స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు జ‌న సైనికులు సిద్దం కావాలి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు జ‌న సైనికులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా వారి…

దుబాయ్ లో త్వ‌ర‌లో మ‌హిళ‌ల ఆసియా క‌ప్

న్యూఢిల్లీ : వచ్చే వారం దుబాయ్‌లో జరిగే మహిళల ఆసియా కప్‌లో భారత్ ఫైనల్ వరకు వెళితే బీసీసీఐకి ట్రోఫీని అందించే విషయంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ హోదాలో పాకిస్థాన్‌కు చెందిన మోసిన్…

డీఎంకే అవినీతిపై ఆధారాలు బ‌య‌ట పెడ‌తాం

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న డీఎంకే ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. గురువారం డీఎంకే హ‌యాంలో చోటు చేసుకున్న అవినీతి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త్వ‌ర‌లోనే అవినీతికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద…

ఉండవల్లికి సుప్రీం బిగ్ షాక్ పిటిష‌న్ డిస్మిస్

న్యూఢిల్లీ : భార‌త స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కు. గురువారం మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి దాఖ‌లు చేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా మార్గదర్శికి…

పంటల వైవిధ్యీకరణపై రైతులు దృష్టి సారించాలి

పాల‌మూరు జిల్లా : వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు స్థిరమైన వ్యవసాయాభివృద్ధి సాధించేందుకు పంటల వైవిధ్యీకరణ కూరగాయల సాగు, ఉద్యాన పంటలు , అధిక దిగుబడుల సాధనపై రైతులు దృష్టి సారించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్…

గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి : అనిత

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత స‌ముద్ర తీరంలో చేప‌ల వేట‌కు వెళ్లిన మ‌త్స్య‌కారుడు అప్ప‌న్న త‌ప్పి పోవ‌డంపై ఆరా తీశారు . ఈ సంద‌ర్బంగా ఆమె జిల్లా ఎస్పీ, క‌లెక్ట‌ర్ తో మాట్లాడారు. ప‌రిస్థితి…

అనుప‌మ కామెంట్స్ పై నోరు విప్పిన‌ ధృవ్ విక్ర‌మ్

చెన్నై : వ‌ర్ద‌మాన న‌టి అనుపమ పరమేశ్వరన్ ధృవ్ విక్ర‌మ్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న నుంచి తాను తీవ్ర మాన‌సికంగా ఇబ్బందుల‌కు గురైన‌ట్లు తెలిపింది. దీనిపై స్పందించారు ధృవ్ విక్ర‌మ్. ప్ర‌ముఖ నటుడు విక్రమ్ కుమారుడైన ధృవ్ ‘బైసన్…

డేటా సెంట‌ర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు

అమ‌రావ‌తి : డేటా సెంట‌ర్ల వ‌ల్ల ఉద్యోగాలు రావ‌నే చ‌ర్చ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా అనే చర్చ జరుగుతోందన్నారు. డేటా సెంటర్ చుట్టూ ఎకో సిస్టమ్…

వాల్మీకిపురంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

తిరుప‌తి అన్న‌మ‌య్య జిల్లా : అన్న‌మ‌య్య తిరుప‌తి జిల్లాలో పేరు పొందిన , భ‌క్తులు నిత్యం కొలిచేవాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక…

రెండు ఆలయాలు దేవాదాయ శాఖకు అప్పగింత

తిరుప‌తి అన్న‌మ‌య్య‌ జిల్లా : అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లె గ్రామం రాజనాలబండలోని శ్రీ ప్రసన్నఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు…