భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

గంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు…

హ‌తీరాంజీ మ‌ఠం కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

అర్జున్ దాస్ కు మ‌ఠాధిప‌తి గా కొన‌సాగింపు తిరుప‌తి : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్తానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధానంగా తిరుప‌తిలోని హ‌తీరాంజీ మ‌ఠం కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు…

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న లోకేష్

త‌మిళ‌నాడులో ప్ర‌సిద్ది చెందిన ఆల‌యం ఇది షోలింగర్ : తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం షోలింగర్ కు…

జూన్ 4 ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ -వేలం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తిరుమ‌ల దేవ‌స్థానం తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్త బాంధ‌వుల‌కు తీపి క‌బురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా…

విశేష స్థాయిలో సేవలు అందిస్తున్న క్షురకులు

వేస‌వి స‌మ‌యంలో తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్తులు తిరుమ‌ల : వేస‌వి సెల‌వులు ఉండ‌డంతో భారీ ఎత్తున భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటున్నారు. భ‌క్తుల‌తో కిట‌కిట లాడుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ఇదిలా ఉండగా విశిష్ట సేవ‌లు అందిస్తున్నారు క్షుర‌కులు. టీటీడీలో మొత్తం 1,152 మంది…

రేపే శ్రీ గోవింద రాజ స్వామి గరుడ సేవ

ఘ‌నంగా స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి : తిరుప‌తిలోని ప్ర‌సిద్ద పుణ్య క్షేత్ర‌మైన శ్రీ గోవింద రాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌గ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ). ఉత్స‌వాల‌లో భాగంగా అత్యంత వైభవంగా జరిగే…

జూన్‌ నెల‌లో శ్రీ‌వారి విశేష ప‌ర్వ‌దినాలు

29వ తేదీన పౌర్ణ‌మి గ‌రుడ సేవ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే జూన్ నెల‌లో తిరుమ‌ల‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా భ‌క్తుల‌కు…

ఘ‌నంగా గోవింద రాజ‌స్వామి ఉత్స‌వాలు

మే 31 వ‌ర‌కు అంగ‌రంగ వైభ‌వోపేతంగా తిరుప‌తి : తిరుప‌తి లోని ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం శ్రీ గోవింద రాజ స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజూ విభిన్న వస్త్రాభరణాలలో దేదీప్య మానంగా వెలుగొందుతుంటాడు.…

భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు

తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ ఎస్పీ సుబ్బారాయుడు తిరుప‌తి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు .పోలీసు, ట్రాఫిక్, టిటిడి విజిలెన్స్ విభాగాలు…

జూన్ 2 వరకు టీటీడీలో వస్త్రాల ఈ–వేలం

శ్రీ‌వారి భక్తుల‌కు దేవ‌స్థానం తీపి క‌బురు తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపిక‌బురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన…