గజ వాహనంపై భక్తులను కరుణించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
అడుగడుగునా కర్పూరహారతులతో స్వామివారికి ఘన స్వాగతం తిరుపతి : తిరుపతి పరిధిలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ).…
బీసీసీఐ యాజమాన్యంపై గవాస్కర్ సీరియస్
60 ఏళ్లుగా చూస్తున్నా ఇలా ఎప్పుడూ జరగలేదు ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) యాజమాన్యం అనుసరిస్తున్న…
తెప్పపై విహరించిన శ్రీ సుందరరాజ స్వామి
ఘణంగా కొనసాగుతున్న పద్మావతి ఉత్సవాలు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పద్మ సరోవరంలో శ్రీ సుందర రాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు…
ప్రధాని మొహర్రం పండుగ శుభాకాంక్షలు
ఇమామ్ హుస్సేన్ త్యాగం చిరస్మరణీయం న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా శుక్రవారం మొహర్రం పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రం సందర్భంగా హజ్రత్ ఇమామ్…
వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో డిస్పెన్సరీ ప్రారంభం
భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. కోట్లాది మంది శ్రీ వేంకటేశ్వర స్వామిని కొలుస్తారు. ఆయనను సేవిస్తారు. జీవితంలో ఒక్కసారైనా స్వామిని దర్శంచుకుంటే జన్మ…
వయో వృద్దుల దర్శనంపై ప్రచారం అబద్దం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు సంబంధించి ఏదేని సమాచారం కావాలంటే టీటీడీ టోల్ ఫ్రీ, వెబ్ సైట్ ను మాత్రమే సంప్రదించాలని…
ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశం తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా టీటీడీ పెద్ద…
అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు
25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సిట్ ఉత్తర ప్రదేశ్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం. అప్పట్లో అద్వానీ సారథ్యంలో రామ మందిరం కోసం ర్యాలీ చేపట్టారు దేశ వ్యాప్తంగా ఆనాడే…
శ్రీ పద్మావతి సన్నిధిలో తెలంగాణ గవర్నర్
కుటుంబ సమేతంగా దర్శించుకున్న శుక్లా తిరుపతి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న…
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.కోటి విరాళం
దాతలను అభినందించిన టీటీడీ ఈవో తిరుపతి : తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. విద్య, వైద్యం, అన్నదానం , భక్తులకు వసతి సౌకర్యాలను కల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది టీటీడీ…
















