డాల‌ర్ ప్ర‌భావం భార‌తీయ రూపాయి బ‌ల‌హీనం

ముంబై : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తడం చమురు ధరలు పెరగడం, ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వంటి కారణాల నేపథ్యంలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 2 పైసలు పడిపోయి, స్వల్ప పరిధిలో ట్రేడయింది. 94.97…

డాల‌ర్ ఎఫెక్ట్ 13 పైస‌లు త‌గ్గిన భార‌తీయ రూపాయి

ముంబై : ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు తగ్గి 95.56కు చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెప్టెంబర్‌లో ఫెడ్ (US Federal Reserve) వడ్డీ రేట్ల పెంపుపై ఉన్న అంచనాలు…

సెప్టెంబర్ 6 వరకు బ్యాంక్ సెలవులు ఇవే

హైద‌రాబాద్ : బ్యాంక్ శాఖలను సందర్శించాలని భావించే వినియోగదారులు బయలు దేరే ముందు సెలవుల జాబితాను సరిచూసు కోవాలి. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఉన్న వారంలో ప్రాంతీయ పండుగ సెలవు, సాధారణ ఆదివారం సెలవు కారణంగా…

వాస‌వి రియ‌ల్ట‌ర్స్ కు ‘తెలంగాణ రెరా’ జ‌రిమానా

హైద‌రాబాద్ : ‘వాసవి లేక్ సిటీ ఈస్ట్’ ప్రాజెక్ట్‌లోని ఫ్లాట్ స్వాధీనం చేయడంలో జాప్యం జరిగినందుకు కొనుగోలుదారులకు 10.70% వార్షిక వడ్డీని చెల్లించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) వాసవి రియల్టర్స్‌ను ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి…

ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌ర్చేందుకు ‘ఏఐ’ వినియోగం

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమయ్యారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆదాయ వనరుల గండిని పూడ్చడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం…

వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం…

వ్యాపార‌వేత్త‌లు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించు కోవాలి

అమ‌రావ‌తి : డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఆధారిత నిర్ణయాలు , వినూత్న మార్కెటింగ్ వ్యూహాలను సమర్థవంతంగా ఉపయోగించు కోవడం ద్వారా వ్యాపారాలను వేగంగా విస్తరించవచ్చని క్రీడా నిపుణుడు , కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన ‘BNI…

ఏపీ-యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్ : అబ్దుల్లా బిన్ తౌక్ అల్

అమ‌రావ‌తి : కృష్ణా-గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని…

20 నుంచి 26 వ‌ర‌కు బ్యాంకు సెలవులు ఇవే

హైద‌రాబాద్ : బ్యాంకు ఖాతాదారుల‌కు బిగ్ అల‌ర్ట్. వచ్చే వారం మీరు మీ బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగానే ఆర్‌బిఐ బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను తనిఖీ చేయడం మంచిది. జూలై 20 నుండి జూలై 26 వరకు ఉన్న వారంలో,…

సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్

కర్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమల్లో సిమెంట్ రంగం అత్యంత సవాలుతో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ సంస్థగా మారాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన…