తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
ఆలయ మాడ వీధుల్లో విహరించిన స్వామి తిరుమల : తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక…
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి
భారీ ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నృసింహ స్వామి జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహ స్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా…
శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
భారీ ఎత్తున హాజరైన భక్త బాంధవులు..టీటీడీ భారీ ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యా హవచనం, రక్షా బంధనం, అంకురార్పణ,…
సింహాచలం సన్నిధిలో అశ్విని వైష్ణవ్, బాబు
తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నా విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన అనంతరం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి…
వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి దర్శనం
శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి ఆశీర్వాదం నంద్యాల జిల్లా : ఆళ్లగడ్డ నియోకవర్గంలోని శ్రీ బ్రహ్మంగారి మఠం లో శ్రీ స్వాములవారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఈ రోజున వైశాఖ శుద్ధ దశమి…
మే నెల తిరుమలలో విశేష పర్వదినాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. తిరుమల పుణ్య క్షేత్రంలో వచ్చే మే నెలకు సంబంధించి నిర్వహించే పర్వదినాల వివరాలు వెల్లడించింది. ఇందులో భాగంగా మే…
టిటిడి ట్రస్టులకు ఎన్నారై రూ. 30 లక్షల విరాళం
దాతను అభినందించిన ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ)కి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు తమకు తోచిన మేరకు అందజేస్తూ వస్తున్నారు. తాజాగా టిటిడికి చెందిన…
అంగరంగ వైభవోపేతంగా సీతా జయంతి
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఒంటిమిట్ట/ తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతా జయంతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు.…
మే నెలలో శ్రీ గోవిందరాజ స్వామి విశేష ఉత్సవాలు
ఆలయంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహణ తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. మే 1న శ్రీ గోవిందరాజ స్వామివారి…
శ్రీవారికి బంగారు పతకాలు విరాళం
వీటి విలువ రూ. 94.80 లక్షలు తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత…
















