఎంసీ కార్మికులకు అండగా ఉంటా : తీన్మార్ మల్లన్న
డబ్బులున్న వాళ్లకే సీట్లు ఇస్తున్న చంద్రబాబు
మీనాక్షి నటరాజన్ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలి
వికసిత్ భారత్ లక్ష్య సాధనపై కీలక చర్చలు
మదన్ లాల్ ఖురానా ఫౌండేషన్ అంబాసిడర్ గా శాంసన్
టాలీవుడ్లోకి నటి స్నేహ రీ-ఎంట్రీ ..?
ఏపీలో రూ.15,000 కోట్ల గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు
ఫిల్మ్ మేకర్ డొమినిక్ సంగ్మాపై దాడి..ఇద్దరు అరెస్ట్
























































































