సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్

కర్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమల్లో సిమెంట్ రంగం అత్యంత సవాలుతో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ సంస్థగా మారాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన…

బ్యాంకుల ఎస్ఎంఎస్ ఛార్జీలపై ఆర్‌బిఐ ఉక్కుపాదం

ముంబై : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. SMS అలర్ట్‌లకు కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. నిబంధనల పాటింపు, అవగాహన, లేదా ప్రచార ప్రయోజనాల కోసం ఈ నిర్ణ‌యం…

ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : భ‌ర‌త్

అమెరికా : న్యూయార్క్‌లో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్‌కు రావాల‌ని ఆహ్వానించారు ఏపీ రాష్ట్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి టీజీ భ‌ర‌త్. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిల‌లుపునిచ్చారు. అంతే కాకుండా పారిశ్రామిక వృద్ధికి తోడ్పడాలని ఎస్సార్ క్యాపిటల్ (Essar…

దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా శ్రీసిటీ

శ్రీసిటీ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా నిలుస్తోందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అలాగే ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్,…

జూన్ లో యూపీఐ లావాదేవీలు రూ. 28.9 ల‌క్ష‌ల కోట్లు

వెల్ల‌డించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై : జూన్‌లో UPI లావాదేవీలు రికార్డు స్థాయి నుండి రూ. 28.9 లక్షల కోట్లకు త‌గ్గాయి. కాగా గ‌త మే నెల‌లో UPI లావాదేవీలు రూ. 29.9 లక్షల కోట్ల రికార్డు…

భారత్ లో స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టండి

ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞ‌ప్తి సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ – ఎం (Novostal-M) సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో (Mr. Ivan Demchenko)తో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్…

త‌మిళ‌నాడు స‌ర్కార్ తో ఎల్ అండ్ టి ఒప్పందం

రూ. 18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబ‌డి చెన్నై : త‌మిళ‌నాడులో కొత్త‌గా కొలువు తీరిన టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొన్ని రోజులకే భారీ పెట్టుబ‌డిని ఆక‌ర్షించింది స‌ర్కార్. తాజాగా లార్సెన్ టూబ్రో (L,T) సంస్థ, ముఖ్యమంత్రి…

23.20 బిలియ‌న్ల‌కు చేరుకున్న డిజిట‌ల్ చెల్లింపులు

రూ. 30 ల‌క్ష‌ల కోట్ల మార్క్ కు చేరుకున్న వైనం ముంబై : యూపీఐ డిజిటల్ చెల్లింపుల జోరు కొన‌సాగుతోంది. ఏకంగా గ‌త మే నెలలో లావాదేవీల పరిమాణం 23.20 బిలియన్లకు చేరుకుంది. వీటి ట్రాన్సాక్ష‌న్ విలువ ₹30 లక్షల కోట్ల…

ఆయిల్ ప్యాక్ ప‌రిణామాల‌పై కీల‌క నిర్ణ‌యం

కీల‌క మార్పులు చేసిన ప్ర‌భుత్వం న్యూఢిల్లీ : కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి నిత్యం వినియోగించే ఆయిల్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వినియోగదారులకు స్పష్టత ఇచ్చేందు కోసం వంట నూనెల ప్యాక్ పరిమాణాలను ప్రామాణీక రించడానికి…

ఏపీ స‌ర్కార్ తో ఫౌండిట్ కీల‌క ఒప్పందం

నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతంపై ఫోక‌స్ అమ‌రావ‌తి : నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫౌండిట్ చేతులు కలిపాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు (GCCs), ఇతర సంస్థలతో సహా యజమానుల కోసం అభ్యర్థుల ప్రాచుర్యాన్ని, నియామక ఫలితాలను…