Category: BUSSINESS
BUSSINESS
-

బీఆర్ఎస్ ఆరోపణలు అబద్దం : కోహినూర్ గ్రూప్
నాదర్ గుల్ భూములు ప్రభుత్వానివి కావు హైదరాబాద్ : నాదర్ గుల్ భూములు కబ్జాకు గురైనట్లు మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఖండించింది కోహినూర్ గ్రూప్. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ భూమి అసలు రాజా శివ్ రాజ్ బహదూర్కు చెందిన ప్రైవేట్ ఆస్తి అని పేర్కొంది. ఈ విషయాన్ని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఆయన వారసులే హక్కుదారులని ధ్రువీకరించ బడింది. అసలు ఈ భూమిపై వివాదం 2005లో…
-

స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కు ఒప్పో భారీ విరాళం
రూ. 50.59 లక్షల చెక్కును అందించిన ఎండీ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని స్వర్ణాంధ్ర అభివృద్ది కోసం పీ4 ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వివిధ పేరు పొందిన వ్యాపార, వాణిజ్య, లాజిస్టిక్, ఐటీ , తదితర కంపెనీలన్నీ విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా భారీ విరాళాన్ని…
-

30 వేల మందిని తొలగించిన ఒరాకిల్
ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కొనసాగింపు అమెరికా : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ బుధవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది తమ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు. గత కొన్ని రోజులుగా తొలగించ బోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఇవాల్టి లే ఆఫ్స్ లెటర్స్ జారీతో నిజమైంది. ఒరాకిల్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత పెట్టింది .దీని ప్రభావం ఇండియాపై కూడా గట్టిగా పడింది. చాలా టీమ్స్కు ఉదయం 5-6 గంటలకు…
-

క్వాంటం వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పన
కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం ఆదేశం అమరావతి : అమరావతి లోని క్వాంటం వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తక్షణమే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారంసచివాలయంలో అమరావతి క్వాంటం వ్యాలీ- క్వాంటం హార్డ్వేర్ ఉత్పత్తి ఎకోసిస్టమ్పై రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు…
-

కార్పొరేట్ కంపెనీలకు సర్కార్ ఖుష్ కబర్
అనుమతులు వేగంగా ఇస్తామన్న సీఎం బాబు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు ఖుష్ కబర్ చెప్పారు. భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తే త్వరగా అనుమతులు ఇచ్చి తీరుతామన్నారు. ఉక్కు పరిశ్రమకు ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులను ఒక్క ఏపీలోనే ఇచ్చాం న్నారు సీఎం చంద్రబాబు . దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్నారు.…
-

కంపెనీల ఏర్పాటులో ఏపీ స్టేట్ రికార్డ్
కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్ అనకాపల్లి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం కారణంగా ఏపీకి భారీ ఎత్తున కంపెనీలు వచ్చాయని అన్నారు. ఇందుకు నిదర్శనమే ఇవాళ ప్రారంభించిన కంపెనీ అని అన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించి, రికార్డు సమయంలో ప్రాజెక్టులు మొదలుపెట్టే మా సామర్థ్యానికి ఇది మచ్చుతునక అని పేర్కొన్నారు. ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్ మా రాష్ట్రానికి…
-

పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ టాప్
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఐఎస్బీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో జగన్ రెడ్డి పాలనా కాలంలో ఏపీ సర్వ నాశనం అయ్యిందన్నారు. కానీ కూటమి సర్కార్ కొలువు తీరాక అన్ని వ్యవస్థలను గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ రాష్ట్రం నెంబర్ వన్ గా…
-

ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా కీలకం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా టాప్ లో కొనసాగడం ఖాయమన్నారు. యు.ఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) 50వ వార్షికోత్సవ ప్రత్యేక సమ్మిట్ సందర్భంగా న్యూ ఢిల్లీలో నిర్వహించిన USIBC బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. భారత్, అమెరికా దేశాల మధ్య ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, ఆవిష్కర్తలు, ఆలోచనాపరులను ఒక…
-

గూగుల్ సీఈఓ వేతనం రూ. 6,300 కోట్లు
ప్రపంచంలోనే అత్యధిక జీతం సుందర్ కు అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీకి చెందిన ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా పని చేస్తున్న ప్రవాస భారతీయుడైన సుందర్ పిచాయ్ కు తీపి కబురు చెప్పింది. తన వేతనాన్ని పెంచుతున్నట్లు, ఈ మేరకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే సుందర్ మొత్తం…
-

సీఎంతో అడోబ్ సీఈవో శంతను నారాయణతో భేటీ
ఇద్దరి మధ్య రెండు గంటలకు పైగా కీలక సమావేశం హైదరాబాద్ : ప్రపంచ దిగ్గజ కంపెనీ అడోబ్ సీఈవో శంతను నారాయణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఈ ఇద్దరి మధ్య రెండు గంటలకు పైగా సమావేశం జరిగింది. ప్రపంచ తయారీ ధోరణులు, గ్రీన్ ఎనర్జీ, ఉపాధిపై కృత్రిమ మేధస్సు పరివర్తన ప్రభావం, యువత కోసం వ్యూహాలు , నైపుణ్యం అందించడం గురించి చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











