శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత
తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…
శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…
100 పుణ్య క్షేత్రాలను కలిపేలా రహదారులు
అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా 100 పుణ్యక్షేత్రాలను అనుసంధానించే రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించింది సర్కార్. రూ. 120 కోట్ల వ్యయంతో 205 కిలోమీటర్ల మేర రోడ్డు…
వైభవంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ
దేవుని కడప : దేవుని కడప లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆగమోక్త వైదిక మంత్రోచ్ఛారణల నడుమ వాస్తుశాంతి, మృత్సం గ్రహణం, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో…
శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల : శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సం గ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ…
అన్న ప్రసాదం, లడ్డు పోటు భవనాలు ప్రారంభం
విజయవాడ : లక్షలాది మంది భక్తుల కొంగు బంగారమైన విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలోనూతనంగా , అత్యాధునిక వసతి సౌకర్యాలతో నిర్మించిన అన్నప్రసాదం, లడ్డు పోటు భవనాలను శుక్రవారం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ…
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ఆరా
తిరుమల : ఏటా తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య, ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు…
వాల్మీకిపురంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
తిరుపతి అన్నమయ్య జిల్లా : అన్నమయ్య తిరుపతి జిల్లాలో పేరు పొందిన , భక్తులు నిత్యం కొలిచేవాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక…
రెండు ఆలయాలు దేవాదాయ శాఖకు అప్పగింత
తిరుపతి అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లె గ్రామం రాజనాలబండలోని శ్రీ ప్రసన్నఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు…
ఇస్కాన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం : ఈటల
హైదరాబాద్ : ఇష్కాన్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు ఎంపీ ఈటల రాజేందర్.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన ఇస్కాన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..ఇది ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ…
















