ముగిసిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు తిరుపతి : తిరుపతిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో గత తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి…
రాములోరి సన్నిధిలో మంత్రి నారా లోకేష్
పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూజలు అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి పట్టణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
అశ్వ వాహనంపై అభయ మూర్తి శ్రీరాముడు
బ్రహ్మూత్సవాలు అంగరంగ వైభవోపేతం తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ…
శ్రీరామ నవమి కోసం భారీ ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బంది రాకుండా చూడాలి సంగారెడ్డి జిల్లా : రామ్ నగర్ రామ్ మందిర్ లో శ్రీరామ నవమి రోజు సీతా రాముల కళ్యాణం, దర్శనానికి క్యూ లైన్ లో నిల్చున్న వారికి తొందరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు…
శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనిత
రాష్ట్ర హోం శాఖ మంత్రికి ఘన స్వాగతం అనకాపల్లి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా…
అన్న ప్రసాదానికి రూ. 44 లక్షల విరాళం
భక్తులకు స్వయంగా వడ్డించిన భువనేశ్వరి తిరుమల : కోట్లాది మందికి ఇష్ట దైవంగా పేరు పొందిన తిరుమల పుణ్య క్షేత్రాన్ని శనివారం సందర్శించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం. బాబుతో పాటు కొడుకు, మంత్రి నారా లోకేష్,…
తిరుమలలో సీఎం కుటుంబానికి ఆశీర్వాదం
శ్రీవారి చిత్రపటం, ప్రసాదం అందజేసిన చైర్మన్ తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన వెంట ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, భార్య…
శ్రీవారి భక్తులకు స్వయంగా వడ్డించిన సీఎం
ఎన్టీఆర్ పెట్టిన ట్రస్ట్..దేవాన్ష్ విరాళం తిరుమల : తిరుమల లోని శ్రీవారిని సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్ శనివారం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా భక్తులతో ముచ్చటించారు.…
మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు సన్మానం
హాజరైన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి ఆశ్రమంలో జరిగిన “ఏక్ లక్ష్ పెడ్ గురు మాతా” కార్యక్రమంలో…
మహనీయుల సంకీర్తనలు నైతిక విలువలకు ప్రతీకలు
కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీ డీన్ ఆచార్య రామనాథం తిరుపతి : అన్నమయ్య, పురంధర దాసుల సంకీర్తనలు భక్తి, నైతిక విలువలు, సమానత్వ భావనలను ప్రజల్లో విస్తరించాయని, నామ సంకీర్తన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని అన్నారు మైసూరు కర్ణాటక స్టేట్ ఓపెన్…
















