తెప్పపై శ్రీరామచంద్ర మూర్తి కటాక్షం
భక్తులకు అభయం ఇచ్చిన స్వామి వారు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయం ఇచ్చారు…
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ గవర్నర్
కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి,…
ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు జర భద్రం
కీలక ప్రకటన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత…
అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో రాత్రి శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను…
వేణు గానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం
అంగరంగ వైభోపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట : తిరుపతి జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణు గానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు…
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
కీలక ప్రకటన చేసిన ఏపీ రాష్ట్ర మంత్రులు అమరావతి : తిరుపతి జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీకోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున భక్తులు వచ్చారు. ఈ సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.…
హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్ హైదరాబాద్ : గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి నెలకొందన్నారు.…
తిరుమలలో స్నపన తిరుమంజనం
భారీ ఎత్తున పాల్గొన్న భక్త బాంధవులు తిరుమల : శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక…
అంగరంగ వైభవోపేతం ధ్వజారోహణం
ప్రారంభమైన కోదండరామస్వామి ఉత్సవాలు ఒంటిమిట్ట : దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో కోట్లాది మంది భక్తులు కొలిచే దైవం తిరుపతి జిల్లాలోని ఒంటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక…
దేవుడి గురించి ఎందుకంత చింత..?
ఓ భక్తుడితో శ్రీ భగవాన్ రమణ మహర్షి తమిళనాడు : తను లేక పోయినా ఇంకా కోట్లాది మంది భక్తుల్లో కొలువు తీరి ఉన్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. తాను నాస్తికుడినని ఒప్పుకున్న ఒక వ్యక్తి భగవాన్ శ్రీ రమణులను…
















