23.20 బిలియ‌న్ల‌కు చేరుకున్న డిజిట‌ల్ చెల్లింపులు

రూ. 30 ల‌క్ష‌ల కోట్ల మార్క్ కు చేరుకున్న వైనం ముంబై : యూపీఐ డిజిటల్ చెల్లింపుల జోరు కొన‌సాగుతోంది. ఏకంగా గ‌త మే నెలలో లావాదేవీల పరిమాణం 23.20 బిలియన్లకు చేరుకుంది. వీటి ట్రాన్సాక్ష‌న్ విలువ ₹30 లక్షల కోట్ల…

ఆయిల్ ప్యాక్ ప‌రిణామాల‌పై కీల‌క నిర్ణ‌యం

కీల‌క మార్పులు చేసిన ప్ర‌భుత్వం న్యూఢిల్లీ : కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి నిత్యం వినియోగించే ఆయిల్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వినియోగదారులకు స్పష్టత ఇచ్చేందు కోసం వంట నూనెల ప్యాక్ పరిమాణాలను ప్రామాణీక రించడానికి…

ఏపీ స‌ర్కార్ తో ఫౌండిట్ కీల‌క ఒప్పందం

నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతంపై ఫోక‌స్ అమ‌రావ‌తి : నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫౌండిట్ చేతులు కలిపాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు (GCCs), ఇతర సంస్థలతో సహా యజమానుల కోసం అభ్యర్థుల ప్రాచుర్యాన్ని, నియామక ఫలితాలను…

లైటస్ టెక్నాలజీస్ కంట్రీ హెడ్ గా సాయి రామ‌కృష్ణ‌

ప్ర‌క‌టించిన ప్ర‌పంచ దిగ్గ‌జ డిజ‌ట‌ల్ కంపెనీ ఇండియా : ప్ర‌ముఖ టెక్ కంపెనీ లైట‌స్ టెక్నాల‌జీస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇండియా కంట్రీ హెడ్ గా సాయి రామ‌కృష్ణ‌ను నియ‌మించింది. డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లు, బ్రాడ్‌బ్యాండ్, ఐపీటీవీ, ఓటీటీ సేవలు, కేబుల్…

మోదీ నాయ‌క‌త్వం భార‌త్ కు అగ్ర‌స్థానం

ప్ర‌శంస‌లు కురిపించిన సీఎం చంద్ర‌బాబు న్యూఢిల్లీ : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇండియా ఇప్పుడు వ‌ర‌ల్డ్ లో టాప్ లో కొన‌సాగుతోంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీలో జ‌రిగిన సీఐఐ స‌మ్మిట్…

రికార్డు స్థాయిలో భార‌త రూపాయి ప‌త‌నం

అంత‌ర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ముంబై : అంత‌ర్జాతీయ ప‌రంగా చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా రికార్డ్ స్థాయిలో భార‌త రూపాయి ప‌త‌నం దిశ‌గా కొన‌సాగింది. ఇక అమెరిక‌న్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ₹95 దాటింది. ఏడాది కాలంలో గత…

28న విశాఖ‌లో గూగుల్ డేటా సెంట‌ర్ కు శంకుస్థాప‌న

వెల్ల‌డించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 28న విశాఖ‌ప‌ట్నంలో టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ డేటా సెంట‌ర్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉమ్మడి రాష్ట్రంలో…

బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం : కోహినూర్ గ్రూప్

నాద‌ర్ గుల్ భూములు ప్ర‌భుత్వానివి కావు హైద‌రాబాద్ : నాద‌ర్ గుల్ భూములు క‌బ్జాకు గురైన‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్ రావు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది కోహినూర్ గ్రూప్. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ భూమి అసలు రాజా…

స్వ‌ర్ణాంధ్ర ఫౌండేష‌న్ కు ఒప్పో భారీ విరాళం

రూ. 50.59 ల‌క్ష‌ల చెక్కును అందించిన ఎండీ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ముందు చూపుతో ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని స్వ‌ర్ణాంధ్ర అభివృద్ది కోసం…

30 వేల మందిని తొల‌గించిన ఒరాకిల్

ఐటీ కంపెనీల‌లో లే ఆఫ్స్ కొన‌సాగింపు అమెరికా : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ సంస్థ ఒరాకిల్ బుధ‌వారం కోలుకోలేని షాక్ ఇచ్చింది త‌మ కంపెనీలో ప‌ని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు. గ‌త కొన్ని రోజులుగా తొల‌గించ బోతున్నారంటూ జ‌రుగుతున్న…