వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి గుడిలో తిరుపతి : తిరుపతి లోని నారాయణ వనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 24న ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఉదయం 8.15 గంటల…
జూన్ 5న దివ్య పుష్ప యాగ మహోత్సవం
శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయంలో తిరుపతి : నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయంలో జూన్ 5వ తేదీన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం పుష్ప సుగంధాలతో, భక్తిరస వాతావరణంతో…
మహిమాన్విత క్షేత్రం ఉత్సవాల వైభవం
మే 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక క్షేత్రనికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ…
యాదగిరిగుట్టలో వేద పాఠశాలకు శంకుస్థాపన
ప్రారంభించనున్న సీఎం అనుముల రేవంత్ రెడ్డి యాదాద్రి, భువనగిరి జిల్లా : యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కొండపైకి వెళ్లే మెట్లపై కప్పు ఏర్పాటు చేసే పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే,…
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు ప్రశంసనీయం
శ్రీ రవిశంకర్ గురూజీ పై సీఎం చంద్రబాబు బెంగళూరు : శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రోజువారీ జీవితంలో…
జూన్ 9న శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం
జూన్ 6వ తేదీ నుండి 14 వరకు బ్రహ్మోత్సవాలు తిరుపతి జిల్లా : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి జిల్లాలోని పుణ్య క్షేత్రం కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ…
తిరుమల సన్నిధిలో హోం శాఖ మంత్రి
రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాన్న అనిత తిరుమల : వేసవి కాలం కావడంతో భక్త బాంధవుల తాకిడి తిరుమల పుణ్య క్షేత్రాన్ని తాకింది. మరో వైపు వివీఐపీలు సైతం తిరుమల బాట పట్టారు. తాజాగా సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి…
ఆలయ పూజ కైంకర్యాలలో అటవీ శాఖ పాత్ర
టీటీడీ ఔషధ వనాల పెంపకానికి ప్రాధాన్యత తిరుమల : భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) పచ్చదనం, పర్యావరణం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల…
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా…
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం – విద్య) డా.…
















