తెలంగాణలో రూ. 30 కోట్లతో క్రీడా సదుపాయాల కల్పన
హైదరాబాద్ : తెలంగాణకు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వహణను కేటాయించడం పట్ల పీఎం మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల కల్పన జరిగిందన్నారు.…
ఆరోగ్య రంంలో డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం
అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన సమీక్ష చేపట్టారు.ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్గా వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య…
పెనుకొండ లోనే పుట్టా..ఇక్కడే చనిపోతా
శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. ‘నాది పెనుకొండే… ఇక్కడే పుట్టా… ఇక్కడే పెరిగా…ఇక్కడే పోయేది… నా గురించి పెనుకొండ నియోజక వర్గ వాసులందరికీ తెలుసు. నా ఇంటికొస్తే శత్రువుకైనా…
హైదరాబాద్ లో సర్ ప్రక్రియపై పరిశీలన : కమిషనర్
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సర్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ల తుది జాబితా పరిశీలన కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ కర్ణన్ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. తాజాగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం…
‘వన్ వార్డ్ ఎవ్రీ డే’లో సమస్యల వెల్లువ
హైదరాబాద్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు వన్ వార్డ్ ఎవ్రీ డే పేరుతో స్థానికులతో సమావేశం కావడం దీని ఉద్దేశం. ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా…
సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం స్పూర్తిదాయకం
హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు , సంపాదకుడు అయిన సూరవరం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం (బయోపిక్) అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి…
పోలవరం ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర పంట పొలాలకు గోదావరి జలాలు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. వచ్చే నెలలో జరగనున్న ‘జలహారతి’…
‘పునర్నవి’ డాక్యుమెంటరీ ఎందరికో స్పూర్తి
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించిన “పునర్నవి” డాక్యుమెంటరీ ప్రివ్యూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసాధారణ ధైర్య సాహసాలతో…
22ఏ సమస్యల పరిష్కారం కోసం 1,162 కాల్స్
హైదరాబాద్ : 22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్కు ఇప్పటి వరకు 1,162 కాల్స్ వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పీటెడ్, ఓవర్ల్యాప్ కాల్స్ తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు.…
పర్యాటక అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు
హైదరాబాద్ : తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ముఖ్యమైన పర్యాటక…

తెలంగాణలో రూ. 30 కోట్లతో క్రీడా సదుపాయాల కల్పన
ఆరోగ్య రంంలో డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం
పెనుకొండ లోనే పుట్టా..ఇక్కడే చనిపోతా
హైదరాబాద్ లో సర్ ప్రక్రియపై పరిశీలన : కమిషనర్
‘వన్ వార్డ్ ఎవ్రీ డే’లో సమస్యల వెల్లువ
సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం స్పూర్తిదాయకం
పోలవరం ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
‘పునర్నవి’ డాక్యుమెంటరీ ఎందరికో స్పూర్తి
22ఏ సమస్యల పరిష్కారం కోసం 1,162 కాల్స్
పర్యాటక అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు


























































































