25 నుంచి తిరుచానూరు తెప్పోత్సవాలు
29 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి తెప్పోత్సవాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది టీటీడీ.…
శ్రీవారిని దర్శించుకున్న సీఎం డీకే శివకుమార్
తనతో పాటు కుటుంబం కూడా స్వామి దర్శనం తిరుమల : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే కొలువు తీరారు డీకే శివకుమార్. ఆయన కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. తన సారథ్యంలోనే పార్టీ రాష్ట్రంలో పవర్ లోకి…
వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం
ప్రబంధ పాశురాల పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు అత్యంత…
శ్రీ పద్మావతి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
జూన్ 25 నుంచి తెప్పోత్సవాల కారణంగా తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుపతి లోని ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ…
మూడు రోజుల్లో రెండున్నర లక్షల మంది భక్తులు
సెలవులు ముగియడంతో పోటెత్తిన భక్త బాంధవులు తిరుమల : భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో భక్త బాంధవులకు ఎలాంటి…
టీటీడీకి అశోక్ లేలాండ్ ట్రక్కు విరాళం
శ్రీవారికి వెల్లువెత్తుతున్న విరాళాలు తిరుమల : కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం నిత్యం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. స్వామి వారికి మొక్కులు తీర్చుకునే భక్తులు తమకు తోచిన రీతిలో సామాన్యుల…
గవర్నర్ ను కలిసిన విద్యారణ్య పీఠాధిపతి
శుక్లాను ఆశీర్వదించిన విరూపాక్ష స్వామీజీ హైదరాబాద్ : హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని లోక్ భవన్ లో చాలా సేపు వీరిద్దరూ…
అమ్మవారిని దర్శించుకున్న సీజే లీనా గిల్
శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే తిరుపతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తిరుమలను దర్శించుకున్నారు. ఘన స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ నాయుడుతో పాటు ఈవో ముద్దాడ రవిచంద్ర, ఏఈవో చౌదరితో పాటు ఆలయ…
వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా
సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం తిరుపతి : శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ…
శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సాదర స్వాగతం పలికిన టీటీడీ ఈవో రవిచంద్ర తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర,…
















